Home Search
ప్రభుత్వ ఉత్తర్వులు - search results
If you're not happy with the results, please do another search
ఇక నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ బాధ్యత డిప్యూటీ తహసీల్దార్లకే !
రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు
పాత విధుల్లోకి తహసీల్దార్లు ?
మనతెలంగాణ/హైదరాబాద్: ఇక నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ బాధ్యతలను డిప్యూటీ తహసీల్దార్లకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రెండు, మూడు రోజుల్లో...
దేవాదాయ చట్టం నుంచి ఆర్యవైశ్య సత్రాలకు మినహాయింపు..
అమరావతి: ఎపి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్య అన్నదాన సత్రాలు, వాసవీ కన్యకాపరమేశ్వరి చౌల్ట్రీలను దేవాదాయ చట్టం పరిధి నుంచి మినహాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది....
వాహనం సీజ్ చేయొద్దు
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
అమలు చేయనివారిపై ధిక్కరణ చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు
తాగి నడుపుతుంటే ఆ వ్యక్తితో పాటు ప్రయాణిస్తున్న మరో వ్యక్తి చేతికి బండి...
జిఎస్టీ పరిహారం కింద రూ.17వేలకోట్లు విడుదల చేసిన కేంద్రం
తెలంగాణకు రూ.279కోట్లు
ఆ 5రాష్ట్రాలకే సింహభాగం నిధులు
హైదరాబాద్: వస్తు సేవా పన్నుల పరిహారం కింద కేంద్ర ప్రభుత్వం రూ.17వేలకోట్లు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వ శాఖ బుధవారం నాడు రాష్ట్రాలకు ,కేంద్ర...
సిద్దిపేట కలెక్టర్పై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్: వరిసాగుపై సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు మంగళవారం నాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈక్రమంలో వరి విత్తనాలు అమ్మకూడదని సిద్దిపేట కలెక్టర్ మౌఖిక ఆదేశాలు ఇచ్చారని, దీనిపై...
పలువురు మున్సిపల్ కమిషనర్ల బదిలీ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా పలువురు ము న్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. దీనికి సంబంధిం చిన (జిఒ 806)లో సి.సుదర్శన్రెడ్డి సెక్రటరీ, గవర్నమెంట్, ఎం ఎయూడి ఉత్తర్వులను జారీ చేశారు.
నిజాంపేట మున్సిపల్...
‘రైతుబంధు ఎత్తేస్తారంటూ’ దుష్ప్రచారం
వరి వేసే రైతులకు రైతుబంధు కట్ చేయనున్నారని ఈటల పిఆర్ఒ చైతన్య పేరిట వాట్సాప్ మెసేజ్ కలకలం
హుజూరాబాద్ పోలింగ్ ముగిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశముందని అసత్య...
బియ్యం కయ్యం
రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలుపై టిఆర్ఎస్, బిజెపిల మధ్య వాగ్యుద్ధం
ధాన్యాన్ని కొనబోమని కేంద్రం చెప్పినట్టు వ్యవసాయ మంత్రి
నిరంజన్ రెడ్డి దుష్ప్రచారం, నాంపల్లి బిజెపి ఆఫీసు వద్ద దీక్ష
చేపట్టిన బండి సంజయ్...
ముందస్తు నోటీస్ ఇవ్వకుండా సమీర్వాంఖడేను అరెస్ట్ చేయం
బాంబే హైకోర్టుకు మహారాష్ట్ర సర్కార్ హామీ
ముంబయి: మూడురోజులముందు నోటీస్ ఇవ్వకుండా ఎన్సిబి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేను అరెస్ట్ చేయబోమని మహారాష్ట్ర ప్రభుత్వం బాంబే హైకోర్టుకు హామీ ఇచ్చింది. తనను మహారాష్ట్ర...
కరోనాతో విలవిల్లాడుతున్న రష్యా
కరోనాతో విలవిల్లాడుతున్న రష్యా
రష్యాలో మళ్లీ రికార్డు సంఖ్యలో రోజువారీ కొవిడ్ కేసులు
అక్టోబర్ 30 నుంచి నవంబర్ 7 వరకు విధులకు స్వస్తి
మాస్కో: రష్యాలో మరోసారి రికార్డు సంఖ్యలో రోజువారీ కొవిడ్ కేసులు సోమవారం...
