Home Search
పార్లమెంటులో - search results
If you're not happy with the results, please do another search
అదానీకి క్లీన్ చిట్!
స్టాక్ మార్కెట్ను మోసం చేసి, విదేశాల్లో నెలకొల్పిన డొల్ల కంపెనీల ద్వారా తన డబ్బుతో తన షేర్లే కొని వాటి విలువను కృత్రిమంగా పెంచి అడ్డదారిలో ఐశ్వర్య వంతుడయ్యాడన్న హిండెన్ బర్గ్ ఆరోపణ...
420 హామీలతో గెలిచారు
రాష్ట్రంలో కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు
హామీలను ఎగవేసేందుకే శ్వేతపత్రాలు
ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్పై
పోరాటం తెలంగాణ గళం, బలం,దళం బిఆర్ఎస్
బిఆర్ఎస్ ఎంపిలు గెలవకపోతే పార్లమెంట్లో
తెలంగాణ అనామకమవుతుంది తెలంగాణ
హక్కుల గురించి మాట్లాడడం బిజెపి, కాంగ్రెస్
వల్ల...
దేశవ్యాప్తంగా రెండో రోజూ ట్రక్కు డ్రైవర్ల నిరసన
దేశవ్యాప్తంగా రెండో రోజూ ట్రక్కు డ్రైవర్ల నిరసన
మూతపడిన 2 వేలకు పైగా పెట్రోలు బంకులు
ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్రంగా ఉన్న సమ్మె ప్రభావం
పెట్రోలు బంకులకు క్యూ కట్టిన వాహనదారులు
నిత్యావసర సరకులు, కూరగాయల సరఫరాకూ అంతరాయం
పలు...
అతిథి ఎంపికలో మలుపులు!
రిపబ్లిక్ దినోత్సవాలకు ముఖ్య అతిథి నిర్ణయ ఘట్టం ఈసారి ఊహించని మలుపులు తిరిగి అమెరికాతో మన సంబంధాలను మసకబారించాయా? ఈ ప్రశ్నకు కాదు అని గట్టిగా నిరాకరించలేని పరిస్థితి తలెత్తుతున్నది. అయితే ఇది...
ఐరోపాలో పెరుగుతున్న మతవాదం!
నెదర్లాండ్స్ ఎన్నికల్లో సంప్రదాయ- ఉదారవాద గీర్ట్ విల్డర్స్ విజయం ఐరోపా మత పార్టీల ఊపును నిర్ధారిస్తోందని గార్డియన్ పత్రిక ఐరోపా విలేకరి జోన్ హెన్లీ రాశారు. యూరోపియన్ యూనియన్ (ఇయు), ముస్లింల, వలసల...
భారత్ న్యాయ్ యాత్ర
లోక్సభ ఎన్నికలకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి సన్నాహాలలో మునిగి వుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడి పాత్రను గాంధీల కుటుంబేతరుడు దళిత నేత మల్లికార్జున ఖర్గేకి అప్పగించినా రాహుల్ గాంధీ, ప్రియాంక...
ఊపిరాడని ప్రజాస్వామ్యం!
అభ్యుదయకరమైన భారతీయ వార్తా వెబ్సైట్ ‘న్యూస్క్లిక్’ పై దాడి చేశారు. పార్లమెంటు ఉభయ సభల్లో 141 మంది ఎంపిలను సస్పెండ్ చేశారు. ఈ రెండు సంఘటనలు భారత ప్రజాస్వామ్యంపై తీవ్ర దాడిగా భావించాల్సి...
భాగ్యలక్ష్మి ఆలయంలో అమిత్ షా పూజలు
హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరయ్యేందుకు ముందు చార్మినార్ సమీపంలోని భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సమావేశానికి పార్టీ మండల, జిల్లా...
జడ్జీల నియామకంలో జాప్యమేల?
దేశంలో జడ్జీల కొరత తీవ్రంగా వుంది. కేసుల పరిష్కారానికి ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నాయి. ఇటీవల పార్లమెంటులో కూడా జడ్జీల కొరత గురించి చర్చ జరిగింది. దేశంలోని కోర్టుల్లో సుమారు ఐదు కోట్ల కంటే...
మసకబారుతున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్యం
మన నూతన పార్లమెంటుకు ఐదు అంచెల పటిష్టమైన భద్రత వలయానికి బీటలు పడ్డాయి. ఆ రక్షణ వలయాలను ఛేదించుకొని ఇద్దరు గుర్తు తెలియని దుండగులు పార్లమెంటులోనూ, మరో ఇద్దరు పార్లమెంటు వెలుపల ప్రవేశించడం...
