Tuesday, April 30, 2024
Home Search

బీమా - search results

If you're not happy with the results, please do another search
Union Budget 2022 on February 1‌

పన్ను భారం తగ్గేనా..!

సామాన్యులకు ఊరట లభిస్తుందా.. బడ్జెట్ 2022పై పన్ను చెల్లింపుదారుల ఎన్నో ఆశలు న్యూఢిల్లీ : ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై సామాన్యుల్లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. కోవిడ్-19 కారణంగా గత రెండేళ్లలో చిన్న ఆదాయపు...
Sharmila is talking about lack of understanding about farmers insurance

షర్మిలది అవగాహన రాహిత్యం: వినోద్‌కుమార్

  మనతెలంగాణ/ హైదరాబాద్: వైఎస్సార్ టి.పి. నాయకురాలు షర్మిల రైతు బీమా విషయంలో అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు. షర్మిల.. ముందుగా వాస్తవాలు తెలుసుకుని.....
Minister Gangula Kamalakar

లక్ష్యాన్ని మించి ధాన్యం సేకరణ

6872 కొనుగోళ్ల కేంద్రాలతో 13,690 కోట్ల విలువ గల ధాన్యం సేకరణ 12.78 లక్షల మంది రైతుల వద్ద నుంచి సేకరించాం రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం...
Everyone benefited Govt Schemes: Srinivas Goud

పథకాల ద్వారా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందారు: శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్:  తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మంగళవారం ఆయన మహబూబ్...
Harish Rao Speech at Ensanpalle in Siddipet

వారి వల్లే మహబూబ్ నగర్ వలసల జిల్లాగా మారింది: హరీశ్ రావు

మహబూబ్ నగర్: జిల్లాలోని బాలానగర్ లో 30పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ''కరోనా కష్ట కాలంలో...
Top-10 richest Indians can fund education of every child for 25 yrs

పది మంది సంపదతో 25 ఏళ్లపాటు పిల్లలను చదివించ వచ్చు

  కోట్లాధిపతుల సంఖ్య 39 శాతం నుంచి 142 కు పెరుగుదల 142 కోట్లాధిపతుల ఉమ్మడి సంపద రూ. 53 లక్షల కోట్లు కేవలం 10 మందిపై ఒకశాతం అదనపు పన్ను విధించినా చాలు...
Foreign investment in LIC

ఎల్‌ఐసిని ముంచుతున్న కేంద్రం

మాటలేమో స్వదేశీయంగా చెబుతూ చేతల్లో మాత్రం విదేశీయులకు అండగా ఉంటూ తెరచాటున బాగోతం నడుపుతున్నది బిజెపి. ఎందుకంటే చాప క్రింద నీరులా ముంచుకొస్తున్న ప్రమాదం తెలిసి కూడా తెలియనట్లుగా దాస్తున్నారు. పిలిచి పిలిచి...
LIC IPO may be launched by march 15

ఎల్‌ఐసి విలువ రూ.15 లక్షల కోట్లు!

న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్‌ఐసి(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ) కోసం కసరత్తు వేగంగా జరుగుతోంది. జనవరి చివరి వారంలో కంపెనీ ఈ ఒపిఒ కోసం...
Government orders closure of private offices in Delhi

ఢిల్లీలో ప్రైవేట్ కార్యాలయాల మూసివేతకు ప్రభుత్వ ఆదేశం

అత్యవసర సేవలకు మినహాయింపు న్యూఢిల్లీ: ప్రైవేట్ కార్యాలయాలన్నీ మూసివేసి, వర్క్ ఫ్రంహోంకే పరిమితం కావాలని ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం ఆదేశించింది. అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చింది. తక్షణం ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని తెలిపింది....
Farmers develop with Rythu bandhu

కెసిఆర్ పాలనలో రైతు దర్జా

మా విధానాలు.. మీ ఎన్నికల నినాదాలు ప్రతి పల్లెను చేరిన రూ.50వేల కోట్ల ముల్లె దేశ చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగినది నాడు పుట్టెడు దైన్యం నేడు పుట్లకొద్దీ ధాన్యం 65లక్షల మంది రైతులు, టిఆర్‌ఎస్ కార్యకర్తల తరఫున ముఖ్యమంత్రి కెసిఆర్‌కు...
Sharmila is talking about lack of understanding about farmers insurance

