Saturday, September 21, 2024
Home Search

రైతులు - search results

If you're not happy with the results, please do another search

దేశానికి వెన్నముక రైతులు

కాసిపేట: దేశానికి అన్నం పెట్టెది రైతులేనని, దేశానికి వెన్నముక రైతులే అని బెల్లంపల్లి ఎంఎల్‌ఎ దుర్గం చిన్నయ్య, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం కాసిపేట మండల కేంద్రంలోని ముత్యంపల్లి రైతు...

కేబుల్ వైర్ల దొంగను పట్టుకున్న రైతులు

తూప్రాన్: తూప్రాన్ మండలం వట్టూరు, జండాపల్లి, పడాలపల్లి శివార్లలో ఉన్న వ్యవసాయ బోరుబావుల దగ్గర నుంచి కేబుల్ వైర్లు, సర్వీస్ వైర్లను దొంగలించిన దొంగను రైతులు సోమవారం పట్టుకుని చితకబాది తూప్రాన్ పోలీసులకు...
Poor and farmers are two eyes of KCR: Vemula Prashant Reddy

పేదలు, రైతులు సిఎం కెసిఆర్‌కు రెండు కళ్లు : వేముల ప్రశాంత్

హైదరాబాద్ : పేదలు, రైతులు రెండు కళ్లుగా సిఎం కెసిఆర్ పాలన కొనసాగుతోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కెసిఆర్ దార్శనిక పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారని ఆయన...

ఎన్‌హెచ్‌బి పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

కట్టంగూర్ : జాతీయ ఉద్యాన సంస్థ(ఎన్‌హెచ్‌బి) పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జాతీయ ఉద్యాన సంస్థ డిప్యూటీ డైరెక్టర్ రవికాంత్ సింగ్ అన్నారు. బుధవారం కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామ పంచాయతీ పరిధిలోని...

సబ్సిడీ విత్తనాలతో రైతులు అధిక దిగుబడి పొందాలి

సదాశివపేట రూరల్: రైతులు ప్రభుత్వం అందించే సబ్సిడీ విత్తనాలు, పనిముట్లను వినియోగించుకొని పంటల సాగులో అధిక దిగుబడి సాధించి ఆర్థికంగా ఎదగాలని తెలంగాణ చేనేత కార్పోరేషన్ సంస్థ చైర్మెన్ చింత ప్రభాకర్ అన్నారు....

కాలానుకూలంగా రైతులు పంటలు వేసుకోవాలి

యాదాద్రి భువనగిరి: కాలానుగుణంగా రైతులు పంటలు వేసుకోవాలని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. రామన్న పేట మండల ఎన్నారం గ్రామంలో ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహనా కార్యక్రమంలో ఆయన...

ఎంఎస్‌పి కోసం జాతీయ రహదారి దిగ్బంధించిన హర్యానా రైతులు

  న్యూస్ డెస్క్: పొద్దు తిరుగుడు పువ్వు గింజలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి) కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతులు మంగళవారంహర్యానాలోని కురుక్షేత్ర వద్ద ఢిల్లీ-అమృత్‌సర్ జాతీయ రహదారిని(ఎన్‌హెచ్ 44) దిగ్బంధం చేశారు. పొద్దు తిరుగుడు పువ్వు...

రైతులు సేంద్రియ పద్దతిపై దృష్టిసారించాలి

సూర్యాపేట :  రైతులు సేంద్రియ పద్దతుల ద్వారా వ్యవసాయంపై దృష్టిసారించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నాగారం మండల కేంద్రంలో తన వ్యవసాయ క్షేత్రంలో ఏరువాక కార్యక్రమాన్ని ఆదివారం...
Cancellation of party programs: BJP

బిజెపిని నీటముంచిన పాల రైతులు!

కర్ణాటక నందిని పాల సంస్థను మూతపెట్టి అమూల్‌కు మార్కెట్‌ను కట్టబెట్టేందుకు కర్ణాటకలోని బిజెపి పాలకులు చూడటాన్ని అక్కడి రైతులు జీర్ణించుకోలేకపోయారు. పాల రైతులకు మేలు చేసేందుకు గాను తమకు తిరిగి అధికారం అప్పగిస్తే...
No birthday celebrations:Minister Gangula

పుట్టెడు దు:ఖంలో రైతులు.. పుట్టిన రోజు వేడుకలు వద్దు

మనతెలంగాణ/హైదరాబాద్: అకాల వర్షాలతో పంటలు నష్టపోయి రైతులు పుట్టెడు దు:ఖంలో ఉన్నందున ఈ నెల 8న తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు రాష్ట్రపౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల...

