Home Search
రైతులు - search results
If you're not happy with the results, please do another search
ధరల మాయలో పత్తి రైతులు!
ఒకప్పుడు తెల్లబంగారంగా విరాజిల్లిన పత్తి నేడు రైతుల జీవితాల్లో కల్లోలం సృష్టిస్తున్నది. అతివృష్టి, అనావృష్టులతో దిగుబడులు తగ్గటం, ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధర రైతులకు ప్రయోజనకరంగా లేకపోవటం, బహిరంగ మార్కెట్లో దళారుల జోక్యం,...
రైతులు మద్దతు ధర పొందాలి: ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు
లక్సెట్టిపేట: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. శనివారం ప్రాథమిక వ్యవసాయ సహకార...
మోడీ మాటలు వింటే సొంత పొలంలోనే రైతులు కూలీలు అవుతారు: కెసిఆర్
హైదరాబాద్: అధికార మదం నెత్తికెక్కి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని సిఎం కెసిఆర్ మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసన సభలో కెసిఆర్ మాట్లాడారు. ఏ ఎన్నికలలో కూడా బిజెపికి 50 శాతం ఓట్లు...
రైతులు కలలో కూడా ఊహించలేదు: సిఎం కెసిఆర్
రంగారెడ్డి: రైతు బంధు, రైతు భీమా వంటి పథకాలు ఎక్కడా లేదని కొంగరకలాన్ లో నిర్వహించిన బహిరంగ సభలో సిఎం కెసిఆర్ అన్నారు. దేశంలోని ఎక్కడ లేనివిధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు...
దేశ ప్రయోజనాల కోసం రైతులు పోరాడారు: సిఎం కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఏడాదికిపైగా పోరాటం చేశారని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. రైతుల ఉద్యమం పంజాబ్, హరియాణాకు చెందినది కాదన్నారు. యావత్ దేశ ప్రయోజనాల కోసం రైతులు పోరాడారని ఆయన...
రైతులు ఆందోళన చెందొద్దు.. తడిసిన వరిధాన్యాన్ని కూడా కొంటాం
హైదరాబాద్: అకాల వర్షాలతో తడిసిన వరిధాన్యాన్ని కూడా కొంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని సిఎం కెసిఆర్ అన్నారు. వర్షాకాలం సమీపిస్తుండడంతో...
రైతు బంధు, ఉచిత కరెంటు ఇవ్వాలని బండిని కలిసిన కర్నాటక రైతులు
మహబూబ్ నగర్: ప్రజా సంగ్రామ యాత్ర లో బిజెపి అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ ని రాయ్ చూర్ జిల్లా రైతులు కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అమలు చేయాలని...
రైతులు కన్నీరు పెడితే దేశానికి అరిష్టం: మంత్రి గంగుల
కరీంనగర్: జిల్లా కలెక్టరేట్ ఎదుట టిఆర్ఎస్ ధర్నాలో మంత్రి గంగుల కమలాకర్ కేంద్ర ప్రభుత్వంపై కామెంట్స్ చేశారు. కేంద్రం తీరు దున్నపోతులాగా ఉందన్నారు. అందుకే దానిపై వర్షం కురిపించి నిరసన తెలుపుతున్నామని పేర్కొన్నారు....
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ఆందోళన చెందుతున్న రైతులు
అధికారులు స్పందించి విద్యుత్ స్థంభం మార్చాలని విజ్ఞప్తి
మనతెలంగాణ/మనోహరాబాద్: కొండాపూర్ గ్రామంలో ఓ రైతు పొలం ఇంటిపక్కనే ఉన్న విద్యుత్ స్థంభం ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. విద్యుత్ స్థంభం దెబ్బతిని ఒకవైపు కేవలం కరెంట్...
ఆశిష్ మిశ్రా బెయిల్ను వ్యతిరేకిస్తూ సుప్రీంకు రైతులు
న్యూఢిల్లీ: లఖీంపుర్ ఖేర్ హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడు, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా బెయిల్ పై ఫిబ్రవరి 15న విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఆశిష్ మిశ్రా...
