Home Search
'ఛలో' - search results
If you're not happy with the results, please do another search
దళిత భూముల అన్యాక్రాంతం పై అసెంబ్లీ లో చర్చ జరగాలి : మాలమహానాడు
హైదరాబాద్ : అన్యాక్రాంతానికి గురైన దళితుల అసైన్డ్, ఇనాం, బంచరాయి, ఇతర భూములపై అసెంబ్లీ లో చర్చ జరగాలని తెలంగాణ మాల మహానాడు డిమాండ్ చేసింది. శుక్రవారం హైదరాబాద్ నాంపల్లి సంఘ కార్యాలయం...
బర్త్ సర్టిఫికెట్లో కుల, మత రహిత కాలమ్
హైదరాబాద్ : రాష్ట్ర హైకోర్టు బుధవారం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. హైదరాబాద్కు చెందిన సందేపాగు రూప, డేవిడ్ దంపతులు తమ కుమారుడు ఇవాన్ రూడేకి పుట్టుకతో కుల రహిత, మత రహిత సర్టిఫికేట్ను...
మోడీ రాకపై అమెరికన్ల లేఖాస్త్రం
అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ 2022లో భారత దేశంలో అంతర్జాతీయ మతపర సంబంధాలు పూర్తిగా దెబ్బ తిన్నాయని, మైనారిటీల పట్ల మతపర వివక్ష, ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల ద్వారా మత కల్లోలాలు, హింస...
మోడీ పాలనలో దేశ ప్రతిష్ఠ పెరిగిందా?
గత తొమ్మిది సంవత్సరాలలో మోడీ విదేశాల్లో మన ప్రతిష్ఠను పెంచా రా, తగ్గించారా అన్నది ఒక చర్చ. అమెరికాలోని ప్రముఖ పత్రిక న్యూయార్క్ టైవ్సు తాజాగా అమెరికా వెళ్లిన మన ప్రధాని గురించి...
జాక్ పాట్ కొట్టిన రష్మిక..
హైదరాబాద్: ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మిక మందన తన రెండో సినిమా గీతా గోవిందంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు...
దిగజారుతున్న ‘పత్రికా స్వేచ్ఛ’
అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతున్న భారతదేశంలో నానాటికీ ‘పత్రికా స్వేచ్ఛ’ దారుణంగా దిగజారిపోతుండడం విషాదకరం. రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ (ఆర్.ఎస్.ఎఫ్) అనే సంస్థ రాజకీయ, ఆర్థిక, లెజిస్లేటివ్, సామాజిక, భద్రతా సూచీలు...
ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిలో 162వ స్థానంలో భారత్: 150వ స్థానంలో పాక్
న్యూఢిల్లీ: ప్రపంచ పత్రికా స్రేచ్ఛ సూచిలో భారత్ 161వ స్థానానికి పడిపోయింది. గత ఏడాది 150వ స్థానంలో ఉన్న భారత్ ఈ ఏడాది మరింత కిదకు జారింది. మొత్తం 180 దేశాల జాబితాను...
రోడ్డు ప్రమాదంలో అంగన్వాడి టీచర్ మృతి..
హైదరాబాద్ : ఛలో ఢిల్లీ కార్యక్రమానికి బయలుదేరి రోడ్డు ప్రమాదంలో మరణించిన అంగన్వాడీ టీచర్ మంగ కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని అంగన్ వాడీ టీచర్స్, అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి...
పునఃపరిశీలించాల్సిన చట్టం
రాహుల్ గాంధీకి సూరత్ మేజిస్ట్రేట్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష వేసిన నేపథ్యంలో పరువు నష్టం చట్టం అవసరంపై చర్చించవలసిన అగత్యం ఏర్పడుతున్నది. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత విమర్శ అన్ని అవధులను దాటిపోయి...
నితిన్, రష్మిక మందన్న కాంబినేషన్లో మరో సినిమా
#VNRTrio- వెంకీ కుడుముల, నితిన్, రష్మిక మందన ఈ ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన ‘భీష్మ’ భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం పూర్తిగా వినోదాల్ని అందించడంతో పాటు ఆర్గానిక్ ఫార్మింగ్ కి...