రైతుకు పెట్టుబడి సాయమే రైతుబంధు లక్ష్యం

ప్రపంచానికే ఆదర్శం.. ఈ వినూత్న పథకం రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ మనతెలంగాణ/ హైదరాబాద్ : రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించడమే రైతుబంధు పథకం లక్ష్యమని రాష్ట్ర ప్రణాళికా సంఘం...
Srinivas Goud participate in Rythu Bandhu Rally

రైతుబంధు సంబరాలతో తెలంగాణలో ముందే సంక్రాంతి: శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్: గడచిన 15రోజుల నుండి తెలంగాణలో రైతు బంధు సంబరాలతో రాష్ట్రానికి సంక్రాంతి పండుగ ముందే వచ్చిందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు....

వ్యవసాయ చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయం: కెటిఆర్

హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయ చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయమని, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మహా సంకల్పానికి శిరస్సు వహించి నమస్కరిస్తున్నామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటి రామారావు అన్నారు. సోమవారం ఉదయం...
Farmers happy for Rythu bandhu

రైతు శ్రేయేస్సే తెలంగాణ సర్కార్ లక్ష్యం

మనతెలంగాణ/పాలకుర్తి: దేశంలో ఏ రాష్ట్రంలో ప్ర వేశపెట్టి అమలు చేయని విధంగా తెలంగాణ రా ష్ట్రంలో రైతుబంధు ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా తె లంగాణ రాష్ట్రం నిలిచిందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్...
Welfare for tribals in Telangana

గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: శ్రీనివాస్ గౌడ్

  మహబూబ్ నగర్: 70 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైన అడవి బిడ్డలను గుర్తించామని, గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్...

రైతు బాంధ‌వుడు సిఎం కెసిఆర్

రైతుబంధు వారోత్సవాల్లో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి నిర్మ‌ల్: రాష్ట్రంలో రైతు బంధు ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టి సిఎం కెసిఆర్ ప్ర‌తీ రైతుకు బంధువు అయ్యార‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్...
LIC IPO filed in January third week

మూడో వారంలో ఎల్‌ఐసి ఐపిఒ దాఖలు

న్యూఢిల్లీ : దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసి ఐపిఒ కోసం పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎల్‌ఐసి తన ఐపిఒ కోసం ఈ నెల మూడో వారంలో రెగ్యులేటర్ సెబీ దాఖలు చేసే...
Rs 544 crore was deposited in Farmers accounts on first day

తొలిరోజు రైతుల ఖాతాల్లో రూ.544కోట్లు జమ

మన తెలంగాణ/హైదరాబాద్: యాసంగి సీజన్‌కు సంబంధించిన నగదు సాయం (రైతుబంధు) రాష్ట్ర రైతుల ఖాతాల్లో తొలిరోజు జమ అయ్యిందని, మొదటిరోజు 18 లక్షల 12 వేల 656 మంది రైతుల ఖాతాలో రూ.544.55...
kadiyam srihari tests positive for covid-19

అఖిలేష్ దెబ్బకు మోడీ మూతి, ముక్కు పగిలిపోతుంది: కడియం

హైదరాబాద్: 2020-21లో కోటి 10 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే మూడు కోట్ల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని ఎంఎల్‌సి కడియం శ్రీహరి తెలిపారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మీడియాతో...
TS Ministers fires on Central government

కొనకపోతే ఇండియా గేటు ముందు పారబోస్తాం

వారం రోజులుగా కేంద్రం నుంచి స్పందన లేదు రెండు రోజులు సమయం అడిగిన కేంద్ర మంత్రి పీయూష్ మళ్లీ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు రాష్ట్రాలు కేంద్రం దయాదాక్షిణ్యాల మీద నడవాలని చూస్తున్నారు అవమానపరిచినవాళ్లు మూల్యం చెల్లించక...

Latest News

MI vs LSG in IPL 2024

ముంబైకి సవాల్