Home Search
వైద్య సిబ్బంది - search results
If you're not happy with the results, please do another search
హైదరాబాద్ లో బేరియాట్రిక్ సర్జరీని విజయవంతంగా నిర్వహించిన కేర్ హాస్పిటల్స్
హైదరాబాద్: హ్యుగో రోబొటిక్ అసిస్టెడ్ సర్జరీ సిస్టమ్ (Hugo™ Robotic-assisted Surgery System) వినియోగించి బరువు తగ్గేందుకు విజయవంతంగా హైదరాబాద్లో మొట్టమొదటి బేరియాట్రిక్ శస్త్రచికిత్సను చేసినట్లు కేర్ హాస్పిటల్స్ వెల్లడించింది. ఈ ప్రతిష్టాత్మకమైన...
మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్
జగిత్యాల జిల్లా కేంద్రంలో 510 కోట్లతో నిర్మించే వైద్య కళాశాల భవన నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. సమీకృత కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవానికి జగిత్యాల...
మహిళ కడుపులో నుంచి 12 కిలోల కణతి తొలగింపు..
అనారోగ్య మహిళ కడుపులో నుంచి 12 కిలోల కణతి తొలగించిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని మహిత ఆసుపత్రిలో మంగళవారం చోటు చేసుకుంది. ఆసుపత్రి వైద్యురాలు యశోదబాయి తెలిపిన వివరాల మేరకు...
అందుకే ఎఐజి ప్రారంభించాం: కెసిఆర్
హైదరాబాద్: అందరికీ వైద్యం అందుబాటులో ఉండాలనే ఎఐజి ప్రారంభించామని మంత్రి కెటిఆర్ తెలిపారు. మహిళ ఎఐజి ఉమెన్ ఆస్పత్రి ప్రారంభించిన సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. కొన్నేళ్లుగా ఇండియా మెడికల్ ఫీల్డ్ ఎంతో పురోగతి...
108లో గిరిజన మహిళ ప్రసవం
పురిటి నొప్పులతో బాధపడుతున్న గిరిజన మహిళను 108 వాహనంలో ఆదిలాబాద్ కి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రసవించిన సంఘటన శుక్రవారం ఉట్నూర్ మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని మారుగుడాకు చెందిన బైరబాయి పురిటి నొప్పులతో బాధపడుతుంది....
కామెంట్రీ చెబుతుండగా.. రికీ పాంటింగ్కు గుండెపోటు
ఆస్ట్రేలియా మాజీ బ్యాటింగ్ దిగ్గజం, కెప్టెన్ రికీ పాంటింగ్ ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. ఆస్ట్రేలియా- వెస్టిండీస్ తొలిటెస్ట్ మ్యాచ్ కామెంట్రీ చెబుతుండగా పాంటింగ్ అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. తక్షణమే స్పందించిన...
సిటి స్కాన్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి ఈశ్వర్
మనతెలంగాణ/జగిత్యాల టౌన్ః జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సిటి స్కాన్ సెంటర్ను జగిత్యాల ఎంఎల్ఎ డాక్టర్ సంజయ్కుమార్తో కలిసి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం...
కంటికి రెప్పలా
కంటి వెలుగు 2ను విజయవంతంగా చేద్దాం
ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేస్తాం
అధికారులంతా బాధ్యతతో పని చేయాలి
బాగా చేసే వారికి ప్రశంసలు
విధుల్లో నిర్లక్యంగా ఉంటే చర్యలు
రాష్ట్రంలో ఏ ఒక్కరూ కంటి సమస్యలతో
బాధపడకూడదనే సిఎం కెసిఆర్...
పోడు ‘పోటు’
మన తెలంగాణ/భద్రాద్రి కొత్తగూడెం/చండ్రుగొండ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు భూముల వివాదం ఓ అటవీ అధికారి ప్రాణాలను బలిగొంది. అటవీ భూములను కాపాడేందుకు వెళ్లిన అటవీ రేంజ్ అధికారి శ్రీనివాసరావు ఉద్యోగ నిర్వహణలోనే...
తెలంగాణ ఆరోగ్య వీణ!
