Friday, May 3, 2024
Home Search

ఆదాయం పన్ను - search results

If you're not happy with the results, please do another search

జార్ఖండ్‌లో పట్టుబడిన నోట్ల గుట్టలు ఆ ఎంపీవే..

న్యూఢిల్లీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, మనీ లాండరింగ్ కేసులో అరెస్టయి జైలుపాలైన హేమంత్ సోరెన్‌కు చెందిన ఢిల్లీ నివాసంలో స్వాధీనం చేసుకున్న బిఎండబ్లు కారు ఆయనదు కాదని, గత ఏడాది ఆదాయం పన్ను...
Direction to a developed India

వికసిత భారత్ కు దిశానిర్దేశం

ఆర్థిక ప్రగతే లక్ష్యంగా సాగిన మధ్యంతర బడ్జెట్ యువత, పేదలు, మహిళలు, కర్షకులకు పెద్దపీట పరిశోధన కోసం రూ.లక్ష కోట్లతో ప్రత్యేక నిధి ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో ఎలాంటి మార్పులేదు మౌలిక రంగానికి...

అయోధ్య రాముడికి 101 కిలోల బంగారం

అయోధ్య: అయోధ్య.రామాలయ నిర్మాణానికి భూరి విరాళాలు అందచేసిన దాతల జాబితాలో గుజరాత్‌కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి దిలీప్ కుమార్ వి లఖి, ఆయన కుటుంబం ప్రముఖంగా చాలిచారు. లఖి కుటుంబం గుజరాత్‌లోని...
Parliament session from 31

31 నుంచి పార్లమెంట్

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానున్నాయి. ఫి బ్రవరి 9 వరకు జరగనున్న జడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలనుద్దేశించి ప్రసగించనున్నారు. ప్రభుత్వం...
Parliament budget meetings from January 31

కేంద్ర బడ్జెట్‌లో మహిళా రైతులకు శుభవార్త !

పెట్టుబడి సాయం రూ. 12,000కి పెంపు జవవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 9 వరకు జరగనున్న జడ్జెట్ సమావేశాల ప్రారంభం...
Mallikarjun Kharge Lays Down Bharat Jodo Nyay Yatra

పార్లమెంట్‌లో మా గొంతు నొక్కారు.. అందుకే ఈ యాత్ర

కేంద్రంపై ఖర్గే ధ్వజం న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో సమస్యలను ప్రస్తావించడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వని కారణంగానే తమ పార్టీ భారత్ న్యాయ యాత్రను చేపడుతోందని కాంగ్రెస్ అద్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శనివారం తెలిపారు. మణిపూర్ నుంచి...
Over 8.18 crore Income Tax Returns

ఐటిఆర్ ఫైలింగ్‌లో కొత్త రికార్డు

డిసెంబర్ 31 నాటికి 8.18 కోట్ల రిటర్న్‌ల దాఖలు న్యూఢిల్లీ : దేశంలో ఐటిఆర్(ఆదాయం పన్ను రిటర్న్) ఫైలింగ్‌లో కొత్త రికార్డు నెలకొల్పింది. దేశంలో రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య 8 కోట్లు...
ED investigation on Priyanka Gandhi couple land transactions

ప్రియాంక గాంధీ దంపతుల భూ లావాదేవీలపై ఇడి దర్యాప్తు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ నుంచి 2005-06లో కొనుగోలు చేసిన మూడు స్థలాలతోపాటు ఆయన భార్య ప్రియంక గాంధీ వాద్రా...

నెలల ముందే ఐటిఆర్ ఫారాలను నోటిఫై చేసిన ఐటి శాఖ

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయం పన్ను రిటర్న్‌లకు సంబంధించిన ఐటిఆర్1, ఐటిఆర్ 4 ఫారాలను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు( సిటిబిటి) శుక్రవారం నోటిఫై చేసింది. గత సంవత్సరం 2022 23ఆర్థిక...

టిఎంసి ఎంఎల్‌ఎ నివాసంలో ఐటి సోదాలు..

కోల్‌కతా: పన్ను ఎగవేత ఆరోపణలకు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ ఎంఎల్‌ఎ బైరాన్ బిశ్వాస్ నివాసంలో జరిపిన సోదాల్లో ఆదాయం పన్ను అధికారులు దాదాపు రూ.70లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారని ఐటి ఉన్నతాధికారి ఒకరు...
Cash belongs to family Says MP Dhiraj Sahu

పట్టుబడిన రూ.351 కోట్లు నావి కాదు.. ఎంపి ధీరజ్ సాహు వెల్లడి

భువనేశ్వర్ : కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ధీరజ్ ప్రసాద్‌౯సాహు౦ మద్యం డిస్టిలరీ, దాని అనుబంధ సంస్థలపై కొనసాగిన తనిఖీల్లో లెక్కలు చూపని రూ.351 కోట్ల నగదును ఆదాయం పన్ను అధికారులు కనుగొన్న సంగతి...

