Home Search
ఆదాయం పన్ను - search results
If you're not happy with the results, please do another search
నామినేషన్ వేసిన ఎలక్షన్ కింగ్!
నటుడు మోహన్ బాబు కలెక్షన్ కింగ్ అయితే పద్మరాజన్ ఎలక్షన్ కింగ్! ఎవరీ ఎలక్షన్ కింగ్.. ఏమా కథ అనుకుంటున్నారు కదూ. తమిళనాడుకు చెందిన పద్మరాజన్ వృత్తిరీత్యా ఓ టైర్ల రిపేర్ షాపు...
ఇసి నిర్ణయాలు నిష్పాక్షికమేనా?
తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కొంత మంది ఉన్నత స్థాయి అధికారులను వారి స్థానాల నుంచి తొలగించమని కేంద్ర ఎన్నికల సంఘం (ఇసి) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఇసి...
నేను వద్దన్నా సిఎం పదవి నన్ను వదలడం లేదు: గెహ్లాట్
న్యూఢిల్లీ: రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని వదిలివేయాలని తాను భావిస్తున్నప్పటికీ అది తనను వదలడం లేదని, బహుశా అది తనను వదలకపోవచ్చని రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ వృద్ధ నాయకుడు అశోక్ గెహ్లాట్ అన్నారు.
గురువారం...
డికె శివకుమార్కు సుప్రీంకోర్టులో ఊరట
న్యూఢిల్లీ: కర్నాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అవినీతి ఆరోపణలకు సంబంధించి డికె శివకుమార్పై చేపట్టిన దర్యాప్తుపై కర్నాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర స్టేను తొలగించాలని కోరుతూ సిబిఐ...
6.7 కోట్లతో ఆల్టైమ్ హైకి చేరిన ఐటిఆర్
న్యూఢిల్లీ : జులై 31 గడువు ముగింపు నాటికి ఏడాదిలో ఆదాయం పన్ను రిటర్న్(ఐటిఆర్) సంఖ్య 6.77 కోట్లతో సరికొత్త గరిష్ఠానికి చేరుకున్నాయి. దాదాపు 53.67 లక్షల కొత్త పన్ను చెల్లింపుదారుల రిటర్న్...
6 కోట్లు దాటిన ఐటి రిటర్న్లు
న్యూఢిల్లీ: ఆదాయం పన్ను రిటర్న్లు (ఎటిఆర్)దాఖలు చేయడానికి గడువు ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉండడంతో రిటర్న్లు దాఖలు చేయడానికి పన్ను చెల్లింపుదారులు ఇపోర్టల్కు పోటెత్తుతున్నారు. శనివారం ఒక్క రోజే 1.78...
ఐటి రిఫండ్ ఆలస్యానికి కారణాలివే..
న్యూఢిల్లీ : ఆదాయం పన్ను రిటర్న్ గడువు ఈ నెల 31తో ముగుస్తుంది. ఈ గడువు లోగా ఐటిఆర్ దాఖలు చేయని పక్షంలో పన్ను చెల్లింపుదారులు జరిమానా వంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది....
లాటరీ టికెట్లు అమ్ముతున్న ప్రభుత్వాలు
దేశ పౌరులందరూ ఆదాయం పన్ను పరిధిలోకి రారు. అయితే రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వాలు ఆ పరిధిలోకి రాని వారి నుండి కూడా ఏదో రూపంలో కొంత సొమ్మును రాబట్టుకోవాలని ప్రణాళికలు రచిస్తుంటాయి....
ఐటి రిఫండ్ వచ్చిందా?
న్యూఢిల్లీ : అసెస్మెంట్ ఇయర్ 202324కు ఆదాయం పన్ను రిటర్న్(ఐటిఆర్) దాఖలు చేసి మీ రిటర్న్ల కోసం వేచిచూస్తున్నారా? అయితే మీకోసమే కొత్త విధానాన్ని ఐటి పోర్టల్లో ప్రారంభించారు. దీంతో పన్ను రిఫండ్...
బషీర్బాగ్ ఐటి ఆఫీసుకు బూటకపు బాంబు బెదిరింపు
హైదరాబాద్: నగరంలోని బషీర్బాగ్లో ఉన్న ఆదాయం పన్ను కమిషనర్ కార్యాలయానికి సోమవారం మధ్యాహ్నం బూటకపు బాంబు బెదిరింపు వచ్చింది. భవనంలో బాంబు ఉంచినట్లు ఒక గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేయడంతో కార్యాలయం వద్ద...