నేటి నుంచి గురుకులాలు ప్రారంభం
హైకోర్టు ఉత్తర్వుల మేరకు విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గురుకుల విద్యాసంస్థలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు అనుమతిచ్చిన నేపథ్యంలో వెంటనే ప్రారంభించేందుకు ఆయా సొసైటీల అధికారులు...
ప్రతిష్టంభన
కృష్ణ బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతలో జాప్యం
అప్పగింతకు అడ్డంకిగా ఉన్న సమస్యలపై నిపుణుల కమిటీని నియమించిన
తెలంగాణ నివేదిక వచ్చేంతవరకు వాటి యాజమాన్యాన్ని బోర్డుకు ఇచ్చే అవకాశాలు
శూన్యం తెలంగాణ నుంచి...
రాష్ట్రంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు బదిలీ
హైదరాబాద్: రాష్ట్రంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంధనశాఖ ప్రత్యేక కార్యదర్శిగా పని చేస్తున్న సునీల్ శర్మను విద్యుత్ శాఖ కార్యదర్శిగా...
‘టెన్త్’లో ఆరు పేపర్లే
కరోనా నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం
గతంలో ఉన్న 11 పేపర్లకు బదులుగా టెన్త్ పరీక్షల్లో ఈ
ఏడాది ఆరు పేపర్లే పరీక్ష సమయం అరగంట పెంపు
ప్రశ్నాపత్రాల్లో మరింతగా ఛాయిస్ ఈ నిర్ణయాలు...
ఆసరా @57
రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
హైదరాబాద్ : వృద్ధాప్య పింఛన్ల దరఖాస్తులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. 57 ఏళ్లు నిండిన వారందరికీ సోమవారం నుంచి ఈ నెల 31 వరకు...
భారత్కు టూర్పై బ్రిటన్ తాజా మార్గదర్శకాలు
లండన్ : భారత్కు వెళ్లే బ్రిటన్ జాతీయులకు సంబంధించి బ్రిటన్ ప్రభుత్వం మార్గదర్శకాలు వెలువరించింది. ఈ మేరకు ఇంతకు ముందటి అడ్వయిజరీని సవరిస్తూ శనివారం ఉత్తర్వులు వెలువరించింది. బ్రిటన్ జాతీయులు పదిరోజుల క్వారంటైన్లోకి...
గౌరవ వేతనాలు పెంచినందుకు కృతఙ్ఞతలు…
హైదరాబాద్: తెలంగాణలో జెడ్పిటిసి, ఎంపిటిసి, ఎంపిపి, గ్రామ సర్పంచుల గౌరవ వేతనాలు పెంచుతూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఉత్తర్వులు జారీ చేయడంతో మేడ్చల్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆయనకు కృతఙ్ఞతలు తెలిపారు....
అలాంటి అధికారులు జైలుకు వెళ్లాల్సిందే: సుప్రీం కోర్టు
అక్రమార్జన చేసేవారికి రక్షణ ఉండదని స్పష్టీకరణ
న్యూఢిల్లీ : మునుపటి ప్రభుత్వాలతో సన్నిహితంగా ఉంటూ అక్రమార్జనకు పాల్పడే అదికారులు.. ప్రభుత్వం మారిన తరువాత వాటిని దిరిగి చెల్లించే పరిస్థితులను ఎదుర్కొంటారని, సుప్రీం కోర్టు అభిప్రాయపడింది....
కేంద్రానికి షాక్
పెగాసస్పై సుప్రీం నిపుణుల కమిటీ
వచ్చేవారం ఉత్తర్వులు
ప్రధాన న్యాయమూరి వెల్లడి
లాయర్కు విడిగా సమాచారం
న్యూఢిల్లీ : స్నూపింగ్, ఫోన్ ట్యాపింగ్ సంబంధిత పెగాసస్ వ్యవహారంపై ప్రత్యేక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని...
పెగాసస్పై నిపుణుల కమిటీ: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ప్రముఖుల ఫోన్ల హ్యాకింగ్కు ఇజ్రాయెల్ ఎన్ఎస్ఓకు చెందిన గూఢచర్య సాఫ్టవేర్ ‘పెగాసస్’ను ప్రభుత్వం వినియోగించిందంటూ ఇటీవల రచ్చ జరిగింది. అయితే ఈ వ్యవహారంపై విచారణకు సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని...