Home Search
పార్లమెంటులో - search results
If you're not happy with the results, please do another search
పార్లమెంటులో ప్రకంపనలు
దేశ్ముఖ్, సిఎం థాక్రే రాజీనామాకు బిజెపి డిమాండ్
ఎదురు దాడి చేసిన శివసేన, ఎన్సిపి
న్యూఢిల్లీ: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై అవినీతి ఆరోపణల అంశం సోమవారం పార్లమెంటును కూడా కుదిపేసింది. ఉభయ సభల్లోను అధికార...
అంబేడ్కర్ ఆశయాలను బిజెపి నెరవేరుస్తుంది: ఎంపి లక్ష్మణ్
కాంగ్రెస్ పై బిజెపి ఎంపి లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేశారు. అయోధ్య రామ మందిరం నిర్మాణాన్ని కాంగ్రెస్ అడుగడుగునా అడ్డుకుందని లక్ష్మణ్ ఫైరయ్యారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కారణంగానే పాకిస్థాన్ ఆధీనంలోకి పీవోకే...
దేవుని పేరుతో ఓట్లు దేవునిపై ఒట్లు
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో తెలంగాణ ఆగమైంది. బీజేపీ తప్ప కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ బ్రహ్మాండంగా ఉండేదని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. భువనగిరి పార్లమెంట్...
వర్మను ఉన్నత స్థానంలో కూర్చోబెడతాం: పవన్
అమరావతి: పిఠాపురం నియోజకవర్గం టిడిపి ఇంఛార్జి వర్మ జనసేన మద్దతిచ్చి సీటు త్యాగం చేశారని, వర్మను భవిష్యత్తులో ఉన్నత స్థానంలో కూర్చోబెడతామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. పిఠాపురం శాసనసభ అభ్యర్ధిగా...
గతం ఘనకీర్తి వర్తమానం అపకీర్తి
ఆంధ్ర రాజకీయాలు 2
ఆంధ్రప్రదేశ్ ఏర్పడి పుష్కర కాలం పూర్తి కాగానే, తెలంగాణలో అసంతృప్తి మొదలై అది ఆత్మాభిమాన ఉద్యమంగా ఊపందుకుంది. కోస్తాంధ్ర ప్రాంతంవారు తమ ఉద్యోగాలను ఆక్రమించారని, తమ భాషను, యాసను, ఆహారాన్ని,...
కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది: కెటిఆర్
హైదరాబాద్: ఆదిలాబాద్ అభ్యర్థిని నాలుగు నెలల ముందే మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఖరారు చేశారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బూత్స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో కెటిఆర్...
లోక్ సభ ఎన్నికల ప్రచారానికి కదిలిన మజ్లీస్ దండు!
హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల ప్రచారానికి మజ్లీస్ పార్టీ శుక్రవారం నుంచి పూనుకుంది. హైదరాబాద్ సీటుకు ఏడు నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో ప్రచారానికి మజ్లీస్ పార్టీ నడుము బిగించింది. హైదరాబాద్ లోక్ సభ...
వంద రోజుల పాలనలో 200 మంది రైతులు చనిపోయారు: హరీష్ రావు
సంగారెడ్డి: పటాన్ చెరులోని రుద్రారం గ్రామ పరిధిలో గణేష్ గడ్డకు మనకు అచ్చొచ్చిన స్థలమని ఎంపి గెలుపు పక్కా అని బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు తెలిపారు. మెదక్ పార్లమెంటులో 2004 నుండి...
మోడీ… భయాలు!
స్వతంత్ర భారత దేశ చరిత్రలో మొదటి సారిగా అధికారంలో ఉన్న ఓ ముఖ్యమంత్రిని అవినీతి ఆరోపణలతో ఎన్నికల సమయంలో అరెస్ట్ చేయడంలోని ఔచిత్యమును అటుంచితే ఎన్నికల సమయంలో తిరుగులేని విధంగా వ్యవహరిస్తున్న బిజెపిని...
మోగింది ఎన్నికల నగారా
భారత్, అమెరికా సహా ప్రపంచం మొత్తంలో సగం జనాభా గల 50 కంటే ఎక్కువ దేశాలలో 2024లో ఎన్నికలు జరుగబోతుండడం విశేషం. భారత ఎన్నికల కమిషన్ సమాచారం ప్రకారం 2019 సార్వత్రిక ఎన్నికల...
