Monday, April 29, 2024
Home Search

పార్లమెంటులో - search results

If you're not happy with the results, please do another search
Food quality control system in India

విడదీసే ‘ఉమ్మడి’!

భిన్నమతాలు, విభిన్నఆచార, సంస్కృతులు కలిగిన భారత దేశంలో వివాహం, వారసత్వం, పిల్లల సంరక్షణ బాధ్యతలు వగైరాలకు సంబంధించి అందరికీ ఒకే చట్టం వర్తించేలా ఉమ్మడి పౌరస్మృతిని తక్షణమే అమల్లోకి తేవడం మంచిది కాదనే...

కుల గణన ఆవశ్యకత

భారతీయ సమాజంలో కులం అంతర్భాగం. కులం అనేది సమాజంలోని వ్యక్తులను వివిధ సామాజిక దొంతరలుగా విభజించే వ్యవస్థ. కుల వ్యవస్థ వ్యక్తి పుట్టుకతో నిర్ణయించబడిన వర్గ నిర్మాణం. వ్యక్తిగత జీవనశైలి ద్వారా, సాధించే...
Food quality control system in India

ఫిరాయింపు వర్గం చేతికే పార్టీ

శివసేనకు జరిగినట్టుగానే నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) విషయంలోనూ సంభవించింది. దానిని చీల్చి అధికార కూటమిలో చేరిన అజిత్ పవార్ వర్గానిదే అసలైన ఎన్‌సిపి అని ఎన్నికల కమిషన్ తీర్పు చెప్పింది. కీలకమైన...
Come for discussion..

చర్చకు రా… ద్రోహులెవరో తేల్చుదాం

తప్పులు మీరు చేసి, నెపం మాపై నెడతారా? మనతెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు సిఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టులపై శ్వేత పత్రం విడుదల...
Modi destroying democracy

మోడీ ప్రజాస్వామ్యాన్ని అంతమొందించి…

ఏకస్వామ్య ఫాసిస్టు, నియంతృత్వ వ్యవస్థను తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారు : డి.రాజా మన తెలంగాణ/హైదరాబాద్ : మోడీ ప్రజాస్వామ్యాన్ని అంతమొందించి, ఏకస్వామ్య ఫాసిస్టు, నియంతృత్వ వ్యవస్థను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా...

గమ్యంలేని మోడీ హామీల నావ

ప్రధాని నరేంద్ర మోడీ గత పదేళ్ళలో 142 పథకాలను ప్రకటించారు. మోడీపై ఆరాధనను పెంచడానికి ఏదో ఒక పథకాన్ని ప్రకటిస్తూనే ఉన్నారు. ఈ కార్యక్రమాలకు లెక్కే లేదు. ‘వికసిత్ భారత్’, ‘సంకల్ప్ యాత్ర’...
Direction to a developed India

వికసిత భారత్ కు దిశానిర్దేశం

ఆర్థిక ప్రగతే లక్ష్యంగా సాగిన మధ్యంతర బడ్జెట్ యువత, పేదలు, మహిళలు, కర్షకులకు పెద్దపీట పరిశోధన కోసం రూ.లక్ష కోట్లతో ప్రత్యేక నిధి ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో ఎలాంటి మార్పులేదు మౌలిక రంగానికి...
Union Railway Minister Ashwini Vaishnav media conference

తెలంగాణలో రైల్వేపై పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి: అశ్విని వైష్ణవ్

న్యూఢిల్లీ: కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 మధ్యంతర బడ్జెట్‌ను గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. బడ్జెట్ పై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ మీడియా సమావేశం నిర్వహించారు. 2009 నుంచి 2014...
President Droupadi Murmu addresses in Parliament

చంద్రుడి దక్షిణధ్రువంపై దిగిన తొలి దేశంగా భారత్ రికార్డు: రాష్ట్రపతి

ఢిల్లీ: ఆదిత్య ఎల్-1 మిషన్‌ను భారత్ దిగ్విజయంగా ప్రయోగించిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. భూమి నుంచి 15 లక్షల కిలో మీటర్ల దూరంలో ఉన్న కక్షలోకి ఆదిత్య ఎల్-1 ప్రవేశించిందని ప్రశంసించారు....
Attack on Maldives Prosecutor General Hussain Shamim

మాల్దీవుల్లో ప్రాసిక్యూటర్ జనరల్ పై హత్యాయత్నం

మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం సద్దుమణిగేలా కనిపించడం లేదు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచీ దేశం అల్లర్లతో అట్టుడుకుతోంది. తాజాగా... ప్రతిపక్షం నియమించిన ప్రాసిక్యూటర్ జనరల్ హుస్సేన్ షమీమ్ ను గుర్తు తెలియని వ్యక్తి...
Parliament session start

శాంతి పరిరక్షణలో నారీ శక్తి కీలకం: మోడీ

ఢిల్లీ: శాంతి పరిరక్షణలో నారీ శక్తి కీలకంగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. కాసేపట్లో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో మోడీ మీడియాతో ప్రసంగించారు. జనవరి 26న కర్తవ్యపథ్‌లో నారీ...
Kishan Reddy's sensational comments on Congress party

మోడీ నాయకత్వంలో మూడోసారి బిజెపి అధికారం చేపడుతుంది

రంగారెడ్డి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో పార్టీలో చేరికలు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్: దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తరువాత 17 కోట్ల మంది సభ్యత్వంతో బిజెపి ప్రపంచంలోనే...
Food quality control system in India

మణిపూర్ చల్లారదా?

ఎనిమిది మాసాలుగా మణిపూర్ మండుతూనే ఉంది. అత్యంత సమర్ధుడని నిరంతరం చాటింపు వేయించుకొనే ప్రధాని ఏలుబడిలోని దేశంలో ఒక చిన్న సరిహద్దు రాష్ట్రంలో జాతుల మధ్య హింస చల్లారకుండా కొనసాగుతూ ఉండడం కంటే...
Friendship with Adani... What is the real religion?

అదానీతో దోస్తీ… అసలు మతలబేంటి?

నాడు నిప్పులు.. నేడు పువ్వులా? సిఎంపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఫైర్ మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్, బిజెపి కుమ్మక్కు రాజకీయాలను ప్రజలకు వివరించాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్...
Ram Lalla statue in Ayodhya

అయోధ్య రామాలయం: లౌకిక విలువలు

ప్రపంచంలోని అత్యంత లేదా పూర్తి పేదలో సగానికి పైగా (సుమారు 25 కోట్లు) భారత దేశంలోనే నివాసం ఉంటున్నారు. భారత దేశంలో కార్పొరేట్ పన్ను రేట్లు, అత్యధిక అసమానతలను కలిగి ఉన్న...

వికసిత్ భారత్ ఎక్కడ?

‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’ పేరుతో ప్రధాని నరేంద్ర మోడీజీ ప్రభుత్వం తన పదేళ్ళ పాలనా కాలంలో సాధించిన ప్రగతి ప్రస్థానాన్ని దేశ మొత్తం తిరిగి వివరించే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేంద్ర...

అయోధ్య రామాలయ రాజకీయం

అయోధ్య రామాలయంలో జనవరి 22న రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి తాను రావడం లేదని పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. దీని మీద మోడీ భక్తులు సామాజిక...
Karthi

మోడీపై కార్తీ పొగడ్తలు

రాహుల్ కంటే మోడీకే ప్రజాదరణ ఎక్కువని వ్యాఖ్య కాంగ్రెస్ నోటీసులు చెన్నై : రాహుల్ గాంధీపై వ్యాఖ్యలకుగాను సీనియర్ నేత కార్త్తీ చిదంబరానికి కాంగ్రెస్ పార్టీ మంగళవారం షోకాజ్ నోటీసులిచ్చింది. రాహుల్ గాంధీ పార్లమెంటులో...
MP Vaddiraju Ravichandra Comments on BRS

రాజకీయాలతో సంబంధంలేని 38 మంది గెలిచారు: వద్దిరాజు

ఖమ్మం: జనం నాడి మనం తెలుసుకోలేకపోయామని ఎంపి వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. తెలంగాణ వద్దిరాజు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాజకీయాలతో సంబంధం లేని 38 మంది గెలిచారని, తెలంగాణ సమస్యలపై పార్లమెంటులో పోరాడే...

దారి తప్పుతున్న ప్రజాస్వామ్యం!

ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనప్పటికీ భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గత 75 ఏళ్లుగా వికసిస్తూ వస్తున్నది. శాంతియుతంగా అధికార మార్పిడి జరగడం, కీలకమైన జాతీయ అంశాలపై అధికార, ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడి స్వరంతో స్పందిస్తూ...

Latest News