Home Search
బీమా - search results
If you're not happy with the results, please do another search
వ్యవసాయ చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయం: కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయ చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయమని, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మహా సంకల్పానికి శిరస్సు వహించి నమస్కరిస్తున్నామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటి రామారావు అన్నారు. సోమవారం ఉదయం...
రైతు శ్రేయేస్సే తెలంగాణ సర్కార్ లక్ష్యం
మనతెలంగాణ/పాలకుర్తి: దేశంలో ఏ రాష్ట్రంలో ప్ర వేశపెట్టి అమలు చేయని విధంగా తెలంగాణ రా ష్ట్రంలో రైతుబంధు ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా తె లంగాణ రాష్ట్రం నిలిచిందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్...
గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్: 70 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైన అడవి బిడ్డలను గుర్తించామని, గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్...
రైతు బాంధవుడు సిఎం కెసిఆర్
రైతుబంధు వారోత్సవాల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్: రాష్ట్రంలో రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి సిఎం కెసిఆర్ ప్రతీ రైతుకు బంధువు అయ్యారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్...
మూడో వారంలో ఎల్ఐసి ఐపిఒ దాఖలు
న్యూఢిల్లీ : దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసి ఐపిఒ కోసం పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎల్ఐసి తన ఐపిఒ కోసం ఈ నెల మూడో వారంలో రెగ్యులేటర్ సెబీ దాఖలు చేసే...
తొలిరోజు రైతుల ఖాతాల్లో రూ.544కోట్లు జమ
మన తెలంగాణ/హైదరాబాద్: యాసంగి సీజన్కు సంబంధించిన నగదు సాయం (రైతుబంధు) రాష్ట్ర రైతుల ఖాతాల్లో తొలిరోజు జమ అయ్యిందని, మొదటిరోజు 18 లక్షల 12 వేల 656 మంది రైతుల ఖాతాలో రూ.544.55...
అఖిలేష్ దెబ్బకు మోడీ మూతి, ముక్కు పగిలిపోతుంది: కడియం
హైదరాబాద్: 2020-21లో కోటి 10 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే మూడు కోట్ల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని ఎంఎల్సి కడియం శ్రీహరి తెలిపారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మీడియాతో...
కొనకపోతే ఇండియా గేటు ముందు పారబోస్తాం
వారం రోజులుగా కేంద్రం నుంచి స్పందన లేదు
రెండు రోజులు సమయం అడిగిన కేంద్ర మంత్రి పీయూష్ మళ్లీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు
రాష్ట్రాలు కేంద్రం దయాదాక్షిణ్యాల మీద నడవాలని చూస్తున్నారు
అవమానపరిచినవాళ్లు మూల్యం చెల్లించక...
తెలంగాణకు బిజెపి చేసిందేమిటి?: గుత్తా
హైదరాబాద్: కేంద్ర మంత్రి పియూష్ గోయల్ రైతాంగాన్ని అవమానపరిచేలా మాట్లాడారని ఎంఎల్సి గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. ఎంఎల్సి గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతుల తరపున మాట్లాడేందుకు ఢిల్లీకి వెళ్లిన...
అంగన్ వాడీలకు అత్యధిక వేతనాలు తెలంగాణలోనే: సత్యవతి
మహబూబాబాద్: అంగన్వాడీ టీచర్ల వేతనాల్లో తెలంగాణ ప్రభుత్వం 75 శాతం ఇస్తే, కేంద్రం 25 శాతం ఇస్తుందని స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తరువాత అంగన్వాడీ...
మార్చి నాటికి ఎల్ఐసి ఐపిఒ రాకపోవచ్చు
విలువ లెక్కింపు ఆలస్యమే కారణం: అధికార వర్గాలు
న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్ఐసి(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) ఐపిఒ(ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021-22)లో వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే...
పల్లె పల్లెన కేంద్రంపై నిరసన వెల్లువెత్తాలి: హరీష్ రావు
హైదరాబాద్: మన టిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపు మేరకు ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన యాసంగి వరి కొనుగోలుపై కేంద్రం ప్రభుత్వం అవలంభిస్తున్న తీరుకు, వ్యతిరేక...
బజాజ్ అలయన్జ్ నుంచి ‘హెల్త్ ప్రైమ్’ రైడర్
న్యూఢిల్లీ : బజాజ్ అలయన్జ్ జనరల్ ఇన్సూరెన్స్ సరికొత్త ‘హెల్త్ ప్రైమ్’ రైడర్ను ప్రవేశపెట్టింది. ఈ రైడర్ను కంపెనీ ఆరోగ్య బీమా, వ్యక్తిగత ప్రమాద పాలసీలతో పాటు పొందవచ్చు. సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ...
ఆకాశమే హద్దుగా ఆదర్శ పాలన
ప్రజల నాడి తెలిసిన నేత
రైతుబంధు నుంచి దళితబంధు వరకు వినూత్న పథకాలతో జనానంద పాలన అందిస్తున్న అనితర, అసమాన ప్రభుత్వ సారథి
అభివృద్ధి, సంక్షేమాల్లో అనితర సాధ్యమైన శిఖరాల అధిరోహణ, ఐటిలో...
రబీ సాగుకు సిద్ధం.. అన్నదాతల్లో ఆనందం
అండగా కెసిఆర్ ప్రభుత్వం
15నుంచి రైతుబంధు జమ
కేంద్రం వైఖరిపైనే ఆందోళన
మన తెలంగాణ/జయశంకర్ భూపాలపల్లి ప్రతినిధి : స్వయంగా రైతు అయిన సి ఎం కెసిఆర్ ఉద్యమ సమయంలో అన్నదాతల కష్టాలను స్వయంగా చూశారు. ఉమ్మడి...
ఎఎన్ఎం వరలక్ష్మి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం
రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు
మనతెలంగాణ/హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో మరణించిన ఎఎన్ఎం వరలక్ష్మి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్...
వ్యవసాయ రంగంలో పలు సంస్కరణలు..
హైదరాబాద్: అన్నం పెట్టే రైతన్నకు ఎలాంటి కష్టం రాకుండా సీఎం కెసిఆర్ వ్యవసాయ రంగంలో పలు సంస్కరణలు అమలు చేస్తున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. బిజెపి నేతలు చేస్తున్న అసత్య అరోపణలపై...
కెసిఆర్ రైతు పక్షపాతి: నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: మూడేళ్లలో రూ.3,384.95 కోట్లు రైతు బీమా పరిహారం అందించామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బిజెపిలపై మంత్రి సింగిరెడ్డి...
సోయి లేని బండి మాటలు
అతడికి ఇంకా బుద్ధి వచ్చినట్టు లేదు, తిక్క తిక్క మాట్లాడుతున్నారు, అవగాహన ఉందో లేదో
మరోసారి రాష్ట్ర రైతులను మరోసారి ఆగంచేసేందుకు ప్రయత్నిస్తున్నాడు : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి...
యువకుడిని గడ్డివాములో వేసి తగలబెట్టారు….
మెదక్: ఓ యువకుడు తనని గడ్డివాములో వేసి గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారని చెప్పిన సంఘటన మెదక్ జిల్లా తుప్రాన్ ప్రాంతం రావెళ్లిలో శనివారం జరిగింది. సదరు యువకుడు చికిత్స పొందుతూ సోమవారం...