Home Search
రాజ్నాథ్ సింగ్ - search results
If you're not happy with the results, please do another search
రేజంగ్ లా వద్ద అమర జవాన్లకు రాజ్నాథ్ నివాళులు
న్యూఢిల్లీ: తూర్పు లడఖ్లోని రేజంగ్ లా వద్ద పునరుద్ధరించిన యుద్ధ వీరుల స్మారక స్థూపాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం ప్రారంభించారు. 59 సంవత్సరాల క్రితం చైనా సైన్యంతో వీరోచితంగా తలపడుతూ...
యుపి మాజీ సిఎం కల్యాణ్సింగ్ ఆరోగ్య పరిస్థితి విషమం
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఆయన వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారని సంజయ్ గాంధీ పిజి వైద్య శాస్త్రాల సంస్థ బుధవారం తెలిపింది. వైద్య...
ఉత్తరాఖండ్ కొత్త సిఎంగా పుష్కర్ సింగ్ ధామి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి నియమితులయ్యారు. శుక్రవారం సిఎం పదవికి తీరథ్ సింగ్ రావత్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పుష్కర్ సింగ్ ధామిని ఈ రోజు ఉత్తరాఖండ్...
క్రిమినల్ మైండ్ను పాక్ విడిచిపెట్టడం లేదు: రాజ్ నాథ్ సింగ్
హైదరాబాద్: ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ తీసుకున్న వాళ్లందరూ విధులకు న్యాయం చేస్తారని భావిస్తున్నానని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. హైదరాబాద్లోని దుండిగల్ ఎయిర్ఫోర్స్లో శనివారం ఉదయం పాసింగ్ ఔట్...
అమెరికా రక్షణమంత్రితో రాజ్నాథ్ భేటీ
నేడు 2+2 మంత్రులస్థాయి చర్చలు
పాల్గొననున్న ఇరు దేశాల విదేశాంగ మంత్రులు
న్యూఢిల్లీ: అమెరికా రక్షణశాఖ మంత్రి మార్క్ టి ఎస్పర్తో భారత రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ సోమవారం భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య...
అటల్ టెన్నెల్ సైనికులకే అంకితం: రాజ్నాథ్
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్లో నిర్మించిన అటల్ సొరంగమార్గం వల్ల ప్రజలకు ఎంతో మేలు కలుగుతోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పిర్ పంజల్ పర్వత శ్రేణుల్లో మనాలి నుంచి...
రాజ్నాథ్ ప్రకటన.. కాంగ్రెస్ వాకౌట్
న్యూఢిల్లీ: భారత్ తో చైనా కావాలనే తగదా పడుతుందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. చైనాతో విభేదాల నేపథ్యంలో లోక్ సభలో రాజ్నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. 90...
జాతీయ పతాకాన్ని ఎగురవేసిన రాజ్నాథ్
న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 74ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తన నివాసంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రసంగిస్తూ... భారతదేశం ఎప్పుడైతే స్వావలంబన సాధిస్తుందో,...
రేపు లడఖ్ను సందర్శించనున్న రాజ్నాథ్..
న్యూఢిల్లీ: సైనిక బలగాల ఉపసంహరణకు సంబంధించి భారత్, చైనాల మధ్చ సైనిక స్థాయిలో చర్చలు జరుగుతున్న తరుణంలో భద్రతా పరిస్థితిని సమీక్షించడానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈనెల 17న లడఖ్ను...
కాశ్మీర్లో భారత్ జెండాలు మాత్రమే ఎగురుతున్నాయి: రాజ్నాథ్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో రాబోయే సంవత్సరాల్లో జమ్మూకాశ్మీర్ విధి చిత్రం మారుతుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఆదివారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ‘జమ్మూ జన సంవాద్ ర్యాలీ’లో...
