Wednesday, May 8, 2024
Home Search

'ఛలో' - search results

If you're not happy with the results, please do another search
Whatsapp messages are reason for Secunderabad violence

మధుసూదన్ సూత్రధారి

రిమాండ్ రిపోర్టులో ఎ-1గా గుర్తింపు, అరెస్టు పరారీలో మరో10 మంది 15 కోచింగ్ సెంటర్లపై సిట్ విచారణ సుబ్బారావుపై లభించని సాంకేతిక ఆధారాలు రెచ్చగొట్టే సందేశాలు పంపినందుకు అదుపులోకి తీసుకోనున్న సిట్ సాయి డిఫెన్స్ అకాడమీలో కేంద్ర ఇంటిలిజెన్స్ తనిఖీలు చంచల్‌గూడ జైలు వద్ద...

ప్రాణ నష్టం నివారణకే కాల్పులు

  ఆయిల్ నిల్వలపై ఆందోళన కారుల దాడీకి యత్నం ఘటనలో 2వేల మంది ఆర్మీ  దాడుల్లో 9మంది పోలీసులు, 16మంది అభ్యర్థులకు గాయాలు 46మందిపై కేసులు నమోదు, 30 ట్రైన్ కోచ్‌లు ధ్వంసం రూ.20 కోట్ల రైల్వే ఆస్తుల నష్టం: రైల్వే...
Renuka chowdhary attack on Police

ఎస్ఐ కాలర్ పట్టుకున్న రేణుకా చౌదరి

హైదరాబాద్: కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి ఓవర్ యాక్షన్ చేశారు. రేణుకా చౌదరి ఎస్‌ఐ కాలర్ పట్టి లాగారు. పోలీసులకు వార్నింగ్ ఇస్తూ ప్రస్టేషన్‌లో విచక్షణ కోల్పోయారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్...

రూపాయి మహా పతనం!

అమెరికా డాలర్‌తో రూపాయి విలువ ఇంతకుముందెన్నడూ లేనంత అథమ స్థాయికి పడిపోయింది. మే 9 మంగళవారం నాడు ఒక డాలర్ కిమ్మత్తు రూ.77.50కు సమానం అయింది. ఆ తర్వాత అదే రోజు స్వల్పంగా...

ధాన్యం.. దండయాత్ర

మనతెలంగాణ/హైదరాబాద్:ధాన్యం కొనుగోలు వ్యవహారంపై కేంద్రంపై దండయాత్ర చేసేందుకు టిఆర్‌ఎస్ పార్టీ సమాయత్తమైంది. ఈ మేరకు ప్రత్యేకంగా ఒక యాక్షన్ ప్లాన్‌ను రూపొందించింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను చేపట్టేందుకు రంగం...
CM KCR Ugadi Wishes to People

దుష్టశక్తులు అడ్డుపడుతున్నా ముందుకే

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రగతి భవన్‌లోని ‘జనహిత’లో ‘శ్రీ శుభకృత్’ నామ సంవత్సర ఉగాది వేడుకలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ, సాంస్కృతిక శాఖల సంయుక్తాధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు....
PM Narendra Modi Slams Opposition Over Ukraine Crisis

ఉక్రెయిన్ సంక్షోభంపై విపక్షాల రాజకీయాలు : మోడీ ధ్వజం

లక్నో : ఉక్రెయిన్ సంక్షోభం పైనా విపక్షాలు రాజకీయాలకు పాల్పడుతున్నాయని, ప్రజల బాధలపై వారికి ఎలాంటి పట్టింపూ లేదని ప్రధాని నరేంద్రమోడీ ధ్వజమెత్తారు. సుదీర్ఘంగా సాగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఘట్టంలో చివరి...
I strongly condemn the attack on the journalist:MLA Jeevanreddy

మాక్లూర్ సంఘటనను ఖండిస్తున్నాను: ఎంఎల్ఎ జీవన్ రెడ్డి

ఛలో ఆర్మూర్ కార్యక్రమాన్ని విరమించుకున్న టియుడబ్ల్యుజె హైదరాబాద్: నా నియోజకవర్గంలో జర్నలిస్టుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.. ఈ చర్యకు పాల్పడిన వారికి శిక్ష పడాల్సిందే. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా తగు చర్యలు...
Most politicians are male in India

రాజ్యాంగ స్ఫూర్తి – లింగసమానత

భారత్ సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర దేశం. ‘భౌతిక ప్రపంచానికి చెందిన, ఆధ్యాత్మికంకాని, మతాతీతమైన’ అని లౌకికత్వానికి అర్థాలు. మత స్వేచ్ఛ, హేతు, భౌతిక, మానవతావాదాల పట్ల సహనం, గౌరవం లౌకికమని...
Doctor, teacher, ex-police constable: men who led Farmers' agitation

రైతు ఉద్యమ రథసారథులు వీరే…

న్యూఢిల్లీ: ఒక డాక్టరు, ఒక రిటైర్డ్ టీచరు, ఒక మాజీ సైనికోద్యోగి, ఒక మాజీ ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్.. మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనకు మార్గనిర్దేశం, రూపకల్పన చేసిన...
Farmers Concern Timeline Against Three Farm Laws

మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కాలపట్టిక..

