Home Search
శబరి - search results
If you're not happy with the results, please do another search
శబరిమల సమీపంలో ఘోర ప్రమాదం: ఇద్దరు అయ్యప్ప భక్తులు మృతి
తిరువనంతపురం: కేరళలోని శబరిమల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం శబరిమలకు 60 కి.మీ. దూరంలో ఆగి ఉన్న టెంపో వాహనాన్ని వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది.ఈ...
భారీవర్షం.. శబరిమలలో రాకపోకలకు అంతరాయం
తెగిపోయిన బిఎస్ఎన్ఎల్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్
పంపా, సన్నిధానం మధ్య అందని సెల్ సిగ్నల్స్
ఇంటర్నెట్ అంతరాయంతో వివిధ కార్యకలాపాలపై ప్రభావం
ఒకచోట అడవి, మరోచోట ఆర్టీసి బస్టాండ్ వద్ద
భారీ వర్షాలకు కుంగిపోయిన...
భారీ వర్షాల మధ్య శబరిమల యాత్ర ప్రారంభం
పథనంతిట్ట(కేరళ): శబరిమల అయ్యప్పస్వామి ఆలయానికి రెండు నెలలు పాటు సాగే వార్షిక మండలం-మకరవిళక్కు యాత్ర మంగళవారం ప్రారంభమైంది. ఒక పక్క కరోనా వైరస్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా.. మరోపక్క భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ...
శబరిమల వెళ్ళే భక్తుల కోసం స్సెషల్ బస్సులు ఏర్పాటు చేసిన ఆర్టిసి
హైదరాబాద్ : శబరిమల వెళ్ళే అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత సంత్సరం కరోనా కారణంగా బస్సులను ఏర్పాటు చేయని అధికారులు ప్రస్తుతం కరోనా అదుపులో...
శబరిమల యాత్రకు ఏర్పాట్లు రెడీ!
తిరువనంతపురం: కేరళలోని శబరిమల తీర్థయాత్ర మొదలు కావడానికి ఇంకా నెల రోజుల సమయమే ఉంది. కోవిడ్ వ్యాధి దృష్టా భక్తులు సురక్షితంగా దర్శనం చేసుకునేందుకు కేరళ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు...
శబరిమల దర్శన భక్తుల సంఖ్య పెంపు
తిరువనంతపురం : శబరిమల అయ్యప్పస్వామిని దర్శించే రోజువారీ భక్తుల సంఖ్యను 5 వేల నుంచి 10 వేలకు పెంచారు. కేరళ ప్రభుత్వం ఈమేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే భక్తులు కరోనా...
శబరిమల వెళ్లే భక్తుల కోసం అందుబాటులోకి సికింద్రాబాద్ టు త్రివేండ్రం రైలు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆన్లైన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే దాదాపు చాలావరకు పలు రైళ్లు పట్టాలెక్కాయి. తాజాగా సికింద్రాబాద్ నుంచి త్రివేండ్రం వెళ్లే రైలు తిరిగి ప్రారంభిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. అయితే 2021...
92 శాతం పడిపోయిన శబరిమల ఆదాయం
కొత్త మార్గాలను అన్వేషిస్తున్న ట్రావెన్కోర్ దేవస్థానం
ఫిబ్రవరిలో ప్రత్యేక పథకం ప్రారంభానికి సిద్ధం
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో శబరిమల అయ్యప్ప ఆలయం ఆదాయం 92 శాతం పడిపోయినట్లు ట్రావన్కోర్ బోర్డు తెలిపింది. గడిచిన ఏడాది...
తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయం
రోజుకు వెయ్యి మందికే అనుమతి
శబరిమల: కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో అయ్యప్ప దర్శనానికి సోమవారం నుంచి భక్తులకు అనుమతి లభించింది. కొవిడ్19 నిబంధనలమేరకు రోజుకు 1000మంది భక్తులకు మాత్రమే అనుమతిస్తున్నారు. వారాంతాల్లో మాత్రం...
శబరిమల అయ్యప్ప ప్రసాదం ఇక నుంచి భక్తుల ఇంటికే..
శబరిమల అయ్యప్ప ప్రసాదం ఇక నుంచి భక్తుల ఇంటికే
ఆన్లైన్లో బుక్ చేసుకుంటే స్పీడుపోస్టులో పార్శిల్
ప్రసాదం ధర రూ. 450లు
ఆన్లైన్ బుకింగ్ సేవలు ప్రారంభం
మనతెలంగాణ/హైదరాబాద్: శబరిమల అయ్యప్ప ప్రసాదం ఇక నుంచి నేరుగా భక్తుల...