మానవీయ దృష్టి లోపం!
నేరాలకు శిక్షలు విధించే శాసన వ్యవస్థను మార్చడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణలు సమూల సంస్కరణలకు బహుదూరంగా వున్నాయని చెప్పక తప్పదు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి దేశంలోని సామాజిక వ్యవస్థ పట్ల...
ప్రస్తుతం దేశంలో అరాచక పాలన సాగుతోంది: భట్టి
హైదరాబాద్: అనేక మంది త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఇందిరాపార్క్ వద్ద ఇండియా కూటమి పక్షాలు ధర్నా చేపట్టాయి. పార్లమెంటులో విపక్ష ఎంపిల సస్పెన్షన్కు...
కీలక బిల్లులకు ఆమోదం
న్యూఢిల్లీ: పార్లమెంటు గురువారం నిరవధికంగా వాయిదా పడింది. షె డ్యూల్ ఒకరోజు ముందుగానే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 4న ప్రారంభమైన విషయం తెలిసిందే. గురువారం...
ఒక రోజు ముందే లోక్సభ నిరవధిక వాయిదా
న్యూఢిల్లీ: లోక్సభ గురువారం నిరవధికంగా వాయిదా పడింది.షెడ్యూల్ కంటే ఒక రోజు ముందుగానే సభ ముగిసింది. పార్లమెంటు వీతాకాల సమావేశాలు ఈ నెల 4న ప్రారంభమైన విషయం తెలిసిందే. గురువారం సభ ప్రెస్...
పార్లమెంట్ భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం..
న్యూఢిల్లీ: పార్లమెంట్ భద్రతపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పార్లమెంటులో భద్రతా వైఫల్యం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. లోక్సభలోకి దుండగులు ప్రవేశించి స్మోక్ బాంబులతో దాడి ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర...
సస్పెన్షన్లపై విపక్షాల ర్యాలీ..
పార్లమెంటు సమావేశాల్లో మూకుమ్మడి సస్పెన్షన్లను నిరసిస్తూ ప్రతిపక్షాలు గురువారం ఢిల్లీలో ర్యాలీ చేపట్టాయి. పార్లమెంటు భవనం నుంచి విజయ్ చౌక్ వరకూ ర్యాలీ నిర్వహించాయి. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో 143 మంది సభ్యులు...
‘ఇండియా’ కూటమి ప్రధాని అభ్యర్థి ఖర్గే!
ప్రతిపాదించిన మమత, మద్దతు పలికిన కేజ్రీవాల్, సున్నితంగా తోసిపుచ్చిన ఖర్గే, ముందు మనం గెలవాలి.. ఆ తర్వాతే నిర్ణయమని స్పష్టీకరణ, రాష్ట్రస్థాయిలోనే సీట్ల సర్దుబాటు , జనవరి రెండో వారానికల్లా సీట్ల పంపిణీ...
చర్చ లేకుండా కీలక చట్టాలను ఆమోదించుకోవడం కోసమే సస్పెన్షన్
కాంగ్రెస్ తీవ్ర విమర్శ
న్యూఢిల్లీ: పార్లమెంటులో పెద్ద సంఖ్యలో విపక్ష సభ్యులను సస్పెండ్ చేయడంపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. సభల్లో అర్థవంతమైన చర్యల లేకుండా చట్టాలను ఆమోదించుకునేందుకే ఈ సస్పెషన్ అంటూ వ్యాఖ్యానించింది. ప్రభుత్వం...
కశ్మీరులో ఎవరైనా భూమి కొనవచ్చా!
రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ద్వారా జమ్మూకశ్మీరు రాష్ట్రానికి కల్పించిన ప్రత్యేక హోదా, ఆర్టికల్ 35ఎ రద్దును సుప్రీం కోర్టు సమర్ధించింది. డిసెంబరు పన్నెండవ తేదీన ఇచ్చిన తీర్పు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యకు...
రాష్ట్రానికి మంచి చేస్తే మద్దతిస్తాం
బిఆర్ఎస్ ఎంపిలపై జీవన్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి
రాష్ట్రానికి, ప్రజలకు మంచి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతిస్తాం
బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపి బోయినపల్లి వినోద్ కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్ఎస్ ఎంపిలపై కాంగ్రెస్ ఎంఎల్సి...