Wednesday, May 15, 2024
Home Search

వైద్య సిబ్బంది - search results

If you're not happy with the results, please do another search
14 burnt alive after fire broke out in Jharkhand

జార్ఖండ్ లో భారీ అగ్ని ప్రమాదం.. 14మంది సజీవదహనం

ధన్‌బాద్: జార్ఖండ్ ధన్‌బాద్‌లోని ఓ అపార్టుమెంటులో మంగళవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. బహుళ అంతస్తుల భవనంలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 14మంది సజీవ దహనమయ్యారు. అపార్టుమెంటు భవనంలో చిక్కుకుపోయిన బాధితులను...

కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి : డిజిపి అంజనీకుమార్

పోలీసు సిబ్బందికి నిర్వహిస్తున్న కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలని డిజిపి అంజనీ కుమార్ సూచించారు. బుధవారం డిజిపి కార్యాలయంలో అధికారులు, ఉద్యోగుల కోసం ఏర్పాటుచేసిన కంటివెలుగు ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. వారం...
Secunderabad fire still not under control

ఇంకా అదుపులోకి రాని సికింద్రాబాద్ మంటలు

హైదరాబాద్: సికింద్రాబాద్ అగ్నిప్రమాదంలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. ఏడీఎఫ్ వో ధనుంజయరెడ్డితో పాటు ఫైరింజన్ డ్రైవర్ నర్సింగరావుకు అస్వస్థతకు...

ఇంటివద్దే కంటి శిబిరం

మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమ ని రాష్ట్ర వైద్య, ఆర్ధిక శాఖ మంత్రి టి.హరీశ్ రావు అన్నారు. ప్రజలు కోరిన చోట శిబిరాల ఏర్పాటు కు...

మలక్ పేట ప్రభుత్వ ఆసుపత్రి ఘటన పై దర్యాప్తు ముమ్మరం

హైదరాబాద్ మలక్ పేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శుక్రవారం ఇద్దరు బాలింతలు మృతి చెందారు. బాలింతలు అనారోగ్యంతో మలక్ పేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా అక్కడ ఆసుపత్రి సిబ్బంది బాలింతలను...

24 గంటల్లో 25 ప్రసవాలు

మెదక్ : జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంక్షేమ ఆస్పత్రిలో 24 గంటల వ్యవధిలో 25 ప్రసవాలు జరిపి అరుదైన రికార్డు సాధించారు. గతంలో తమ ఆస్పత్రిలో 23 ప్రసవాల రికార్డును తామే...
Chinese govt has severe restrictions on Jackma companies

జాక్ మాకు చెక్ పెట్టిన చైనా!

జాక్ మా, అలీ బాబా పేరు ఏదైతెనేం, వ్యక్తి సంస్ద పేరు విడదీయలేనంతగా మారిపోయాయి. కొద్ది నెలల క్రితం జాక్ అదృశ్యమైనట్లు వార్తలు వచ్చాయి. జనవరిలో దర్శనమిచ్చిన తరువాత కట్టుకథలుపిట్టకథలకు తెరపడింది. తాజాగా...

ప్రపంచంలోనే అతిపెద్ద కంటి పరీక్ష కార్యక్రమం కంటి వెలుగు కార్యక్రమం : మంత్రి శ్రీనివాస్ గౌడ్

  హైదరాబాద్ : ఒకేసారి పెద్ద మొత్తంలో కంటి పరీక్షలు నిర్వహించే కార్యక్రమం ప్రపంచంలో ఇప్పటివరకు ఏ ఒక్కరు చేపట్టలేదని, అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు ,సాంస్కృతిక, పర్యాటక...
Lift Collapse in Mumbai

ముంబయిలో లిఫ్ట్ కూలి యువకుడి మృతి

ముంబయిలోని 25 అంతస్తుల భవనంలో లిఫ్ట్‌కూలిపోవడంతో 20ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ముంబయి సబర్బన్ విక్రోలీలో బుధవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. ఈశాన్య ముంబయిలోని స్టేషన్‌రోడ్డులో ఉన్న సిద్ధివినాయక...