ప్రజలందరికీ వైద్య, విద్య అందుబాటులో ఉన్నప్పుడే ప్రతి పల్లె మూల అభివృద్ధి సంక్షేమంలో అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది. గ్రామీణ, బస్తీ స్థాయి నుండి తెలంగాణ వైద్య, విద్య రంగంలో విప్లవాత్మకమైన దిశలో దూసుకపోతున్నది....
రోడ్లు అద్దంలా మెరవాలి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న రోడ్ల మరమ్మత్తుల పనులన్నీ శరవేగంగా పూర్తి కావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ఆదేశించారు. ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను వచ్చే నెల రెండవ వారంలోగా పూర్తి కావాలన్నారు....
త్వరలో రూ.15 కోట్లతో కల్వకుర్తిలో నూతన 100 పడకల ఆసుపత్రి..
మన తెలంగాణ/కల్వకుర్తి రూరల్: గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించి ఆరోగ్య తెలంగాణ చేయడమే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్షమని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. గురువారం కల్వకుర్తి...
ఆరోగ్య తెలంగాణలో సువర్ణాధ్యాయం
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ వైద్య, విద్యారంగంలో మంగళవారం ప్రగతి భవన్లో చారిత్రక సందర్భం చోటుచేసుకున్నది. ఒకేసారి 8 మెడికల్ కాలేజీలను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్రం దేశ వైద్యరంగంలోనే నూతన అధ్యాయాన్ని లిఖించింది....
హిమాచల్ ప్రదేశ్ లో ఇప్పటి వరకు 18 శాతం ఓటర్లు ఓటేశారు !
సిమ్లా: హిమాచల్ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు శనివారం మొదలయ్యాయి. ఉదయం 11.30 వరకు 18 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 412 అభ్యర్థుల తలరాతను 50...
రాష్ట్రమంతటా పల్లె దవాఖానాలు
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో బస్తీ దవాఖానాలు విజయవంతమైన నేపథ్యంలో అన్ని మున్సిపాలిటీల్లోనూ బస్తీ దవాఖానాలు, గ్రామీణ ప్రాంతాల్లో పల్లె దవాఖానాలు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు...
గౌతమ్ నవలఖా గృహ నిర్బంధానికి సుప్రీంకోర్టు అనుమతి
ముంబై: పౌర, మానవ హక్కుల కార్యకర్త గౌతమ్ నవలఖా గృహ నిర్బంధానికి సుప్రీం కోర్టు గురువారం అనుమతించింది. అనారోగ్య కారణాలతో వైద్యం కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్పై సానుకూలంగా స్పందించింది. న్యాయమూర్తులు...
వార్తాపత్రిక చదువుతూ.. వ్యాపారవేత్త మృతి
రాజస్థాన్: క్లినిక్లో వార్తాపత్రిక చదువుతుండగా కుప్పకూలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన రాజస్థాన్లోని బార్మర్లో చోటుచేసుకుంది. వ్యాపారవేత్త (61) ఏళ్ల దిలీప్ కుమార్ మదానీ పంటి నొప్పితో డెంటల్ క్లినిక్ని...
ఢిల్లీలో మహిళలకు 100 స్పెషల్ మొహల్లా క్లినిక్లు : కేజ్రీవాల్
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మహిళల కోసం 100 స్పెషల్ మొహల్లా క్లినిక్లను ప్రారంభించనున్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బుధవారం వెల్లడించారు. నాలుగు మహిళా స్పెషల్ మొహల్లా క్లినిక్లను కేజ్రీవాల్ ప్రారంభిస్తూ...
గుజరాత్ వంతెన ప్రమాదంలో 100 దాటిన మృతుల సంఖ్య
అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలో వంతెన ప్రమాదంలో మృతుల సంఖ్య వంద దాటింది. మోర్బీ వద్ద మచ్చూ నదిపై తీగల వంతెన కూలింది. ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు....
భార్య హత్య… పిఎస్లో లొంగిపోయిన భర్త… పోలీసులు వెళ్లేసరికి…
గుంటూరు న్యూస్: భార్యను హత్య చేశానని ఓ భర్త పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేసరికి రక్తపుమడుగులో ఉన్న మహిళ నుంచి మూలుగుతున్న శబ్ధం రావడంతో వెంటనే ఆమెను...