పంట నష్టపరిహారం కోసం రోడ్డెక్కిన రైతులు…

జనగామ: గత వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో వరి, మామిడి తదితర పంటలు నష్టపోయాయని, ప్రభుత్వం తమకు పంట నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతూ బుధవారం జనగామ మండలం అడవి...
Telangana ideal for country by KCR

రైతులు ఆందోళన చెందవద్దు: కెటిఆర్

సిరిసిల్ల ః రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల నేఫథ్యంలో రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ తెలిపారు. దుర దృష్టవశాత్తు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల...
Telangana farmer loss with hailstorm

రైతులు ఆత్మ విశ్వాసం కోల్పోవద్దు: హరీష్ రావు

  సిద్ధిపేట: రైతులు ధైర్యంగా ఉండాలని, రైతు నాయకుడు ఉన్నటువంటి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని, రైతులు ఆత్మ విశ్వాసం కోల్పోవద్దని, రైతుల పక్షపాతి అయిన నాయకుడు సిఎం కెసిఆర్ ఉన్నారని, కాబట్టి ఎవరూ...
Maharashtra Farmers visiting Mallanna Sagar

మల్లన్న సాగర్‌ను సందర్శించిన మహారాష్ట్ర రైతులు

తొగుట: సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని తుక్కాపూర్ గ్రామంలో నిర్మించిన మల్లన్న సాగర్ ను మహారాష్ట్ర రైతులు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఈ ప్రాజెక్టు ద్వారా రైతులకు ఎంతో...
Vishal aarohi watermelon cultivation in Jaggasagar

ఢిల్లీ, మహారాష్ట్రలో పండించే పంట జెగ్గాసాగర్‌లో పండించిన రైతులు

మెట్‌పల్లి : ఢిల్లీ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పండించే పంటను మండలంలోని జెగ్గాసాగర్ గ్రామ రైతు మిట్టపల్లి రమేష్ రెడ్డి తన గ్రామంలో పండించారు. ఈ మేరకు మంగళవారం రోజున పట్టణంలోని శాస్త్రీ చౌరస్తాలో...
Pasupu board in nizamabad

పసుపు బోర్డుకు పంగనామంపై రైతులు కన్నెర్ర

నిజామాబాద్ వ్యాప్తంగా వెలసిన ఫ్లెక్సీలు పసుపు బోర్డు... ఇది మా ఎంపిగారు తెచ్చిన పసుపు బోర్డు’ అని వినూత్న తీరిలో నిరసన జిల్లా వ్యాప్తంగా పసుపు రంగు ఫ్లెక్సీలు వేసి ఇదే మా ఎంపీ తెచ్చిన...

వరి ధాన్యం డబ్బుల కోసం రోడ్డెక్కిన రైతులు

కాటారం : ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్లు విక్రయించి రెండు నెలలు గడిచినా ఇప్పటికీ బ్యాంకు ఖాతాలలో డబ్బులు జమ కాలేదని రైతులు ఆవేధన వ్యక్తం చేశారు....

కరెంటు కోతలపై రోడ్డెక్కిన రైతులు

కోహెడ : కరెంటు కోతలపై సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తీగలకుంటపల్లి గ్రామానికి చెందిన రైతులు కన్నెర జేస్తూ... కోహెడ మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ వద్ద రోడ్డుపై బైఠాయించి బుధవారం నిరసన...

ధరణి దందాలో అధికారులు..ఇబ్బందుల్లో రైతులు..

కోహెడ : ధరణి పోర్టల్ ప్రారంభమైన తొలినాళ్లలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో అవినీతికి తావులేకుండా రిజిస్ట్రేషన్లు జరిగాయి. క్షణాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయై, వెంటనే పట్టా పాస్‌బుక్ జిరాక్స్ ఇస్తుండటంతో రైతులు...

రైతులు పిట్టలు రాలినట్లు రాలిపోతున్నారు:డి.కె. అరుణ

హైదరాబాద్ : వ్యవసాయ సంక్షోభంతో రాష్ట్రంలోని రైతులు పిట్టలు రాలినట్లు రాలిపోతున్నారని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె. అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోని వ్యవసాయరంగ పరిస్థితులను పట్టించుకోకుండా మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు...

Latest News

బుమ్రా @ 400