Friday, May 3, 2024

కడుపులో బిడ్డతో పాటు గర్భిణి మహిళ మృతి…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కీసర నితిన్ ఆసుపత్రిలో దారుణం… కడుపులో ఉన్న బిడ్డతో సహా గర్భిణి మహిళ మృతి చెందిన సంఘటన కీసర నితిన్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరిన గర్భిణి మహిళకు ఎలాంటి వైద్యపరీక్షలు చేయకుండా ఆసుపత్రి సిబ్బంది  సెలైన్లు ఎక్కించారని దాంతో కడుపులో ఉన్న బిడ్డతో పాటు గర్భిణి మహిళ కూడా మరణించిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News