Home Search
విజయవాడ - search results
If you're not happy with the results, please do another search
విజయవాడ కృష్ణలంకలో విషాదం
అమరావతి: విజయవాడ కృష్ణలంకలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ ఇద్దరు పిల్లలతో సహా బందరు కాల్వలోకి దూకింది. ఇది గమనించిన స్థానికులు కాల్వలోకి దూకి ఇద్దరు పిల్లలను కాపాడారు. మహిళ మాత్రం ప్రాణాలు...
విజయవాడలో విషాదం.. రోజు వ్యవధిలో తల్లీ, కొడుకు మృతి..
విజయవాడలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఒక రోజు వ్యవధిలోనే తల్లీ, కొడుకు బలవన్మరణానికి పాల్పడి మృతిచెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఆర్థిక ఇబ్బందులతో నిన్న(సోమవారం) కరీమ అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. దీంతో...
విజయవాడలో కరోనా కలకలం.. అనుమానిత కేసు నమోదు
విజయవాడ: ప్రాణాంతక వ్యాది కరోనా వైరస్(కోవిడ్-19) ప్రపంచవ్యప్తంగా విజృంభిస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల హైదరాబాద్ లో కరోనా పాజిటీవ్ కేసు నమోదు కావడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు....
విజయవాడలో భారీగా బంగారం పట్టివేత…
అమరావతి: విజయవాడలో భారీగా బంగారం పట్టుబడింది. ముంబై నుంచి కార్గో కొరియన్ ద్వారా గురువారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న 20కేజీల బంగారాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిఎస్టి, ఇతర పన్నులు...
నారా లోకేష్ అరెస్ట్.. విజయవాడలో తీవ్ర ఉద్రిక్తత
విజయవాడ: టిడిపి జనరల్ సెక్రటరీ, ఎంఎల్సీ నారా లోకేష్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ విజయవాడలో ఎంఎల్ఎ గద్దె రామ్మోహన్రావు చేపట్టిన 24 గంటల రిలే నిరాహార...
17 బ్లాక్ స్పాట్ లు
మనతెలంగాణ/హైదరాబాద్ : భారీ వర్షాల దృష్ట్యా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని ఆర్ అండ్ బి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ...
బోసిపోయిన నగరం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల ఎఫెక్ట్తో ప్రజలతో కళకళలాడే భాగ్యనగరం బోసిపోయింది. ఎపిలోని పలు ప్రాం తాల నుంచి జీవనోపాధి నిమిత్తం భాగ్యనగరానికి తరలివచ్చి ఇక్కడే ఉంటున్నవారి సంఖ్య...
వైఎస్ఆర్ సిపి అన్ని సీట్లను స్వీప్ చేస్తుంది: విడదల రజిని
విజయవాడ: వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ సి పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా స్వీప్ సాధిస్తుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని శనివారం అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మే...
దారులన్నీ ఆంధ్రా వైపే
మనతెలంగాణ/హైదరాబాద్ : నగరం లో ఉన్న ఆంధ్ర ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందు కు ప్రజలు వారి సొంత గ్రామాల బా టపట్టారు. దీంతో ఒక్కసారిగా టోల్ప్లాజాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద...
ఊరెళ్దాం.. ఓటేద్దాం
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడానికి సొం తూళ్లకు బయల్దేరారు. ఉద్యోగులకు శని, ఆదివారా లు సెలవు కావడం, సోమవారం ఎన్నికల హాలిడేను ప్రకటించడంతో వేలాదిగా సొంత ఊర్లకు తరలివెళుతున్నారు. దీంతో బస్టాండ్లు,...
టోల్ఫ్లాజాల వద్ద భారీ రద్దీ
ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్లు స్వస్థలాలకు తరలి వెళ్తుండటంతో చౌటుప్పల్లోని పంతంగి టోల్ఫ్లాజా వద్ద విపరీతమైన రద్దీ ఏర్పడింది. దీంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. పలుచోట్ల...
వ్యాన్ బోల్తా…పట్టుబడ్డ కోట్లాది డబ్బు
నల్లజర్ల: నల్లజర్ల మండలం అనంతపల్లి జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కెమికల్ బస్తాలతో వెళుతున్న వ్యాన్ ను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో వ్యాన్ బోల్తా కొట్టడంతో డ్రైవర్,...
బోల్తాపడిన వాహనం…. ఏడు అట్టపెట్టెల్లో నగదు గుర్తింపు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో భారీగా నగదును పోలీసులు పట్టుకున్నారు. అనంతపల్లి వద్ద వాహనాన్ని లారీ ఢీకొట్టింది. దీంతో బోల్తాపడిన వాహనంలో ఏడు అట్టపెట్టెల్లో నగదును గుర్తించారు. తౌడు...
సీట్ల కొరత..ఛార్జీల వాత
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు (ఈ నెల 13వ తేదీన) ఒకే రోజు జరగనున్నాయి. దీంతో తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ వాసులు ఓటు వేసేందు కు తమ ఇళ్లకు...
నేడు మూడు చోట్ల సిఎం జగన్ ప్రచారం
విజయవాడ: ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ బుధవారం ఎన్నికల ప్రచారం నుంచి కాస్త విరామం తీసుకున్నారు. ముఖ్య నేతలతో పార్టీ విజయావకాశాలపై సమీక్షించారు. ఆయన మళ్లీ నేడు(గురువారం) ఎన్నికల ప్రచారం కొనసాగించనున్నారు. ముఖ్యంగా కర్నూల్...
నేడు రాష్ట్రానికి రాహుల్ గాంధీ
హైదరాబాద్: ఎన్నికలు దగ్గర వేళ కాంగ్రెస్ పార్టీ స్వీడ్ పెంచింది. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం రాష్ట్రానికి రానున్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న రెండు బహిరంగ సభల్లో రాహుల్ పాల్గొనున్నారు. సాయంత్రం...
ఎపిలో భారీ వర్షం.. పిడుగుపాటుతో ముగ్గురి మృతి
మన తెలంగాణ/హైదరాబాద్: ఏపీలో పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మంగళవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారింది. ఏలూరు, విజయవాడ, గుంటూరుతో పాటు పలు జిల్లాలో భారీ వర్షం పడింది....
ఈ నెల 10న ఎల్బీ స్టేడియంలో మోడీ భారీ బహిరంగ సభ
మన తెలంగాణ/హైదరాబాద్ ః ఎన్నికల ప్రచార పర్వం నాలుగు రోజుల్లో ముగింపునకు చేరుకుంటున్న తరుణంలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని ప్రధానమంత్రి మోడీ నుంచి రాష్ట్ర నాయకుల వరకు హోరెత్తిస్తున్నారు. చివరిగా...
సికింద్రాబాద్- టు బర్హంపూర్ల మధ్య ప్రత్యేక రైళ్లు
సికింద్రాబాద్ నుంచి బర్హంపూర్కు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సికింద్రాబాద్- టు బర్హంపూర్ల మధ్య ప్రత్యేక రైళ్లు ఈ నెల 11, 14వ తేదీల్లో నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే...
ప్రయాణికుల కోసం మరో బంపర్ ఆఫర్ను ప్రకటించిన టిఎస్ ఆర్టీసి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్ ఆర్టీసి) ప్రయాణికుల కోసం మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎక్కువ దూరం ప్రయాణించే ప్రయాణికులు ఎనిమిది రోజుల ముందుగానే టికెట్ను బుకింగ్ చేసుకుంటే రిజర్వేషన్ ఫీజు...