వేల కొలది నటాషాలున్న జ్ఞానభూమి
‘Identifying gifted students early in their education will put them on track to greater success, to the benefit of society as a whole’ Paromita...
తెలంగాణలో రామ..చంద్రుల పాలన: మంత్రి మల్లారెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రామచంద్రుల పాలన నడుస్తోంది..రాముడు అంటే రామారావు(కెటిఆర్)..చంద్రుడు అంచే కేసిఆర్ ..ఒకప్పుడు రామరాజ్యం విన్నాం ..ఇప్పుడు తెలంగాణకు ఐటి రాజ్యం తెచ్చిన ఘనత కేటిఆర్కే దక్కుతుంది ..ఉద్యమ చంద్రుడు ఇవాళ...
బిసి ప్రధానిగా ఉన్నా ఏది న్యాయం..?
డిమాండ్ల సాధన కోసం ఫిబ్రవరి 8,9 తేదీల్లో ఛలో డిల్లీ
బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్ : బిసి ప్రధానిగా ఉన్న దేశంలో బిసిలకు న్యాయం జరగడం లేదని జాతీయ బిసి సంక్షేమ...
అక్కడ అట్లా…ఇక్కడ ఇట్లా…(వీడియో)
న్యూఢిల్లీ: నేడు రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, బిజెపి సభ్యులు వాగ్వివాదానికి దిగిన సంగతి తెలిసిందే. అది అక్కడ సభలో. కానీ తర్వాత అదే ఖర్గే, ప్రధాని మోడీ ఒకే చోట...
మారణహోమాల్లో అష్టమ స్థానం!
భారత దేశంలో ఉన్న మైనారిటీల పట్ల బిజెపి ప్రభుత్వం విచక్షణా రహితంగా వ్యవహరిస్తోందని, ప్రపంచంలో జరిగే 14 సామూహిక హత్యకాండల్లో ఒకటి భారత దేశంలో జరుగుతోందని ‘ఎర్లీ వార్నింగ్ ప్రాజెక్టు’ హెచ్చరించింది. సామూహిక...
13న పార్లమెంట్ ముట్టడి : ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్ : జనాభా ప్రకారం బిసి రిజర్వేషన్లను విద్యా, ఉద్యోగ రంగాలలో, చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13న ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు...
కేంద్రం దగా.. అన్నదాతలను వంచిస్తున్న మోడీ ప్రభుత్వం
మన తెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగంలో రైతులక ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేంద్ర ప్రభుత్వం దగా చేసిందని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు అన్నారు. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన...
బెయిల్ హక్కు
దేశంలో ప్రజాస్వామిక చట్టబద్ధ న్యాయవ్యవస్థ ఉన్నప్పటికీ ప్రజలకు న్యాయం అందుతున్న తీరు యెంత అధ్వానంగా వున్నదో చెప్పడానికి ఉదాహరణలు కోకొల్లలు. నాలుగు కోట్ల డ్బ్భై లక్షల పెండింగ్ కేసులే మన న్యాయవ్యవస్థ...
ఎంపిటి చట్ట పరిధిలోకి అవివాహితులు
ఇష్టం లేని 24 వారాల గర్భాన్ని వారు కూడా తొలగించుకోవచ్చు
సుప్రీంకోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ: అవాంఛిత గర్భాన్ని వైద్య సాయంతో తొలగించుకునేందుకు అనుమతించే ఎంపిటి చట్టం పరిధిలోకి అవివాహితులను కూడా చేర్చేందుకు వీలుగా సుప్రీంకోర్టు...
మధుసూదన్ సూత్రధారి
రిమాండ్ రిపోర్టులో ఎ-1గా గుర్తింపు, అరెస్టు
పరారీలో మరో10 మంది
15 కోచింగ్ సెంటర్లపై సిట్ విచారణ
సుబ్బారావుపై లభించని సాంకేతిక ఆధారాలు
రెచ్చగొట్టే సందేశాలు పంపినందుకు
అదుపులోకి తీసుకోనున్న సిట్
సాయి డిఫెన్స్ అకాడమీలో కేంద్ర
ఇంటిలిజెన్స్ తనిఖీలు
చంచల్గూడ జైలు వద్ద...