Home Search
రాజ్నాథ్ సింగ్ - search results
If you're not happy with the results, please do another search
భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్తత.. రష్యా బయల్దేరి వెళ్లిన రాజ్నాథ్ సింగ్
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సరిహద్దు వివాదంపై ప్రస్తుతం భారత్-చైనా మధ్య రెండో దఫా చర్చలు కొనసాగుతున్నాయి. కమాండర్ స్థాయిలో జరుగుతున్న చర్చలు ఆరు గంటలుగా కొనసాగుతున్నాయి. ఓ వైపు...
సైనికుల ధైర్యసాహాసాలకు దేశం గర్విస్తుంది: రాజ్నాథ్ సింగ్
హైదరాబాద్: గాల్వన్ వ్యాలీలో సైనికులు చనిపోవడం కలిచివేస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ట్విట్టర్ ద్వారా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సరిహద్దు విధుల్లో మన సైనికులు అత్యంత ధైర్యసాహాసాలు ప్రదర్శించారని.....
దేశ ప్రతిష్ఠపై రాజీ లేదు: రాజ్నాథ్సింగ్
న్యూఢిల్లీ: దేశ ప్రతిష్ఠ విషయంలో రాజీ పడబోమని రాజ్నాథ్సింగ్ స్పష్టం చేశారు. భారత్ బలహీనంగా లేదని, తన రక్షణ సామర్థాన్ని బలోపేతం చేసుకున్నదని రాజ్నాథ్ అన్నారు. ఇటీవల చైనా సరిహద్దున లడఖ్ ప్రాంతంలో...
రాజ్నాథ్ సియాచిన్ సందర్శన
సైన్యం సన్నద్ధతపై సమీక్ష
మంత్రివెంట ఆర్మీ చీఫ్
న్యూఢిల్లీ : ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్ను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం సందర్శించారు. ఆ ప్రాంతంలో భారత సమగ్ర సైనిక...
సిఎఎపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: రక్షణ మంత్రి రాజ్నాథ్
పౌరసత్వ సవరణ చట్టం( సిఎఎ)పై ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, ఈ చట్టం దేశంలో నివసిస్తున్న ఎవరి పౌరసత్వాన్ని లాగేసుకోదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. గురువారం అసోంలోని బార్పేటలో...
ఐఎన్ఎస్ సంధాయక్ ను జాతికి అంకితమిచ్చిన రాజ్నాథ్
విశాఖ : ‘ఐఎన్ఎస్ సంధాయక్’ సర్వే నౌకను భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం జాతికి అంకితం ఇచ్చారు. తూర్పు నౌకాదళ ముఖ్య కార్యాలయం ఆధ్వర్యంలో విశాఖ లోని నేవల్...
శస్త్ర పూజ చేసిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్లో మంగళవారం దసరా సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైనికులతో కలిసి శస్త్ర పూజ చేశారు. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండేతో కలిసి...
రక్షణ శాఖ నిధులకు సంరక్షణ : రాజ్నాథ్
న్యూఢిల్లీ : భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే బలమైన సాయుధ దళాలను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. రక్షణ శాఖ ఆర్థిక...
భారత్ కే గర్వకారణం : రాజ్నాథ్
కొచ్చి: యోగా దినోత్సవం అంతర్జాతీయంగా నిర్వహించడం , భారత దేశ వారసత్వ సంస్కృతిలో భాగమైన దీన్ని గుర్తించి ప్రపంచమంతా అనుసరించడం దేశానికే గర్వకారణమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బుధవారం పేర్కొన్నారు....
మాల్దీవులతో బంధం ప్రత్యేకమైంది: రాజ్నాథ్
న్యూఢిల్లీ: మూడు రోజులు మాల్దీవుల్లో పర్యటన కోసం మంగళవారం చేరుకున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆ దేశానికి భారత దేశం కానుకగా ఒక ఫాస్ట్ పెట్రోలింగ్ నైక, ఒక ల్యాండింఘ క్రాఫ్ట్ను...
మన జవానులు సకాలంలో స్పందించారు: రాజ్నాథ్
న్యూఢిల్లీ: లోక్సభ నేడు మధ్యాహ్నం వాయిదా అనంతరం, తిరిగి సమావేశం అయ్యాక రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రసంగించారు. “భారత సైన్యం డిసెంబర్ 9న సకాలంలో స్పందించి చైనా పిఎల్ఏ ట్రూపులను అడ్డుకుంది....
