Home Search
ప్రభుత్వ ఉత్తర్వులు - search results
If you're not happy with the results, please do another search
వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవాలయాలను బంద్ చేయలేదు
ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు
దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవాలయాలను బంద్ చేయాలంటూ ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు (సర్క్యులర్) జారీ చేయలేదని దేవాదాయ శాఖ...
కొలువుల భర్తీని అడ్డుకునే కుట్ర
కోర్టుల్లో స్టేలు తెచ్చేందుకు కుయత్నాలు
317 యథావిధిగా అమలు
చేస్తున్నాం మధ్యప్రదేశ్ సిఎం రైతు
హంతకుడు.. ముఖ్యమంత్రి కెసిఆర్
రైతు బాంధవుడు ఎన్టిఆర్ స్టేడియంలో
ఘనంగా రైతుబంధు ఉత్సవాలు
బిజెపిపై మంత్రి హరీశ్ ఫైర్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రపతి ఇచ్చిన 317...
పంజాబ్ కొత్త డిజిపిగా వీరేష్ కుమార్ భావ్రా
చండీగఢ్: పంజాబ్ నూతన పోలీసు డైరెక్టర్ జనరల్గా సీనియర్ ఐపిఎస్ అధికారి వీరేష్ కుమార్ భావ్రా శనివారం నియమితులయ్యారు. పంజాబ్తోసహా ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి కొద్ది గంటల ముందు...
సింగరేణి సిఎండి శ్రీధర్ పదవీకాలం మరో ఏడాది పొడిగింపు
మనతెలంగాణ/హైదరాబాద్ : సింగరేణి సిఎండి శ్రీధర్ పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఈ నెల 1 నుంచి మరో ఏడాది పాటు పదవీకాలం పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2015, జనవరి...
కొత్త స్థానాల్లో విధుల్లోకి టీచర్లు
శుక్రవారం సాయంత్రం కల్లా 21,800 మంది రిపోర్టు
జోనల్, మల్టీ జోనల్ కేడర్ పోస్టుల కేటాయింపు పూర్తి
కొత్త పోస్టింగ్లలో 13,760మంది ఇతర జిల్లా కేడర్ ఉద్యోగులు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రపతి ఉత్తర్వులు 2018 మేరకు రాష్ట్రంలోని అన్ని...
వారందరికీ 7 రోజుల హోమ్ క్వారంటైన్ : కేంద్రం
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయింది. హోమ్ క్వారంటైన్ పై శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. విదేశీ ప్రయాణికులకు వారం క్వారంటైన్...
ఆశా వర్కర్లకు శుభవార్త
నెలవారీ పోత్సహకాలు రూ.9,750కి పెంపు
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఆశా వర్కర్లకు శుభవార్త చెప్పింది. నెలవారీ ప్రోత్సాహకాలు (ఇన్సెంటివ్లు) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇన్సెంటివ్లను 30 శాతం పెంచుతూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు...
ఆశా వర్కర్లకు శుభవార్త
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆశా వర్కర్లకు శుభవార్త చెప్పింది. నెలవారీ ప్రోత్సాహకాలు (ఇన్సెంటివ్లు) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇన్సెంటివ్లను 30 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్...
ఢిల్లీలో కరోనా విలయం.. వారాంతపు కర్ఫ్యూ విధింపు
ఢిల్లీలో కరోనా విలయం ... వారాంతపు కర్ఫూ విధింపు
ప్రతి శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు
ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ఫ్రం హోమ్
ప్రైవేట్ సంస్థలు 50 శాతం కెపాసిటీతో పనిచేస్తాయి
మెట్రో,...
హజ్ యాత్రకు ఆన్లైన్ దరఖాస్తులు
మనతెలంగాణ/హైదరాబాద్ : హజ్ -2022 కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వృద్ధుల గరిష్ఠ వయో పరిమితిని రద్దు చేసినట్లు రాష్ట్ర హజ్ కమిటీ ఈఒ బి. షఫివుల్లా తెలిపారు. 65 ఏళ్లు దాటిన...
