Home Search
ప్రభుత్వ ఉత్తర్వులు - search results
If you're not happy with the results, please do another search
పింఛనుదారులకు బకాయిలు చెల్లింపు
హైదరాబాద్: పింఛన్దారుల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సరం నుంచి చెల్లించనుంది. 2022 జనవరి పింఛన్ మొదలు బకాయిలను 36 విడతల్లో చెల్లించనున్నారు. 2020 ఏప్రిల్ తర్వాత మరణించిన పెన్షనర్ల కుటుంబాలకు మాత్రం...
వనపర్తి ఎస్ఐ రాసలీలలు…. సస్పెండ్
వివాహితతో ఎస్ఐ రాసలీలలు
భర్తలేని సమయంలో ఇంటికొచ్చి కామక్రీడలు
రెడ్హ్యాండెడ్గా పట్టుకుని చితకబాదిన భర్త
వనపర్తి: ఓ మహిళతో ఎస్ఐ వివాహతేర సంబంధం పెట్టుకొని రెడ్ హ్యాండడ్ దొరకడంతో అతడిని చితకబాదిన సంఘటన వనపర్తి జిల్లాలో జరిగింది....
వేతన సవరణ నిర్ణయం ఉపసంహరణ
కోడ్ నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధుల వేతనాల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం
ఎంఎల్సి ఎన్నికల నియమావళి నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం
మనతెలంగాణ/హైదరాబాద్: పట్టణ ప్రాంత స్థానిక ప్రజాప్రతినిధుల వేతనా ల పెంపు నిర్ణయాన్ని...
జలమండలి ఉద్యోగులకు పీఆర్సీ అమలు
పీఆర్సీ అమలుతో జలమండలి ఉద్యోగుల సంబరాలు
ఉద్యోగులపై సిఎం కెసిఆర్ ప్రత్యేక ప్రేమ చూపారన్న వాటర్వర్క్ ఎంప్లాయిస్ యూనియన్
హైదరాబాద్: జలమండలి ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ప్రభుత్వ...
సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి స్వచ్ఛంద విరమణ
వెంటనే ఆమోదించిన సిఎస్
టిఆర్ఎస్లో చేరే అవకాశం!
మనతెలంగాణ/హైదరాబాద్: సిద్దిపేట జిల్లా కలె క్టర్ వెంకట్రామిరెడ్డి ఐఎఎస్ పదవికి రాజీనామా చే శారు. ఐఎఎస్ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ (విఆర్ఎస్) కోరుతూ సిఎస్...
కొవిడ్ మృతుల పరిహారంపై మార్గదర్శకాలు
హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్ మృతులకు పరిహారం చెల్లింపునకు సంబంధించి ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అధికారాలను అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర కార్యదర్శి రాహుల్ బొజ్జా కొవిడ్ మృతుల పరిహారం మార్గదర్శకాల ఉత్తర్వులు...
టాస్క్ మాస్టర్కు ప్రమోషన్
మంత్రి హరీశ్రావుకు వైద్యారోగ్య శాఖ బాధ్యతలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్రావుకు అదనంగా వైద్య ఆరోగ్య శాఖను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న...
ఇక నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ బాధ్యత డిప్యూటీ తహసీల్దార్లకే !
రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు
పాత విధుల్లోకి తహసీల్దార్లు ?
మనతెలంగాణ/హైదరాబాద్: ఇక నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ బాధ్యతలను డిప్యూటీ తహసీల్దార్లకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రెండు, మూడు రోజుల్లో...
దేవాదాయ చట్టం నుంచి ఆర్యవైశ్య సత్రాలకు మినహాయింపు..
అమరావతి: ఎపి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్య అన్నదాన సత్రాలు, వాసవీ కన్యకాపరమేశ్వరి చౌల్ట్రీలను దేవాదాయ చట్టం పరిధి నుంచి మినహాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది....
వాహనం సీజ్ చేయొద్దు
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
అమలు చేయనివారిపై ధిక్కరణ చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు
తాగి నడుపుతుంటే ఆ వ్యక్తితో పాటు ప్రయాణిస్తున్న మరో వ్యక్తి చేతికి బండి...
