Thursday, May 9, 2024
Home Search

తెలంగాణ ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search

పంచాయతీలకు నిధులు విడుదల

హైదరాబాద్: పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. తెలంగాణకు 409 కోట్ల రూపాయల గ్రాంటును కేంద్రం విడుదల చేసింది. పారిశుద్ధ్యం, తాగునీరు, వర్షపునీటి సంరక్షణకు నిధులు ఖర్చు చేయాలని సూచన చేసింది.ఈ...
Telangana GDP growth rate is 11.6 percent

కష్టకాలంలోనూ సుస్థిరాభివృద్ధి

 ఏడేళ్లుగా రాష్ట్ర ప్రగతిలో ముందంజ సొంత వనరుల నుంచి అన్ని రంగాల వరకు వృద్ధిరేటు ఆదాయ వృద్ధి 11.52 శాతంపైగా తలసరిలో దేశంలో తెలంగాణ రాష్ట్రం మూడో స్థానం జాతీయ తలసరి సగటు కంటే 95శాతం అధికం అప్రతిహత వృద్ధిలో...

బడికి రెడీ

నేటి నుంచి ప్రతక్ష తరగతులు గురుకులాలు మినహా అన్ని విద్యాసంస్థల్లోనూ కెజి నుంచి పిజి వరకు తరగతులు షురూ ఆన్‌లైన్ బోధనపై ప్రైవేటు సంస్థలకు స్వేచ్ఛ హైకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం...
Rainfall averages 20 cm in 24 hours in telangana

జల జీవనం

కుండపోత వర్షానికి పలు జిల్లాల్లో కాలనీల మునక లోతట్టు ప్రాంతాల ప్రజలకు కంటి మీద కునుక కరువు ఎప్పటికప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలింపు నిజామాబాద్ జిల్లాలో నదిలో గల్లంతైన బాలిక రాజన్న సిరిసిల్ల జిల్లా మానేరు వాగులో...
20 cm of rain averages over 24 hours

24 గంటల వ్యవధిలో సగటున 20 సెం.మీ వాన

అనేక ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్థం లోతట్టు ప్రాంతాల ప్రజలకు కంటిమీద కునుకు కరువు మానేరు వాగులో చిక్కుకున్న గొర్రెల కాపరిని రక్షించిన పోలీసులు నిజామాబాద్ జిల్లాలో బాలిక గల్లంతు మానేరు వాగులో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన ఆర్టీసీ...
PM Narendra Modi comments Country Partition

రాష్ట్రానికి రూ.409.5 కోట్ల నిధులు

గ్రామీణ స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేసిన కేంద్రం మన తెలంగాణ/హైదరాబాగద్ : తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.409.5 కోట్లను విడుదల చేసింది. 15వ ఆర్ధిక సంఘం సిఫారసుల మేరకు కేంద్రం ఈ...

రేపటి నుంచి స్కూళ్లు ప్రారంభం… కానీ

  హైదరాబాద్: హైకోర్టు ఆదేశాలతో గురుకుల విద్యాసంస్థలు ప్రారంభించడంలేదని విద్యాశాఖ సెక్రటరీ సందీప్ సుల్తానియా తెలిపారు. ప్రత్యక్ష తరగతితో పాటు ఆన్‌లైన్ తరగతులు కూడా నిర్వహించాలని విద్య సంస్థలకు సూచించారు. పిల్లల్ని స్కూల్‌కు పంపాలని...
AgHub was started by Minister KTR

రైతులకు మించిన పరిశోధకులా?

ఇన్నోవేషన్ ఎవరిసొత్తు కాదు ప్రస్తుతం రైతులు సైతం ఎన్నో కొత్త పరికరాలను కనుగొంటున్నారు వారిని ప్రోత్సహించేందుకే ఆచార్య జయశంకర్ వర్శిటీలో అగ్రిహబ్ ఏర్పాటైంది వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తుంది రైతు వేదికలను కూడా టీ-ఫైబర్‌కు...
Uninterrupted rains across Telangana

ఉప్పొంగిన వాగులు

9 మంది దుర్మరణం రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేని వానలు పొంగిపొర్లుతున్న వాగులు దాటే యత్నంలో మునిగి బలైపోయిన 9మంది ఆదివారం ఏడుగురు, సోమవారం ఇద్దరు పలు గ్రామాలకు స్తంభించిన రాకపోకలు ఆదివారం వికారాబాద్ జిల్లా తిమ్మాపూర్ వాగులో గల్లంతైన కారు...