ప్రధాని మోడీ ర్యాలీలను బహిష్కరించనున్న రైతులు
ఛండీగఢ్ : ప్రధాని మోడీ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 14,16,17 తేదీల్లో అనేక ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే మోడీ పర్యటన, ప్రచారాలను బహిష్కరించాలని రైతులు యోచిస్తున్నారు. ప్రధాని...
తెలంగాణ రైతులు భారత దేశ రైతులు కాదా?: నామా
ఢిల్లీ: తెలంగాణ రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని క్షమించరని టిఆర్ఎస్ లోకసభ పక్ష నేత, ఎంపి నామా నాగేశ్వరరావు మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లపై ఒకటి రెండు రోజుల్లో...
ఆందోళన విరమించిన రైతులు..
ఆందోళన విరమించిన రైతులు
11నుంచి ఢిల్లీ సరిహద్దులను ఖాళీ చేస్తాం: ఎస్కెఎం
ఇది తాత్కాలిక విరమణ మాత్రమే
డిమాండ్లు పూర్తిగా నెరవేరే వరకు రాష్ట్రాల్లో ఇతర రూపాల్లో నిరసనలు
స్పష్టం చేసిన రైతు సంఘాల నేతలు
న్యూఢిల్లీ: ఏడాదిపైగా ఢిల్లీ...
చెరువులో పడి ఇద్దరు రైతులు మృతి
నిర్మల్ జిల్లా తానూర్ మండలం కళ్యాణి గ్రామంలో విషాదం
మన తెలంగాణ/ తానూర్ : నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని కళ్యాణీ గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు మసల్గా గ్రామ చెరువులో ఎడ్లను...
రామప్పలో భూసేకరణకు రైతులు సహకరించాలి
మన తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి: ‘ప్రపంచ స్థా యిలో ఎన్నో పథకాలకు తెలంగాణ రాష్ట్రం ఒక ప్రయోగశాల. తెలంగాణ వచ్చే వరకూ రామప్పకు గుర్తింపు రాలేదు. టూరిజం హబ్గా చేసే బాధ్యత కేంద్ర,...
రైతులు, పెగాసస్పై స్పందించాలి
రాష్ట్రపతిని కలిసిన విపక్ష బృందం
న్యూఢిల్లీ: రైతుల ఆందోళన దశలో వారి మరణాలు, పెగాసస్, వ్యవసాయ చట్టాల వంటి అంశాలతో ప్రతిపక్ష పార్టీల బృందం శనివారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలుసుకుంది. శిరోమణి...
విద్యుత్ షాక్తో ఇద్దరు రైతులు మృతి
తొర్రూరు : పొలానికి వెళ్లి భోజన సమయానికి వస్తామని చెప్పి ఇద్దరు రైతులు కరెంట్ షాక్తో మృత్యువాతపడ్డారు.ఈ విషాద ఘటన మహబూబ్బాబాద్ జిల్లా మండలంలోని భోజ్యతండాలో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన...
విద్యుదాఘతంతో యువ రైతులు మృతి
మహబూబాబాద్: వర్షాలు సమృద్దిగా కురుస్తుండడంతో వానాకాలం సాగుకు రైతులు సన్నద్దమవుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరు రైతులు తమ పొలానికి వెల్లి పనిచేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై మరణించారు. ఈ విషాద ఘటన జిల్లాలోని...
ఈటెలపై 9 మంది రైతులు ఫిర్యాదు….
మెదక్: మాజీ మంత్రి ఈటెల రాజేందర్పై మాసాయిపేట తహసీల్దార్కు అచ్చంపేట రైతులు ఫిర్యాదు చేశారు. తమకు ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్ భూమిని ఈటెలకు చెందిన జమున హ్యాచరీస్ పేరిట కబ్జా చేశారని తొమ్మిది...
ఢిల్లీ సరిహద్దుల దిశగా కదం తొక్కుతున్న రైతులు
చండీగఢ్: ఈనెల 26న బ్లాక్డేను పాటించడానికి పిలుపు రావడంతో పంజాబ్ రైతులు ఢిల్లీ సరిహద్దులకు చేరుకోడానికి కదం తొక్కుతున్నారని భర్తీ కిసాన్ యూనియన్ (ఏక్తాఉగ్రహాన్) నేతలు సింగర సింగ్ తదితరులు వెల్లడించారు. ప్రభుత్వం...