జిఎస్టీ పరిహారం కింద రూ.17వేలకోట్లు విడుదల చేసిన కేంద్రం
తెలంగాణకు రూ.279కోట్లు
ఆ 5రాష్ట్రాలకే సింహభాగం నిధులు
హైదరాబాద్: వస్తు సేవా పన్నుల పరిహారం కింద కేంద్ర ప్రభుత్వం రూ.17వేలకోట్లు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వ శాఖ బుధవారం నాడు రాష్ట్రాలకు ,కేంద్ర...
సిద్దిపేట కలెక్టర్పై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్: వరిసాగుపై సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు మంగళవారం నాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈక్రమంలో వరి విత్తనాలు అమ్మకూడదని సిద్దిపేట కలెక్టర్ మౌఖిక ఆదేశాలు ఇచ్చారని, దీనిపై...
పలువురు మున్సిపల్ కమిషనర్ల బదిలీ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా పలువురు ము న్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. దీనికి సంబంధిం చిన (జిఒ 806)లో సి.సుదర్శన్రెడ్డి సెక్రటరీ, గవర్నమెంట్, ఎం ఎయూడి ఉత్తర్వులను జారీ చేశారు.
నిజాంపేట మున్సిపల్...
‘రైతుబంధు ఎత్తేస్తారంటూ’ దుష్ప్రచారం
వరి వేసే రైతులకు రైతుబంధు కట్ చేయనున్నారని ఈటల పిఆర్ఒ చైతన్య పేరిట వాట్సాప్ మెసేజ్ కలకలం
హుజూరాబాద్ పోలింగ్ ముగిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశముందని అసత్య...
బియ్యం కయ్యం
రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలుపై టిఆర్ఎస్, బిజెపిల మధ్య వాగ్యుద్ధం
ధాన్యాన్ని కొనబోమని కేంద్రం చెప్పినట్టు వ్యవసాయ మంత్రి
నిరంజన్ రెడ్డి దుష్ప్రచారం, నాంపల్లి బిజెపి ఆఫీసు వద్ద దీక్ష
చేపట్టిన బండి సంజయ్...
ముందస్తు నోటీస్ ఇవ్వకుండా సమీర్వాంఖడేను అరెస్ట్ చేయం
బాంబే హైకోర్టుకు మహారాష్ట్ర సర్కార్ హామీ
ముంబయి: మూడురోజులముందు నోటీస్ ఇవ్వకుండా ఎన్సిబి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేను అరెస్ట్ చేయబోమని మహారాష్ట్ర ప్రభుత్వం బాంబే హైకోర్టుకు హామీ ఇచ్చింది. తనను మహారాష్ట్ర...
కరోనాతో విలవిల్లాడుతున్న రష్యా
కరోనాతో విలవిల్లాడుతున్న రష్యా
రష్యాలో మళ్లీ రికార్డు సంఖ్యలో రోజువారీ కొవిడ్ కేసులు
అక్టోబర్ 30 నుంచి నవంబర్ 7 వరకు విధులకు స్వస్తి
మాస్కో: రష్యాలో మరోసారి రికార్డు సంఖ్యలో రోజువారీ కొవిడ్ కేసులు సోమవారం...
నేటి నుంచి గురుకులాలు ప్రారంభం
హైకోర్టు ఉత్తర్వుల మేరకు విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గురుకుల విద్యాసంస్థలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు అనుమతిచ్చిన నేపథ్యంలో వెంటనే ప్రారంభించేందుకు ఆయా సొసైటీల అధికారులు...
ప్రతిష్టంభన
కృష్ణ బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతలో జాప్యం
అప్పగింతకు అడ్డంకిగా ఉన్న సమస్యలపై నిపుణుల కమిటీని నియమించిన
తెలంగాణ నివేదిక వచ్చేంతవరకు వాటి యాజమాన్యాన్ని బోర్డుకు ఇచ్చే అవకాశాలు
శూన్యం తెలంగాణ నుంచి...
రాష్ట్రంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు బదిలీ
హైదరాబాద్: రాష్ట్రంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంధనశాఖ ప్రత్యేక కార్యదర్శిగా పని చేస్తున్న సునీల్ శర్మను విద్యుత్ శాఖ కార్యదర్శిగా...