రూ.2000 నోట్ల రద్దు ఎందుకు?
సెప్టెంబర్ 30 తర్వాత మార్పిడి చేసుకోకపోతే ఏమవుతుంది?
ఒక రోజు 10 నోట్లకే అవకాశమిచ్చారెందుకు?
న్యూఢిల్లీ : రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్బిఐ) చేసిన ప్రకటనతో ప్రజల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. ఈ...
బంగారం.. వస్తున్నాం
నగల దుకాణాల వద్ద రూ.2వేల నోట్ల సందడి
వ్యాపారులకు వరంగా మారిన పెద్దనోట్ల రద్దు నిర్ణయం, అధిక ధరలకు విక్రయాలు,
కఠిన నిబంధనలతో అమ్మకాలు అంతంతే, అవ్యవస్థిత రంగంలో అధికంగా అమ్మకాలు
ఢిల్లీ, ముంబయి,...
బంగారు దుకాణాల వద్ద రూ.2 వేల నోట్ల సందడి
ముంబయి: రెండు వేల రూపాయల నోటును ఉపసంహరించుకొంటున్నట్లు ఆర్బిఐ శుక్రవారం ప్రకటించిన తర్వాత ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకొంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటుగా ఆర్థిక రాజధాని ముంబయి, గుజరాత్ వాణిజ్య...
ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్… హోటల్ వ్యాపారి అరెస్ట్
రాయ్పూర్ : రూ.2000 కోట్ల భారీ లిక్కర్ సిండికేట్ స్కామ్తో సంబంధం ఉన్న మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా గిరిరాజ్ హోటల్ ప్రొమోటర్ నితేష్ పురోహిత్ను బుధవారం మధ్యాహ్నం అరెస్టు...
ఎన్నికల్లో ఇబ్బంది పెట్టేందుకే ఐటి వేధింపులు: డికె శివకుమార్
బెంగళూరు: తాను ఎన్నికల కమిషన్కు మసర్పించిన పత్రాలన్నీ పారదర్శకమైనవని, ఆదాయం పన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ, లోకాయుక్తకు సమర్పించిన పత్రాలనే తన నామినేషన్ పత్రాలలో పొందుపరిచానని కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డికె...
కనకపురలో డికెఎస్పై డికెఎస్ పోటీ: కాంగ్రెస్ ముందు జాగ్రత్త
బెంగళూరు: బెంగళూరు రూరల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపి డికె సురేష్ గురువారం కనకపురా అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన సోదరుడు, పిసిసి అధ్యక్షుడు డికె శివకుమార్...
కెజిఎఫ్ బాబు ఇంటిపై ఐటి దాడులు
బెంగళూరు: సస్సెన్షన్కు గురైన కాంగ్రెస్ నాయకుడు యూసఫ్ షరీఫ్ అలియాస్ కెజిఎఫ్ బాబుకు చెందిన సెంట్రల్ బెంగళూరు నివాసంపై ఆదాయం పన్ను అధికారులు బుధవారం ఉదయం దాడులు జరిపారు. పన్ను ఎగవేతకు పాల్పడ్డారన్న...
బిబిసి ఇండియాపై ఇడి ఫెమా కేసు నమోదు
న్యూఢిల్లీ: విదేశీ మారకం(ఫోరెక్స్) ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్(బిబిసి) ఇండియాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) గురువారం కేసు నమోదు చేసింది. పన్ను ఎగవేత కేసుకు సంబంధించి రెండు నెలల క్రితం న్యూఢిల్లీ,...
బిజెపిపై పోరాటం: ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలు మద్దతివ్వాలి
లక్నో: తమ తమ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీతో పోరాడుతున్న ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఆదివారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో...
తేజస్వియాదవ్, మీసాభారతిలను ప్రశ్నించిన సీబీఐ, ఈడీ
న్యూఢిల్లీ : ఉద్యోగాల కోసం భూ కుంభకోణం కేసులో బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వియాదవ్ను సిబీఐ, ఆయన సోదరి మీసా భారతిని ఈడీ శనివారం ప్రశ్నించాయి. విచారణ కోసం న్యూఢిల్లీ లోని సెంట్రల్ బ్యూరో...