Friday, May 3, 2024

హుజూరాబాద్‌లో ప్రారంభమైన ఉపఎన్నిక పోలింగ్‌..

- Advertisement -
- Advertisement -

Huzurabad Election polling started

హైదరాబాద్‌: రాష్ట్రంలోని హుజూరాబాద్‌ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్‌ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 2,36,283 మంది ఓటర్లు ఉన్న నియోజకవర్గంలో 106 గ్రామ పంచాయతీల్లో 306 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాత్రి 7 గంటల వరకు ఓట్ వేసే అవకాశం కల్పించారు. ఉప ఎన్నికల ఫలితాలను నవంబర్ 2న వెల్లడించనున్నారు. ఉప ఎన్నికలో 30మంది అభ్యర్థులు బరిలో ఉన్నాయి. ఇక, ఎపిలోని బద్వేల్ లో కూడా పోలింగ్ ప్రారంభమైంది.

Huzurabad Election polling started

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News