సియాచిన్ వద్ద చైనా దూకుడు
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పిఒకె)లోని సియాచిన్ గ్లేసియర్ వద్ద చైనా సరికొత్త రాదారిని నిర్మిస్తోంది. ఈ దిశలో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఉపగ్రహ ఆధారిత ఛాయాచిత్రాల ద్వారా భారత రక్షణ...
మాది రాజనీతి.. వారిది అవినీతి
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ దక్షిణ భారతదేశానికి గేట్ వే లాంటిదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. బిఆర్ఎస్ సర్కారు అవినీతి చేసి ప్రజల సొమ్మును లూటీ చేసిందన్నారు....
14 వాగ్థానాలతో బిజెపి మేనిఫెస్టో విడుదల
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల కోసం అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ (బిజెపి) ఆదివారం తమ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జయంతి నేపథ్యంలో తమ మేనిఫెస్టోను వెలువరిస్తున్నట్లు...
మరో 5 ఏళ్లు ఉచిత రేషన్
ఇంటింటికి గ్యాస్ పైప్
కనెక్షన్ పిఎం సూర్యఘర్
ద్వారా ఉచిత విద్యుత్
ముద్ర యోజన రుణపరిమితి
రూ.20లక్షలకు పెంపు
దేశం నలుదిక్కులకు
బుల్లెట్ రైలు ఆయుష్మాన్
పరిధిలోకి ట్రాన్స్జెండర్లు
మోడీకీ గ్యారంటీ పేరిట
బిజెపి...
చేప, ఏనుగు, గుర్రం దేనినైనా తినండి.. ఎందుకు ఈ షో?
తేజస్వి యాదవ్పై రాజ్నాథ్ ఆగ్రహం
పాట్నా : జైలులో ఉండి, బెయిల్పై విడుదల అయినవారు ప్రధాని నరేంద్ర మోడీని జైలుకు పంపడం గురించి మాట్లాడుతున్నారని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం విమర్శించారు....
పోఖ్రాన్లో యాంటీ ట్యాంక్ మిసైల్ ట్రయల్ విజయవంతం
న్యూఢిల్లీ : డిఫెన్స్ రీసెర్చి అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవొ) దేశీయంగా రూపొందించిన మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ (ఎంపిఎటిజిఎం) ఆయుధ వ్యవస్థ యొక్క అభివృద్ధికి చెందిన క్షేత్రస్థాయి పరీక్షలు...
ప్రతీ గ్రామానికి రోడ్లు వేశాం: నడ్డా
హైదరాబాద్: డా బిఆర్ అంబేడ్కర్ జయంతి రోజు సంకల్ప్ పత్ర విడదల చేయడం సంతోషకరమైన విషయమని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తెలిపారు. సామాజిక న్యాయంక కోసం అంబేడ్కర్ జీవితాంతం పోరాటం...
నేడే బిజెపి మేనిఫెస్టో విడుదల
న్యూఢిల్లీ: రానున్న లోక్సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోను ఆదివారం విడుదల చేయనున్నది. సంకల్ప పత్ర పేరిట బిజెపి మేనిఫెస్టోను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం పార్టీ ప్రధాన...
పీఓకే మాదే… ఒక్క అంగుళమూ కదలనివ్వం: చైనాకు రాజ్నాధ్ హెచ్చరిక
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ అధికారంలో ఉండగా భారత దేశం నుంచి ఒక్క అంగుళం భూమిని ఆక్రమించలేరని, పీఓకే (పాక్ ఆక్రమిత కశ్మీర్) భారత్దేనని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చైనా,...
అప్పుడు పసుపు.. ఇప్పుడు చక్కెర
నిజామాబాద్ లోక్సభ ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా బోర్డుల ఏర్పాటు హామీలు
2014లో బిఆర్ఎస్ ఎంపిగా గెలిచిన కల్వకుంట్ల కవిత అనేకమార్లు లోక్సభలో పసుపు బోర్డు అంశాన్ని ప్రస్తావించారు. కేంద్ర మంత్రులను కలిశారు. కానీ బోర్డు...