గాలిలో రెండు హెలికాప్టర్లు ఢీ: నలుగురు మృతి

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలో సోమవారం గాలిలో రెండు హెలికాప్టర్లు పరస్పరం ఢీకొని నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఆస్ట్రేలియా...

పారదర్శకం.. డాక్టర్ల నియామకం

హైదరాబాద్: వైద్యో నారాయణో హరి అని... తల్లిజన్మ ఇస్తే.. పునర్జన్మ ఇచ్చే అవకాశం కేవలం డాక్టర్లకే ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. డబ్బుతో ఏదైనా కొనగ లం అని...
Maternity services excellent: UNICEF India

ప్రసూతి సేవలు భేష్..

హైదరాబాద్ : మాతా, శిశు మరణాలు తగ్గించాలనే లక్ష్యంతో దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మిడ్ వైఫరీ వ్యవస్థపై ఐక్యరాజ్య సమితి అనుబంధ ఆరోగ్య సంస్థ యునిసెఫ్ ప్రశంసలు కురిపించింది....

సింగరేణి తోనే బెల్లంపల్లి అభివృద్ధి: మంత్రి హరీష్ రావు

బెల్లంపల్లి: రాష్ట్రంలోని ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటూ ఆరోగ్యకర తెలంగాణను నిర్మించడమే బిఆర్‌ఎస్ ప్రభుత్వం లక్ష్యంగా పని చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య ,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు....
Vaikuntha dwara darshan for many people

అధిక సంఖ్యలో సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం

హైదరాబాద్ : సామాన్య భక్తులకు ఎక్కువ సంఖ్యలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో జనవరి 2 నుండి 11వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని...

కడుపులో బిడ్డతో పాటు గర్భిణి మహిళ మృతి…

హైదరాబాద్ : కీసర నితిన్ ఆసుపత్రిలో దారుణం... కడుపులో ఉన్న బిడ్డతో సహా గర్భిణి మహిళ మృతి చెందిన సంఘటన కీసర నితిన్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరిన...

అడవిలో ఆగిన రైలు..

నిజామాబాద్  : అటవీ మధ్యలో ఓ రైలు ఆగింది. పోలీసులు హడావుడిగా తనిఖీలు చేస్తున్నారు. అది చూసిన ఓ మహిళ ఆందోళనకు గురయ్యారు. అడవి ప్రాంతంలో రైలు ఆగింది. ఎవరూలేని ప్రదేశం. కిటికిలో...
Infant died as alleged doctors negligence in Warangal

ప్రైవేట్ ఆసుపత్రిలో పసికందు మృతి..

పట్టణంలోని నెక్కొండ రోడ్డులో గల బాలాజీ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో ఓ పసికందు మృతిచెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. డాక్టర్ నిర్లక్షం కారణంగానే పసికందు మృతిచెందిందని బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళన నిర్వహించారు....

ట్యాంక్‌బండ్ డంప్‌యార్డులో భారీ పేలుడు

సిటీబ్యూరో: లోయర్ ట్యాంక్‌బండ్‌లోని స్నోవరల్డ్ పక్కనున్న చెత్త డంపింగ్ యార్డు (టిబిటి)లో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో చెత్త కాగితాలు ఏరుకునే తండ్రీ కొడుకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలు...
Rescue team saved raju in kamareddy

సురక్షితంగా బయట పడిన రాజు

కామారెడ్డి : మూడు రోజులుగా బండరాళ్ల మధ్య నరకయాతన పడిన శాడ రాజును ఎట్టకేలకు సురక్షితంగా వెలికి తీశారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది 43 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత క్షేమంగా...

సమస్యలతో ప్రభుత్వ ఆసుపత్రి

నూతనకల్ : పిఓడబ్లు జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక ప్రగతి శీల సంఘం ఆధ్వర్యంలో నూతనకల్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతనకల్ ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలతో సతమతమవుతుందని,...

Latest News