Wednesday, May 1, 2024

పలువురు మున్సిపల్ కమిషనర్ల బదిలీ

- Advertisement -
- Advertisement -

Telangana Govt transfers 17 officers

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా పలువురు ము న్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. దీనికి సంబంధిం చిన (జిఒ 806)లో సి.సుదర్శన్‌రెడ్డి సెక్రటరీ, గవర్నమెంట్, ఎం ఎయూడి ఉత్తర్వులను జారీ చేశారు.

నిజాంపేట మున్సిపల్ శంకరయ్య

నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా శంకరయ్య, మీ ర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నాగేశ్వర్, ఫీర్జాదీ గూడ మున్సిపల్ కమిషనర్‌గా రామకృష్ణారావు, మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్‌గా రవీందర్ సాగర్, నిర్మల్ మున్సిపల్ క మిషనర్‌గా సత్యనారాయణ రెడ్డి, గద్వాల్ మున్సిపల్ కమిషనర్ గా జానకిరామ్ సాగర్, షాద్‌నగర్ మున్సిపల్ కమిషనర్‌గా జ యంత్ కుమార్ రెడ్డి, ఆదిభట్ల మున్సిపల్ కమిషనర్‌గా అమ రేందర్ రెడ్డి, గుండ్లపోచంపల్లి మున్సిపల్ కమిషనర్‌గా లావణ్య, తుర్కయంజాల్ మున్సిపల్ కమిషనర్‌గా ఎంఎన్‌ఆర్ జ్యోతి, మణి కొండ మున్సిపల్ కమిషనర్‌గా ఫాల్గున్‌కుమార్, ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్‌గా మహ్మద్ యూసుఫ్, మేడ్చల్ మున్సిపల్ కమిషనర్‌గా అహ్మద్ సఫీయుల్లా, జవహర్‌నగర్ మున్సిపల్ కా ర్పొరేషన్ కమిషనర్‌గా జ్యోతిరెడ్డిలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News