సిఎఎ రాజ్యాంగ వ్యతిరేకమైంది: కేరళ సిఎం విజయన్
పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) రాజ్యాంగ వ్యతిరేకం, పౌరుల హక్కులకు వ్యతిరేకమైందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. ఇది భారత దేశ స్ఫూర్తికి వ్యతిరేకమని ఆయన అన్నారు. గురువారం ఇక్కడ విజయన్...
వందరోజుల్లో ఆగమాగం చేసిండ్రు
మన తెలంగాణ/కరీంనగర్ బ్యూరో : రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న పరిస్థితులను చూస్తే దుఃఖం వస్తోందని బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికల శంఖారావంలో భాగంగా కరీంనగర్లో...
అవినీతి నేతలకు సుప్రీం వాతలు
రాజకీయాలు కలుషితమై, దేశాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టించవలసిన వ్యవస్థలన్నీ ఒకటొకటిగా అవినీతిమయమవుతున్న తరుణంలో సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ఇచ్చిన తీర్పు సగటు మనిషికి ఎంతో ఊరటనిచ్చేదిగా ఉందనడంలో సందేహం లేదు. చట్టసభల్లో...
విపక్షాల ‘వాణి’కి చోటేది?
అందరి ఉమ్మడి కృషితో 17వ లోక్సభలో 97 శాతం పని జరిగిందని, ఇది స్వతహాగా సంతోషించదగ్గ విషయమని, ఏడు సెషన్లు 100% కంటే ఎక్కువ ఉత్పాదకతను కలిగి ఉన్నాయని, రాత్రంతా మేల్కొని కూర్చుని...
రాజకీయ బాధ్యతలనుంచి నన్ను తప్పించండి: గౌతమ్ గంభీర్ విన్నపం
మనసులో ఏదీ దాచుకోకుండా మొహంమీద చెప్పేయడం మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్ కు అలవాటు. ఆయనలో దేశభక్తి ఉట్టిపడుతూ ఉంటుంది. ముఖ్యంగా పాకిస్తాన్ క్రికెటర్ల మీద ఒంటికాలిమీద లేస్తూ ఉంటాడు. క్రికెట్...
ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ డిక్లరేషన్: షర్మిల
అమరావతి: మార్చి 1న తిరుపతి సభలో ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ డిక్లరేషన్ ప్రకటిస్తుందని కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. ఎపికి ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో అందరికీ తెలుసునని పేర్కొన్నారు. బుధవారం...
ఆచరణ బాటలో ఉమ్మడి పౌరస్మృతి
ఏదిఏమైనా ఉమ్మడి పౌరస్మృతి అనే దానిని మన దేశంలో అమలు చేయాలి అనేది బిజెపి చిరకాల వాంఛ. దానిని సాకరమయ్యే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. బిజెపి ఎంతో కాలంగా కలలు కంటున్న...
రైతు నేస్తం ఛత్రపతి శివాజీ … రైతు శత్రువు ప్రధాని మోడీ
శివాజీ స్ఫూర్తితో రైతు వ్యతిరేక మోడీపై తిరుగుబాటు చేద్దాం: సిపిఐ నారాయణ పిలుపు
మన తెలంగాణ/హైదరాబాద్ : రైతు నేస్తంగా ఉంటూ ఛత్రపతి శివాజీ మహారాజ్ పాలన కొనసాగించారని, నేడు ప్రధాని మోడీ రైతు...
దక్షిణాదిపై ఆర్థిక వివక్ష?
దక్షిణ రాష్ట్రాల నిధులు, ఉత్తర రాష్ట్రాల నిధులనే అంశాన్ని పురస్కరించుకొని దేశంలో వున్నట్లుండి ఒక ముఖ్యమైన చర్చ మొదలైంది. దక్షిణాది అభివృద్ధి, సంపదలు, పన్నుల వసూళ్ళు ఉత్తరాది కన్నా ఎక్కువ కాగా, వాటిని...
ఏది నీతి, ఏది అవినీతి!
స్వతంత్ర రాజ్యాంగ సంస్థలుగా ఉండాల్సిన సిబిఐ, ఇడి, ఐటి సంస్థల దాడులు, కేసులు విచారణ, అరెస్టు లు, పని విధానం ప్రస్తుతం సంచలనం కలిగిస్తున్నాయి. నిజంగానే ఈ సంస్థలు అవినీతి రాజకీయ నాయకుల...