రాష్ట్రంలో భారీగా ఐఎఎస్‌ల బదిలీలు

    పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా అనితారామచంద్రన్ పంచాయతీరాజ్ కమిషనర్‌గా శరత్ పరిశ్రమల శాఖ సంచాలకులుగా కృష్ణభాస్కర్ పలు జిల్లాల కలెక్టర్లు బదిలీ మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం నాడు...
How many Haritha haram trees live

నాటిన మొక్కల్లో బతికిన శాతాన్ని అంచనా వేయాలని ప్రభుత్వ నిర్ణయం

వచ్చే నెల ఒకటి నుంచి 15వ తేదీ వరకు పరిశీలన అటవీ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖలు నాటిన మొక్కలపై రాండమ్ సర్వే మన తెలంగాణ/హైదరాబాద్ : గత రెండేళ్లలో మున్సిపల్ శాఖ,...

‘రా’ రైస్ ను ఇవ్వలేం

బాయిల్ రైస్‌ను తీసుకోకపోతే రైతులకు అన్యాయం ఎఫ్‌సిఐ తన నిర్ణయాలను పున:సమీక్షించుకోవాలి డిమాండ్ కు అనుగుణంగా స్టోరేజ్ స్పేస్ ఇవ్వాలి సిఎం కెసిఆర్ దృష్టికి సమస్యలు కేంద్రం చర్యలు రైతాంగానికి గొడ్డలి పెటు పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్...
Heavy rains in Telangana

ఎడతెరిపి లేని వర్షాలకు పలు చోట్ల విషాదం

వాగులను దాటుతూ వరదనీటిలో కొట్టుకుపోయిన పలువురు ఆదివారం ఏడుగురు...సోమవారం ఇద్దరు... పలు గ్రామాల్లో స్తంభించిన రాకపోకలు   మనతెలంగాణ/హైదరాబాద్:  ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు పలు చోట్ల విషాధ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు పలు...
Telangana Cabinet Meeting Begins At Pragathi Bhavan

మూడు రోజులపాటు సిఎం కెసిఆర్ ఢిల్లీ పర్యటన..

హైదరాబాద్:టిఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మూడు రోజులపాటు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 1, 2021 మధ్యాహ్నం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో...
Telangana intermediate exams 2021

సెప్టెంబర్-అక్టోబర్‌లలో ఫస్టియర్ పరీక్షలు?

వాయిదా పడిన ఇంటర్ మొదటి సంవత్సరం ఎగ్జామ్స్‌ను సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో జరపాలని ప్రతిపాదన ప్రభుత్వానికి పంపించిన ఇంటర్ బోర్డు మొదటి సంవత్సరం పరీక్షలకు ఫీజులు చెల్లించిన వారు 4.59లక్షలు కొవిడ్ కారణంగా పరీక్షలు వాయిదా వేసి...
Center regulations for grain procurement

ధాన్య సేకరణకు కేంద్రం నిబంధనాలు

తేమ, రంగు మారిన గింజలు తదితర అంశాల తగ్గింపు పట్ల రాష్ట్ర రైతుల ఆందోళన ఈ సారి భారీ దిగుబడి ఇవ్వనున్న వరి అందుకు తగ్గట్టుగా రాష్ట్రం ఏర్పాట్లు మన తెలంగాణ/హైదారాబాద్: వానాకాలం పంటల సాగు సీజన్...
Officials who arranged for student bus passes

విద్యార్థుల బస్‌పాస్‌లకు ఏర్పాట్లు చేసిన అధికారులు

రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ మన తెలంగాణ/హైదరాబాద్ : వచ్చె నెల 1 నుంచి ప్రభుత్వం పాఠశాలలకు తెరిచేందుకు అనుమతి ఇవ్వవడంతో విద్యార్థులకు బస్‌పాస్‌ల విషయంలో ఎటువంటి ఇబ్బంది రాకుండా ఆర్‌టిసి అధికారులు ప్రత్యేక...
CM KCR Leaves Delhi To Hyderabad

హస్తినపై దృష్టి

మూడో కూటమి సృష్టి! ముహూర్తం సెప్టెంబర్ 2 ఢిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభం రోజునే కీలక నేతలతో మంతనాలు మూడవ కూటమి ఏర్పాటు దిశగా శరవేగంగా అడుగులు బలమైన ప్రాంతీయ పార్టీలను ఒక్క తాటి మీదికి తెచ్చేందుకు...
KTR launches 288 double bedroom houses

పేదల ఆత్మగౌరవ సౌధాలు

రూ.9,700 కోట్ల వ్యయంతో గ్రేటర్‌లో పేదలకు లక్ష డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి ఇస్తున్న ఘనత మాదే రాష్ట్రంలోని పేదలకు రూ.18వేల కోట్లతో నాణ్యమైన ‘డబుల్’ ఇళ్లను ఇస్తున్నాం కొద్ది పాటి పనులు మినహా...
Increase in lunch prices in TS government schools

గవర్నమెంట్ స్కూల్స్‌లో మధ్యాహ్న భోజన ధరలు పెంపు

  మన తెలంగాణ/హైదరాబాద్ : మధ్యాహ్న భోజనం ధరలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఒక్కో విద్యార్ధికి చెల్లిస్తున్న ధరలకు అదనంగా 10.99 శాతం ధరలను పెంచారు. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాల...

Latest News