ఏపిలో టికెట్ ధరల పరిశీలనకు కొత్త కమిటీ
ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల ధరల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ల ధరల పరిశీలనకు కొత్త కమిటీని నియమించింది. ఈ మేరకు ఏపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ...
న్యూ ఇయర్ వేడుకలకు మద్యం షాపులు, బార్లు, పబ్లకు ప్రత్యేక అనుమతి
మద్యం షాపులు 12 గంటల వరకు...
బార్లు, పబ్లు, ప్రత్యేక ఈవెంట్లకు ఒంటిగంట వరకు
జనవరి 01వ తేదీ వరకు అనుమతులు కొనసాగింపు
ఈవెంట్లకు కనీస ఫీజు రూ.50 వేలు,
అత్యధికంగా రూ.2.50 లక్షల తాత్కాలిక ఫీజు...
‘కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించండి’
హైదరాబాద్ : రాష్ట్రంలో వివిధ శాఖలలో పనిచేస్తున్న, ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించేలా మార్గదర్శకాలు విడుదల సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్కుమార్ను క్రమబద్ధీకరణ అమలు సాధన సమితి...
మళ్లీ ఆంక్షలు
రాష్ట్రంలో జనవరి 2వరకు ర్యాలీలు, బహిరంగ సభలు నిషేధం
మాస్క్ తప్పనిసరి, ఉల్లంఘిస్తే రూ.వెయ్యి జరిమానా
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఉత్తర్వులు
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్...
133 రైతు కుటుంబాలకు పరిహారం
రూ.6లక్షల చొప్పున అందజేత
ఒక్కో రైతు కుటుంబానికి రూ.6 లక్షలు . ఉత్తర్వులు జారీ చేసిన విపత్తుల నిర్వహణా శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రాష్ట్ర...
తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు..
మనతెలంగాణ/హైదరాబాద్ : ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ నియంత్రణ చర్యలకు ఉపక్రమించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ సూచనలను దృష్టిలో ఉంచుకొని విపత్తు...
ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి
దేశంలో ఒక్క రోజే వందకు పైగా పెరిగాయి
17 రాష్ట్రాల్లో 358 కేసులు, 114 మంది కోలుకున్నారు
అప్రమత్తంగా ఉండండి
ఒమిక్రాన్పై రాష్ట్రాలకు కేంద్రం మరోసారి హెచ్చరిక
యుపిలో నేటినుంచి, హర్యానాలో 1నుంచి నైట్ కర్ఫ్యూ
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్19...
అభ్యంతరాలపై అప్పీల్కు అవకాశం
తొలుత కొత్త పోస్టుల్లో చేరిన తర్వాతే ఛాన్స్
భార్యాభర్తలు ఒకేచోట పనిచేసేలా కేసుల పరిశీలన
జిల్లా కేడర్ ఉద్యోగులు జిల్లా శాఖాధిపతికి జోనల్, మల్టీజోనల్ ఉద్యోగులు ఆయా శాఖల అధిపతులకు దరఖాస్తు చేసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం...
కోకాపేట భూములు అమ్మేందుకు లైన్ క్లియర్..
కోకాపేట నియోపోలిస్ భూములు అమ్మేందుకు లైన్ క్లియర్
అనుమతి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
భూములు దక్కించుకున్న వారికి వెంటనే
రిజిస్ట్రేషన్ చేయాలని రంగారెడ్డి కలెక్టర్కు ఆదేశం
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
మనతెలంగాణ/హైదరాబాద్: కోకాపేట...
హోంగార్డుల గౌరవవేతనం 30%పెంపు
రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు
ఈ ఏడాది జూన్ నుంచే అమలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు ప్రభుత్వం వేతనాలు పెంచుతూ కొత్త సంవత్సరం కానుక అందించింది. రాష్ట్రంలో హోంగార్డుల గౌరవ వేతనాన్ని...