Home Search
ఎన్నికల సంఘం - search results
If you're not happy with the results, please do another search
పెన్షనర్ల సమస్యలు పరిష్కరించండి
మంత్రి తుమ్మలకు పెన్షనర్ల వినతి
మన తెలంగాణ / హైదరాబాద్ : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర మార్కెటింగ్, చేనేత శాఖ మంత్రి తుమ్మల...
ఎఐటియుసి విజయం సింగరేణి కార్మికుల మనస్సాక్షిని ప్రతిబింబిస్తోంది
ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఎండి.యూసఫ్, ఎస్. బాలరాజ్
మన తెలంగాణ/హైదరాబాద్ : సింగరేణి కాలరీస్ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎఐటియుసి విజయం సింగరేణి కార్మికుల మనస్సాక్షిని ప్రతిబింబిస్తుందని ఎఐటియుసి తెలంగాణ రాష్ట్ర...
దళితుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన బిఆర్ఎస్ సర్కార్:కెటిఆర్
ఎల్లారెడ్డిపేట : దళితుల సంక్షేమమే ధ్యేయంగా తమ పార్టీ ఎంతో కృషి చేసిందని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. అణగారిన వర్గాలకు ఆర్థిక చేయూతన...
సింగరేణిలో ముగిసిన ప్రచారం
బరిలో 13 గుర్తింపు సంఘాలు
ఓటు హక్కు వినియోగించుకోనున్న 40వేల మంది కార్మికులు
రేపే పోలింగ్, సర్వం సిద్ధం, అదే రోజు ఓట్ల లెక్కింపు
మన తెలంగాణ/ ఖమ్మం బ్యూరో : సింగరేణి ఎన్నికల ప్రచారం...
సింగరేణిలో రాజకీయ జోక్యం ఉండదు:మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు
యైటింక్లయిన్కాలనీ ః సింగరేణిలో రాజకీయ జోక్యం ఉండదని ఐటి, పరిశమ్రల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆర్జి 3 ఏరియా ఓసిపి...
సింగిరేణి కార్మికులకు ఇండ్లు నిర్మించి ఇస్తాం: పొంగులేటి
భద్రాద్రి: సింగరేణి కార్మికులకు ఇల్లు నిర్మించి ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మహిళా కార్మికులకు గని లోపల కాకుండా బయట పని చేయిస్తానని హామీ ఇచ్చారు. భద్రాద్రి జిల్లా ఇల్లందు,...
ఆంధ్ర ప్రదేశ్, బిహార్ మాదిరిగా … తెలంగాణలో జనగణనలో కులగణన చేపట్టాలి
బిసి సంఘాల డిమాండ్
మన తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కులాల వారి లెక్కలు తీయాలని 13 బిసి...
రాజకీయ కుస్తీ
రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా సంజయ్
రిటైర్మెంట్ ప్రకటించిన సాక్షి మాలిక్
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్లూఎఫ్ఐ) కొత్త అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నికయ్యారు. గురువారం నిర్వహించిన ఎన్నికల్లో సంజయ్ సింగ్ ఘన విజయం...
దేశంలో రైతు ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తాం
హామీల అమలులో కేంద్రం మొడి వైఖరి
పదేళ్లలో లక్షమంది రైతులు ఆత్మహత్య
అఖిల భారత కిసాన్ సభ వెల్లడి
మనతెలంగాణ /హైదరాబాద్: దేశంలో రైతు ఉద్యమాలు ఉధృతం కావాలని అఖిలభారత కిసాన్ సభ (ఎఐకెఎస్) జాతీయ ప్రధాన...
జనగణనలో బిసి కులగణన చేపట్టాలి : బిసి సంఘాల డిమాండ్
ఢిల్లీలో ఆంధ్ర భవన్ వద్ద భారీ ర్యాలీ
మన తెలంగాణ / హైదరాబాద్ : జనగణనలో బిసి కులగణన చేపట్టాలని పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్షాలు ఒక్కటై కేంద్రంపై ఒత్తిడి పెంచాలని రాజ్యసభ సభ్యులు, జాతీయ...