చైనాకు అంగుళం జాగా కూడా భారత్ వదులుకోదు: రాజ్ నాథ్ సింగ్
న్యూఢిల్లీ: భారత్ తన భూమిలో ఒక్క అంగుళాన్ని కూడా చైనాకు అప్పగించబోదని, ఇరు దేశాల మధ్య తూర్పు లడఖ్ సరిహద్దు ప్రతిష్టంభనకు సంబంధించిన మిగిలిన సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని రక్షణ మంత్రి...
అగ్నిపథ్ పథకం అమలులో తగ్గేదే లేదు: రాజ్ నాథ్ సింగ్
న్యూఢిల్లీ: ఒకవైపు అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసన జ్వాలలు ఎగసిపడుతుంటే మరో వైపు రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం విషయంలో ముందుకే...
భారత్ నెత్తురోడాలనే పాక్తంతు.. సాగనిచ్చేది లేదు: రాజ్నాథ్
శ్రీనగర్ : భారత్ వేయిగాట్లతో నెత్తురోడాలనే విధంగా పాకిస్థాన్ వ్యవహరిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విమర్శించారు. పలు విధాలుగా పొరుగు దేశం అయిన భారత్ను దెబ్బతీయాలనేదే పాకిస్థాన్ సంకల్పం అని ఆగ్రహం...
భారత్ నెత్తురోడాలనే పాక్ వ్యవహరం: రాజ్నాథ్
శ్రీనగర్: భారత్ వేయిగాట్లతో నెత్తురోడాలనే విధంగా పాకిస్థాన్ వ్యవహరిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విమర్శించారు. పలు విధాలుగా పొరుగు దేశం అయిన భారత్ను దెబ్బతీయాలనేదే పాకిస్థాన్ సంకల్పం అని ఆగ్రహం వ్యక్తం...
గల్వాన్ అమరవీరులకు రాజ్నాథ్ నివాళి
న్యూఢిల్లీ: గల్వాన్ లోయలో రెండేళ్ల క్రితం చైనాతో జరిగిన ఘర్షణలో అమరులైన వీర జవాన్లకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం నివాళులర్పించారు. 2020 జూన్ 15-16 తేదీల్లో తమ దేశ గౌరవాన్ని...
స్వదేశీ నిర్మిత యుద్ధనౌకలు ‘ఉదయగిరి, సూరత్’లను ఆవిష్కరించిన రాజ్ నాథ్ సింగ్
ముంబయి: భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం స్వదేశీ నిర్మిత యుద్ధనౌకలు ‘సూరత్’, ‘ఉదయగిరి’లను ముంబయిలోని మజగావ్ డాక్యార్డ్లో ఆవిష్కరించారు. ఒక ప్రక్క కొవిడ్, మరోప్రక్క యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో...
పాకిస్థాన్లో పడ్డ క్షిపణి ప్రమాదవశాత్తు పేలింది: రాజ్నాథ్
న్యూఢిల్లీ: మార్చి 9న అనుకోకుండా పేల్చిన క్షిపణి పాకిస్థాన్ భూభాగంలో 124 కిమీ. దూరంలో పడిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం రాజ్యసభకు తెలిపారు. ‘సాంకేతిక లోపం వల్ల ప్రమాదవశాత్తు క్షిపణి...
కెప్టెన్ వరుణ్ సింగ్ కన్నుమూత
వారం రోజులుగా మృత్యువుతో పోరాటం
బెంగళూరు సైనిక ఆస్పత్రిలో తుదిశ్వాస
న్యూఢిల్లీ: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సిడిఎస్) జనరల్ బిపిన్ రావత్ దంపతులు, మరో 11 మంది సాయుధ దళాల సిబ్బంది మృతికి దారితీసిన హెలికాప్టర్...
గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ బెంగళూరుకు తరలింపు
కోయంబత్తూర్/భోపాల్: వాయుసేన హెలికాప్టర్ దుర్ఘటనలో బతికిబయట పడిన ఒకే వ్యక్తి గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్. తమిళనాడులోని నీల్గిరిస్ జిల్లాలోని వెల్లింగ్టన్ హాస్పిటల్ ఆయనను అడ్మిట్ చేశారు. వెల్లింగ్టన్ సైనిక ఆస్పత్రిలో ప్రాణాల...