Tuesday, May 21, 2024
Home Search

బీమా - search results

If you're not happy with the results, please do another search
Farmers’ suicides in Telangana decline

తెలంగాణలో రైతు ఆత్మహత్యలు బాగా తగ్గాయి

2014తో పోల్చితే 2020 నాటికి సగానికి పైగా పడిపోయిన అన్నదాతల ఆత్మహత్యలు: లోక్‌సభలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్ వెల్లడి n 2014లో898 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా,2020లో446కు దిగిన సంఖ్య n 2015లో 1358మంది...

రష్యాతో సుస్థిరబంధం

రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ ఇటీవల ఇండియా వచ్చి వెళ్లారు. చైనా, బ్రిటన్ విదేశాంగ మంత్రులు, అమెరికా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కూడా వచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత...

రైతులకు గోడదెబ్బ, చెంపదెబ్బ!

ఎరువు రకం పాత ధర కొత్త ధర 10:26:26 1,175 1,775 12:32:16 1,185 1,800 20:0:13 925 1,350 డిఏపి 1,200 1,900 ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ఫిబ్రవరి 24 న ప్రారంభమైంది. విమానంలో వెళితే 5,089,...
KTR Slams Rahul Gandhi over Paddy

రాహుల్ వ్యాఖ్యలపై కెటిఆర్ ఆగ్రహం..

మన తెలంగాణ/హైదరాబాద్: గత కొన్ని రోజులుగా ధాన్యం కొనుగోలు అంశం రాజకీయంగా రచ్చ చేస్తోంది. దాదాపు అన్ని పార్టీలు ఈ విషయాన్ని ఏదో విధంగా లేవనెత్తుతున్నాయి. రాష్ట్రంలోని బిజెపి, కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్ పార్టీలు...
Editorial on Centre Govt privatisation Process

ప్రైవేటీకరణ తాత్విక మూలాలు

పబ్లిక్, ప్రైవేట్ సంస్థలు రెండింటిలో ప్రజాధనమే. పబ్లిక్‌లో ప్రభుత్వ యాజమాన్యం, ప్రైవేట్లలో కార్పొరేట్ల యాజమాన్యం ఉంటాయి. సంపద, యాజమాన్యం, వాణిజ్యాలను ప్రభుత్వం నుండి ప్రైవేటు సంస్థలకు బదిలీ చేయడం, ప్రభుత్వ సంస్థల్లో ప్రైవేటు...
Movement will not stop until the privatization of banks is withdrawn

బ్యాంకుల ప్రైవేటీకరణను ఉపసంహరించే వరకు ఉద్యమం ఆగదు

30 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు సమ్మె చేయడం ప్రధాని మోడీకి చెంపపెట్టు సిపిఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఎఐబిఇఎ జాతీయ కార్యదర్శి బి.ఎస్.రాంబాబు హెచ్చరిక మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బ్యాంకుల ప్రైవేటీకరణ విధానాలను ఉపసంహరించుకుని...

రేపు, ఎల్లుండి బ్యాంకులు బంద్

  న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సోమ , మంగళవారాలలో సిబ్బంది సమ్మెతో బ్యాంకులు మూతపడనున్నాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉద్యోగుల ప్రయోజనాలకు విఘాతంగా ఉన్నాయని పేర్కొంటూ కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త వేదిక దేశ...

28,29 తేదీల్లో భారత్ బంద్!

న్యూఢిల్లీ:  కార్మికులు, రైతులు మరియు సామాన్య ప్రజలను ప్రభావితం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మార్చి 28 మరియు 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్...
Chemveda Life Sciences will Invests Of Rs 150 Crore in Telangana

రూ.150కోట్లకు పైగా పెట్టుబడులు

కెటిఆర్ అమెరికా యాత్ర తొలిరోజునే గ్రాండ్ సక్సెస్ లైఫ్ సైన్సెస్‌లో కెమ్‌వేద విస్తరణ మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా అమెరికాలో పర్యటిస్తు న్న మంత్రి కె. తారకరామారావు పర్యటన విజయవంతం...

ఎల్‌ఐసి పాలసీల పునరుద్ధరణకు గడువు ఏడు రోజులే..