మల్లారెడ్డిపై భూకబ్జా కేసు
మాజీ మంత్రి, ఆయన అనుచరులపై ఎస్సి, ఎస్టి కేసు నమోదు
శామీర్పేట పోలీస్స్టేషన్లో బాధితుల ఫిర్యాదు
గిరిజనుల రిజిస్ట్రేషన్
చేయలేదు : తహసీల్దార్ వాణిరెడ్డి
మన తెలంగాణ/శామీర్పేట : మాజీ మంత్రి మల్లారెడ్డి అతని అనుచరులు...
మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు
మేడ్చల్: గిరిజనుల భూములు కబ్జా చేశారని ఫిర్యాదు నేపథ్యంలో శామీర్పేట్ పోలీస్స్టేషన్లో మాజీ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. 47 ఎకరాలు కబ్జా...
సిపిఎస్ రద్దు పై తొలి సంతకం చేయాలి: సిపిఎస్ టిఈఎటిఎస్
హైదరాబాద్: భాగస్యామ్య పింఛను పథకం ను రద్దు చేసి, పాత పెన్షన్ పథకం ను పునరుద్ధరించాలని తెలంగాణ 2వ ముఖ్యమంత్రి గా పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్న అనుముల రేవంత్ రెడ్డి ని...
చట్టసభల్లో 50 శాతం బిసి రిజర్వేషన్ల కోసం…
ఈ నెల 13, 14 తేదీల్లో ఛలో ఢిల్లీ : ఆర్.కృష్ణయ్య
మన తెలంగాణ / హైదరాబాద్ : చట్టసభల్లో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని...
సాగర్ జలాల విడుదల ఆపండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృష్ణాబోర్డు ఆదేశం
28వ తేదీకి ముందున్న పరిస్థితిని కొనసాగించాలని సూచన
అనుమతి లేకుండా కుడికాలువకు నీటి విడుదలపై ఆగ్రహం
ఒప్పందానికి కట్టుబడి నీళ్లను వాడుకోవాలని హితవు
తెలంగాణ వాదనతో ఏకీభవించిన కేంద్రం
ప్రాజెక్టుకు...
ఓటేసిన బోయినపల్లి వినోద్ కుమార్
కరీంనగర్: రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం అసెంబ్లీ ఎన్నిక పోలింగ్ సందర్భంగా కరీంనగర్ నగరంలోని ముకరంపుర...
పేదలకు ఉచిత ధాన్యం మరో ఐదేళ్లు..
న్యూఢిల్లీ : పేదలకు ఆహార ధాన్యాల ఉచిత పంపిణీని కేంద్ర ప్రభుత్వం మరో ఐదేళ్లు పొడిగించిందిం. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో...
మానకొండూర్లో పట్టం ఎవరికి?
రసమయి హ్యాట్రిక్ సాధించేనా..?
బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి, మధ్య త్రిముఖ పోటీ
కరీంనగర్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న మానకొండూర్ నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉన్నాయి. కరీంనగర్ జిల్లా పరిధిలో తిమ్మాపూర్,...
బాన్సువాడకూ సెంటిమెంట్ ఉంది!
మిగతా నియోజకవర్గాలకు భిన్నంగా ఇక్కడ ఆసక్తికరంగా ఎన్నికలు
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పలు నియోజకవర్గాల్లో వ్యక్తులు గెలుస్తే మరికొన్ని చోట్ల పార్టీ జెండా గెలుస్తుంది. కానీ, బాన్సువాడలో మాత్రం...
జమిలితో అందరికీ ప్రయోజనమే: రాంనాథ్ కోవింద్
జమిలితో అందరికీ ప్రయోజనమే
అన్ని రాజకీయ పార్టీలు ఇందుకు మద్దతు ఇవ్వాలి
మాజీ ష్ట్రపతి రాంనాథ్ కోవింద్
రాయ్బరేలి: జమిలి ఎన్నికలు దేశ ప్రయోజనాలతో ముడిపడిన అంశమని మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అన్నారు. దేశానికి మేలు...