శబరిమలలో భక్తులకు అనుమతి లేదు..
తిరువనంతపురం: దేశంతోపాటు రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో శబరిమలలో భక్తులను అనుమతించడం జరగదని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా భక్తులను అనుమతించబోమని కేరళ మంత్రి కడకంపల్లి సురేంద్రన్...
శబరిమలపై 10 రోజుల్లో విచారణ పూర్తి చేయాలి
న్యూఢిల్లీ: శబరిమలలో అన్ని వయసుల మహిళల ప్రవేశానికి అనుమతినిస్తూ గతంలో ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్ల విచారణ కోసం ఏర్పాటు చేసిన తొమ్మిది మంది న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం 10 రోజుల్లో...
గ్రేడ్ టొయోటా రూమియన్ను లాంచ్ చేసిన టొయోటా కిర్లోస్కర్ మోటర్
బెంగుళూరు: టొయోటా కిర్లోస్కర్ మోటర్ (TKM), ఈరోజు అధికారికంగా టొయోటా రూమియన్ యొక్క కొత్త గ్రేడ్ G-AT ధరతో పాటు E-CNG బుకింగ్లను తిరిగి తెరిచినట్లు అధికారకంగా ప్రకటించింది. కొత్తగా విడుదల చేసిన...
టి గ్లోస్ ను ఆవిష్కరించిన టొయోటా కిర్లోస్కర్ మోటర్
బెంగుళూరు: తమ ‘కస్టమర్-ఫస్ట్’ ఫిలాసఫీకి అనుగుణంగా, టొయోటా కిర్లోస్కర్ మోటర్ ప్రైవేట్ లిమిటెడ్ (TKM) తమ విప్లవాత్మక కార్ కేర్ బ్రాండ్.. “T GLOSS”ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది కార్ల డిటైలింగ్ ప్రపంచంలోకి...
‘నా చెయ్యి పట్టుకోవే…’ పాట విడుదల
బిడ్డపై తల్లి ప్రేమ, అనురాగం చూపించే 'నా చెయ్యి పట్టుకోవే...' పాట విడుదల చేసిన 'శబరి' టీమ్
వెర్సటైల్ ఆర్టిస్ట్ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'శబరి'. ఈ చిత్రాన్ని...
సరికొత్త అర్బన్ క్రూయిజర్ టైజర్ను విడుదల చేసిన టొయోటా
ముంబై: దేశంలో తమ బలమైన, పూర్తి శ్రేణి వైవిధ్యమైన SUV లైనప్కు డైనమిక్ జోడింపుగా ఈరోజు పూర్తి సరికొత్త టొయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ను టొయోటా కిర్లోస్కర్ మోటర్ (TKM) విడుదల చేసింది....
ఢిల్లీలో ఎపి భవన్ విభజన పూర్తి
ఇరు రాష్ట్రాల అంగీకారం
ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర హోం మంత్రిత్వశాఖ
మన తెలంగాణ / హైదరాబాద్ : ఢిల్లీలోని ఎపి భవన్ విభజన పంచాయితీ ముగిసింది. ఎపి భవన్ విభజనపై రెండు రాష్ట్రాలు...
గిరిజన శివాత్మికురాలు గుండం రామక్క
దట్టమైన పాఖాల అటవీప్రాంతం ఒకప్పుడు కాకతీయుల ఏలుబడిలో ఉండేది. క్రీ.శ 1213లో ఓరుగల్లు సామ్రాజ్యాన్ని పరిపాలించిన కాకతీయ చక్రవర్తి ప్రతాప రుద్రుని కాలంలో పాఖాల సరస్సుకు అనుకొని దట్టమైన గుట్టల మధ్యలో గల...
బెంగళూరులో ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్
బెంగళూరు: ఇండియన్ సూపర్క్రాస్ రేసింగ్ లీగ్ (ISRL)తో తన అద్భుతమైన భాగస్వామ్యాన్ని టొయోటా కిర్లోస్కర్ మోటర్ (TKM) కొనసాగిస్తోంది, తమ ప్రతిష్టాత్మకమైన హిలక్స్ను దాని అధికారిక వాహన భాగస్వామిగా ప్రదర్శిస్తోంది. భారతదేశంలో నిర్వహిస్తున్న...
మేడారం చేరుకున్న గవర్నర్ తమిళిసై
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిలిసై సౌందర్య రాజన్ మేడారంకు చేరుకున్నారు. ఉదయం 11.05 గంటలకు హెలికాప్టర్ సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లారు. గవర్నర్ కు మంత్రి సీతక్క, ఈటెల రాజేందర్ , జిల్లా...