న్యూఢిల్లీ : జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి) తమ పాలసీదారులకు శుభ వార్త తెలిపింది. పాలసీదారులు లాప్స్ అయిన తమ పాలసీలను పునరుద్ధరించుకునేందుకు మరో అవకాశం కల్పించింది. చౌకగా పాలసీలను పునరుద్ధరించుకునేందుకు ఎల్‌ఐసి...
Minister Harish Rao introduced budget in Legislative Assembly

‘సంక్షేమం’గా ‘సాగు’దాం

కేంద్రం తీరు కాళ్లల్ల ప్రగతిశీల రాష్ట్రాలను నిరుత్సాహ పరుస్తోంది : మంత్రి హరీశ్‌రావు రాష్ట్ర పెట్టుబడి          రూ.2,56,958.51 కోట్లు రెవెన్యూ వ్యయం      రూ.1,89,274.82 కోట్లు పెట్టుబడి వ్యయం   ...
Telangana Budget 2022-23 Highlights

తెలంగాణ బడ్జెట్ 2022-23 హైలెట్స్…

హైదరాబాద్: తెలంగాణ శాసన సభలో 2022-23 సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశ పెట్టారు. 1. ద‌ళిత బంధు ప‌థ‌కానికి ఈ ఏడాది ముఖ్య‌మంత్రి కేసీఆర్ గారు గ‌తంలో...
50000 crore for agriculture?

వ్యవ’సాయం’ 50వేల కోట్లు?

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ప్రగతి రూపురేఖలను మార్చే రాష్ట్ర బడ్జెట్‌లో కీలకఘట్టం మరికొన్ని గంటల్లో ఆవిష్కృతం కానుంది. గత నెల రోజులుగా వివిధ శాఖలకు సం బంధించి నిధుల అవసరాలు , పథకాల...
KTR Inaugurates Double bedroom houses in Ellareddypeta

చేతల ప్రభుత్వం

అడగకుండానే 100శాతం అభివృద్ధి పనులు చేస్తున్నాం ఏడున్నరేళ్లలో సిఎం కెసిఆర్ చేసిన ప్రతి పని కళ్లముందున్నది గూడులేని పేదలు ఉండరాదన్నదే ఆయన ఉద్దేశం గతంలో అనేకమంది నాయకులు మాటలతో గడిపారు పేదల ఇళ్ల స్థలాల్లో రూ.5లక్షలతో...
Cotton soon to be imported from India to Pakistan

పత్తికి మద్దతుపై అమెరికా కన్నెర్ర

అమెరికాలో ఒక్కొక్క పత్తి రైతుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రత్యక్ష, పరోక్ష సబ్సిడీ 1,17,494 డాలర్లు కాగా మన దేశంలో ఇస్తున్న పరోక్ష సబ్సిడీ కేవలం 27 డాలర్లు మాత్రమే. ఈ మొత్తాన్ని కూడా...
Foreign Investment in LIC IPO

ఎల్‌ఐసి ఐపిఓలో విదేశీ పెట్టుబడులు

20 శాతం ఎఫ్‌డిఐలను అనుమతిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం న్యూఢిల్లీ: ఐపిఓకు దరఖాస్తు చేసుకున్న జీవిత బీమా సంస్థ( ఎల్‌ఐసి)లో విదేశీ పెట్టుబడుల(ఎఫ్‌డిఐ)ను అనుమతిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి....
3.86 lakh sheep units distribution

రాష్ట్రంలో 3.86లక్షల గొర్రెల యూనిట్లు పంపిణీ

త్వరలో మిగిలిన లబ్ధిదారులకోసం కార్యాచరణ పాల ఉత్పత్తి పెంపుదలకు ప్రత్యేక చర్యలు బీమా నిబంధనలు సరళీకృతం అధికారుల సమీక్షలో మంత్రి తలసాని మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో గోల్ల కురుమల కులవృత్తిని ప్రోత్సహించి వారు ఆత్మగౌరవంతో తలెత్తుకుని బతికేలా చేసేందుకు ప్రభుత్వం...

ఎల్‌ఐసి ఐపిఓలో పాల్గొననున్న కోటిమంది రిటైల్ ఇన్వెస్టర్లు

ముంబయి: పాలసీదారులతో పాటుగా దేశంలోని 75 లక్షలనుంచి కోటిమంది దాకా రిటైల్ ఇన్వెస్టర్లు తమ ఐపిఓలోబిడ్‌లు దాఖలు చేస్తారని జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి) అంచనా వేస్తోంది. దేశంలోని ఇన్వెస్టర్లలో ఏడో వంతయినా...
Telangana No 1 state in welfare

నిలువెత్తు సంక్షేమం కెసిఆర్

ఆధునిక ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ్ఛతో పాటు అట్టడుగు వర్గాల సంక్షేమం కూడా అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. అభివృద్ధి ఫలాలు అట్టడుగు వర్గాలకు చేరితేనే ప్రజలకు విద్య, వైద్యం లభించి వారి జీవన...
CM KCR gave priority to irrigation: National Farmers Associations

తెలంగాణ వ్యవసాయ పథకాలు భేష్

సిఎం కెసిఆర్ ఇరిగేషన్‌కు ప్రాధాన్యం ఇచ్చారు, కాళేశ్వరం అద్భుతం : జాతీయ రైతు సంఘాల నేతలు మనతెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి పథకాలు రైతులకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయని...

Latest News