  న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించడంతో ఏడాదికాలంగా సాగుతున్న రైతుల ఆందోళనకిక తెరపడుతుందని భావిస్తున్నారు. ఆందోళనాకాలంలో 700మంది రైతులు పలు సంఘటనల్లో మృతి...
Who will win in Huzurabad byelection

హుజూరాబాద్ గడ్డపై ఏ జెండా ఎగిరేను?

  హుజూరాబాద్ నియోజకవర్గం కరీంగనగర్ జిల్లాలో వుంది. ఇందులో 2,26,182 మంది ఓటర్లు ఉన్నారు. హుజూరాబాద్ మున్సిపాలిటీతో పాటు జమ్మికుంట, వీణవంక, కలమలాపూర్, ఇల్లందు కుంట మండలాలున్నాయి. 1957 నుండి 2018 వరకు ఈ...

ఎవరెన్ని మాట్లాడినా.. కెసిఆర్‌ను ఆపలేరు

  చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి, కార్యశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమే త్వరలో రూ.5లక్షలతో చేనేత బీమా దళితుల కోసం రూ.45 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం కాళేశ్వరం గంగనే 500 మీటర్లు పైకి తెచ్చినం.. దళితులను పైకి తేలేమా! వచ్చే నెల...
KK Ranganatha Charya contemporaries of rare intellectual property

జ్ఞానమొక్కటె నిలిచి వెలుగును

  కరోనాతో కాలధర్మం అసహజ మరణం కిందే లెక్క. కాలంతో కలిసి నడుస్తూ వచ్చిన ఆధునికుడు కె.కె.రంగనాథాచార్యులు( 14.6.1940-16.5.2021)ను కరోనా కబళించటం బర్బరం, దుర్బరం. రా.రా. ఎప్పుడో అన్నట్టు పాశ్చాత్యుల మేధతో పోల్చి చూస్తే...
Telangana Assembly Budget Session 2021

నిజమైన నేత నోముల

ప్రజా సేవలోనే జీవితమంతా గడిపారు నాగార్జునసాగర్ ఎడమకాలువ రైతుల కోసం ఎన్నో పోరాటలు చేశారు అతడి ప్రసంగాలు విశేషంగా ఆకర్షించేవి, వ్యక్తిగతంగా నాకు ఎంతో సన్నిహితుడు పోరాట పురిటిగడ్డ నల్లగొండ, చైతన్యాన్ని పునికిపుచ్చుకున్నాడు నోములతో పాటు కీర్తిశేషులైన 9మంది...
Attack on Democracy throughout

అంతటా ప్రజాస్వామ్యంపై దాడి!

ప్రాణాంతక కరోనా మహమ్మారి, ఆర్థిక, శారీరక అభద్రత, హింసాత్మక సంఘర్షణ ప్రపంచంపై ముప్పు తీసుకు రావడంతో 2020లో ప్రజాస్వామ్యం కాపాడటం కోసం నిత్యం శ్రమించే ఉద్యమకారులకు నిరంకుశ శక్తులపై తమ పోరాటంలో నూతన...

ఉద్యమ ఉధృతి

  ఢిల్లీ సరిహద్దుల్లో చిక్కటి చలిలో దాదాపు రెండు వారాలుగా ఆందోళన చేస్తున్న రైతు ప్రతినిధులకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య అంగీకారం కుదరకపోడం, ఉద్యమాన్ని ఉధృతం చేయడానికే అన్నదాతలు నిర్ణయించడం దేశం గర్వించ దగిన...
Delhi CM Kejriwal support Farmers

నేను రైతుల వెంటే ఉంటాను: కేజ్రీవాల్

ఢిల్లీ: తాము రైతుల వెంటే ఉంటామని సిఎం కేజ్రీవాల్ ప్రకటించారు. రైతులను అరెస్టు చేస్తే తొమ్మిది స్టేడియాలు ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని పోలీసులు కోరారు. ఢిల్లీ పోలీసుల విజ్ఞప్తిని సిఎం కేజ్రీవాల్ తిరస్కరించారు....
Police lob tear gas on protesting farmers

రైతుల నిరసన ర్యాలీలో ఉద్రిక్తత

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టంపై రైతాంగం కన్నెర్ర చేసింది. పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, యుపి,రాజస్థాన్,కేరళ రైతులు ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. వేలాది రైతుల మార్చ్ ఫాస్ట్ ను పోలీసులు...
Tejashwi Yadav will becomes Bihar CM: MP Sanjay Raut

తేజస్వీ బీహార్ సిఎం అయితే ఆశ్చర్యపోను: శివసేన ఎంపి

న్యూఢిల్లీ: ఆర్‌జెడి నేత తేజస్వీయాదవ్ బీహార్ ముఖ్యమంత్రి అయితే, అందుకు తానేమీ ఆశ్చర్యపోనని శివసేన ఎంపి సంజయ్‌రౌత్ అన్నారు. ఓవైపు తన కుటుంబసభ్యులు జైలులో ఉండగా, ఎవరి మద్దతు లేకుండా ఎన్నికలను ఎదుర్కొంటున్న...

Latest News