Home Search
శబరి - search results
If you're not happy with the results, please do another search
టొయోటా కిర్లోస్కర్ మోటర్ ‘ఆసమ్ న్యూ కార్ డెలివరీ సొల్యూషన్’ లాంచ్
బెంగుళూరు: 'కస్టమర్-ఫస్ట్ అప్రోచ్' పట్ల తమ నిబద్ధతకు అనుగుణంగా, విలువ ఆధారిత సేవల ద్వారా అద్భుతమైన కొనుగోలు అనుభవాన్ని సృష్టించటంలో భాగంగా టొయోటా కిర్లోస్కర్ మోటర్ ప్రైవేట్ లిమిటెడ్ (టొయోటా కిర్లోస్కర్ మోటర్/...
13.122 మిలియన్ టన్నుల సరుకు రవాణా
జనవరిలో దమ. రైల్వే అత్యధికమైన నెలవారీ లోడింగ్
దీంతో రూ. 1,296.73 కోట్ల సరుకు రవాణా ఆదాయం నమోదు
సంక్రాంతి , శబరిమల స్పెషల్స్ ప్రత్యేక రైళ్లను నడుపుతూనే ఈ రికార్డు
మన తెలంగాణ /...
ఎపి భవన్ విభజనపై ఎట్టకేలకు ఒప్పందం
కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సమక్షంలో రెండు రాష్ట్రాల రెసిడెంట్ కమిషనర్ల ఉన్నతస్థాయి సమావేశం
తెలంగాణకు 8.5 ఎకరాలు, ఎపికి దాదాపు 11.5 ఎకరాల భూమి కేటాయించేలా అంగీకారం
త్వరలోనే ఆమోదం తెలుపనున్న కేంద్ర హోం...
రాముడొచ్చాడు
దివ్య మందిరంలో కొలువుదీరిన బాల రాముడు
అయోధ్య : అయోధ్యలో భవ్య మందిరంలో రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠతో ఒక కొత్త శకం ప్రారంభమైందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మన రామ్లల్లా ఇక...
రాష్ట్రపతిని పిలువక పోవడం దారుణం : రాములు నాయక్
మన తెలంగాణ / హైదరాబాద్ : అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి ముర్ముకు ఆహ్వానం లేకపోవడం చాలా దారుణమని కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంఎల్సి రాములు నాయక్ అన్నారు. గురువారం గాంధీభవన్లో...
ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీని తప్పులు లేకుండా చూడాలి: కమిషనర్
మన తెలంగాణ / సిటీ బ్యూరో: ప్రజా పాలన దరఖాస్తుల డేటా ఎంట్రీ ని తప్పులు లేకుండా చూడాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్ రోస్ ఖైరతాబాద్ జోన్...
కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమతపై బదిలీ వేటు
మన తెలంగాణ /సిటీ బ్యూరో: జిహెచ్ఎంసిలో ప్రక్షాళన మొదలైంది. ఇద్దరు జోనల్ కమిషనర్లతోపాటు మరో ఆరుగురు డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేశారు. వీరి స్థానంలో ఇద్దరి ఐఎఎస్ అధికారులను జోనల్ కమిషనర్లుగా ప్రభుత్వం...
అయ్యప్ప స్వాములకు టిఎస్ఆర్టీసి శుభవార్త
మనతెలంగాణ/హైదరాబాద్: అయ్యప్ప స్వాములకు టిఎస్ ఆర్టీసి శుభవార్తను చెప్పింది. కేరళలోని అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టిఎస్ ఆర్టీసి ప్రకటించింది. హైదరాబాద్ నుంచి శబరిమలకు ఈ బస్సులో...
అయ్యప్పలకు మకరవిలక్కు దర్శనం.. తెరుచుకున్న ఆలయం
శబరిమల: కేరళలోని శబరిమల అయ్యప్ప దేవాలయం శనివారం మకరవిలక్కు ఘట్టానికి స్వాముల కోసం తెరుచుకుంది. సాయంత్రం ఈ శుభ కాలాన్ని ఆలయ ప్రధాన పూజారి పిఎన్ మహేష్ నంబూత్రి ఆరంభించారు. అయ్యప్ప ఆలయ...
ఎరుమేలి వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై అయ్యప్పస్వాముల ఆందోళన
తిరువనంతపురం : శబరిమలైకు మండల పూజల సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి అయ్యప్పలు భారీగా తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎరుమేలికి వచ్చే వాహనాలను ఎంఈఎస్ కాలేజీ వద్ద పోలీస్లు నిలిపివేస్తున్నారు. సుమారు...
ఉమ్మడి ఆస్తుల విభజనపై దృష్టి సారించండి
ఢిల్లీలో ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశం
తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ భవన్ నిర్మాణం
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ సంస్కృతీ ప్రతిబింబించేలా దేశ రాజధాని న్యూ ఢిల్లీలో నూతన తెలంగాణ భవన్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
అయ్యప్ప స్వామి భక్తులపై లాఠీఛార్జ్
కేరళ: శబరిమలకు అయ్యప్ప స్వామి భక్తులు తండోపతండాలు తరలివచ్చారు. శబరికొండ భక్తులతో కిటకిటలాడుతోంది. భక్తుల రద్దీ పెరగడంతో పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారు. శబరిపీఠం నుంచి మొదలు పెడితే పంబా వరకు క్యూలైన్లు నిండిపోవడంతో...
కేరళ సిఎంకు లేఖ రాసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
శబరిమలలో అయ్యప్ప భక్తులకు కనీస ఏర్పాట్లు చేయాలి
మన తెలంగాణ/హైదరాబాద్: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి క్షేత్రంలో కనీస ఏర్పాట్లు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి...
శ్రీరంగం ఆలయంలో ఆంధ్రా భక్తులపై దాడి
గోవింద నామస్మరణ చేయడంపై భద్రతా సిబ్బంది అభ్యంతరం
తిరుచిరాపల్లి: తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీరంగంలో గల శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన అయ్య భక్తులపై గుడికి చెందిన భద్రతా సిబ్బంది దాడి...
లారీని ఢీకొట్టిన టెంపో వాహనం..
హైదరాబాద్: లారీని టెంపో వాహనం ఢీకొట్టిన ఘటనలో 11 మంది అయ్యప్ప భక్తులకు గాయలైన సంఘటన ఆంద్రప్రదేశ్ లోని కోవూరు పట్టణంలో చోటు చేసుకుంది. అయ్యప్ప భక్తులు శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్తుండగా...
ఆధునికత వైపు ఆదివాసీల భక్తితత్వం!
విలక్షణమైన జీవనం మాదిరిగానే, విలక్షణమైన ఆచార సంస్కృతులకు చిరునామదారులు ఆదివాసులు. మూల సంస్కృతి ఆచారాలను పాటిస్తూనే కాలానుగుణంగా వస్తున్న ఆధునిక మార్పుల్లో భాగస్వాములవుతున్నారు. ఆధ్యాత్మికత, భక్తి భావానికి గల భేదాలు తెలియని ఈ...
అయ్యప్ప భక్తుల కోసం 22 ప్రత్యేక రైళ్లు
మనతెలంగాణ/హైదరాబాద్: అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీ పెరుగుతుండటంతో అదనపు రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే 22 ప్రత్యేక రైళ్లను శబరిమలకు నడపనున్నట్లు...
జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ధన్తేరాస్ ప్రత్యేక పూజలు
హైదరాబాద్: నగరవాసులందరీకీ లక్ష్మిదేవి, కుబేరుడి కటాక్షం సదా ఉండాలని జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ ఆకాంక్షించారు. ధన్ తేరాస్ (ధన త్రయోదశి) సందర్భంగా శుక్రవారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం ట్రెజరీ లో ఏర్పాటు...
మధిరలో భట్టి విక్రమార్క నామినేషన్
మధిర :- మధిర నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి గా సిఎల్పీ నేత భట్టి విక్రమార్క నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంగా వైరా శబరి నగర్ లోని అయ్యప్ప దేవాలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక...
తెలంగాణ పప్పు రేవంత్.. ఇండియా పప్పు రాహుల్
నిప్పులు చెరిగిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్
మేడిగడ్డపై ఈ ఇద్దరు ‘మహా’ ఇంజినీర్లు విషం చిమ్ముతున్నారని ఆగ్రహం
ఎక్స్పాన్షన్ జాయింట్ను చూసి పగుళ్లని ఆరోపిస్తున్నారని ఎద్దేవా
రాష్ట్రానికి వరం కాళేశ్వరం.....