ఆ డబ్బు కాంగ్రెస్‌ది కాదు, మా కుటుంబానిదే: ధీరజ్ సాహు

న్యూఢిల్లీ: జార్ఖండ్‌కు చెందిన రాజ్యసభ కాంగ్రెస్ సభ్యుడు ధీరజ్ సాహుకు చెందిన లిక్కర్ సంస్థలు, బంధువుల నివాసాలనుంచి ఆదాయం పన్ను శాఖ అధికారులు ఇటీవల భారీ మొత్తంలో నగదు, బంగారం స్వాధీనం చేసుకున్న...

కాంగ్రెస్ ఎంపి ఇంట నేలమాళిగల కోసం వేట

రాంచి: కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు ధీరజ్ సాహుకు చెందిన ఒడిశాలోని డిస్టిలరీ కంపెనీపై ఆదాయం పన్ను శాఖ దాడులు జరిపి స్వాధీనం చేసుకున్న నగదు రూ.353.5 కోట్లకు పైగా ఉండగా నేలమాళిగలో...
Dhiraj Sahu IT raids

కాంగ్రెస్ ఎంపి ఇంట్లో నేలమాళిగపై ఐటి నజర్

మొత్తం రూ. 465 కోట్ల నగదు 3 బస్తాల బంగారం స్వాధీనం రాంచి: కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, బౌధ్ డిస్టిలరీల యజమాని ధీరజ్ సాహు నివాసంలో సోదాలను ఆదాయం పన్ను శాఖ ఉధృతం...
Why money heist series when Congress is there

కాంగ్రెస్ ఉండగా మనీ హీస్ట్ సిరీస్ ఎందుకు?

ప్రధాని మోడీ వ్యంగ్యాస్త్రాలు న్యూఢిల్లీ: జార్ఖండ్‌కు చెందిన ఒక కాంగ్రెస్ ఎంపీ కుటుంబానికి చెందిన ఒడిశాలోని డిస్టిలరీలపై ఆదాయం పన్ను శాఖ దాడులు జరిపి దాదాపు రూ. 350 కోట్ల నగదు, మూడు కిలోల...

డిస్టిలరీల నుంచి రూ. 353 కోట్ల నగదు స్వాధీనం

భువనేశ్వర్: పన్ను ఎగవేత ఆరోపణలపై ఒఢిశాకు చెందిన ఒక డిస్టిలరీ గ్రూపుపై ఆదాయం పన్ను శాఖ నిర్వహిస్తున్న సోదాలు సోమవారం ఆరవ రోజుకు ప్రవేశించాయి. ఇప్పటివరకు లెక్కల్లో చూపని రూ. 353 కోట్ల...

డిస్టిలరీపై ఐటి దాడులలో రూ. 200 కోట్ల నగదు స్వాధీనం

భువనేశ్వర్: ఒడిశాకు చెందిన ఒక డిస్టిలరీ గ్రూపుతోపాటు దాని అనుబంధ సంస్థలపై ఆదాయం పన్ను శాఖ నిర్వహిస్తున్న దాడులలో లెక్కల్లో చూపని దాదాపు రూ. 250 కోట్ల నగదు లభించినట్లు అధికార వర్గాలు...
PM Modi satire on Congress party

అవినీతి సొమ్ము కక్కిస్తాం.. ఇది మోడీ గ్యారంటీ

కాంగ్రెస్‌పై ప్రధాని వ్యంగ్యాస్త్రాలు న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్షాలపై ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపై శుక్రవారం మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజల నుంచి లూటీ చేసిన ప్రతి పైసాను వెనక్కు రప్పిస్తామని, ఇది మోడీ...
Telangana Polls 2023: Padmarajan Files Nomination in Gajwel

నామినేషన్ వేసిన ఎలక్షన్ కింగ్!

నటుడు మోహన్ బాబు కలెక్షన్ కింగ్ అయితే పద్మరాజన్ ఎలక్షన్ కింగ్! ఎవరీ ఎలక్షన్ కింగ్..  ఏమా కథ అనుకుంటున్నారు కదూ. తమిళనాడుకు చెందిన పద్మరాజన్ వృత్తిరీత్యా ఓ టైర్ల రిపేర్ షాపు...

ఇసి నిర్ణయాలు నిష్పాక్షికమేనా?

తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కొంత మంది ఉన్నత స్థాయి అధికారులను వారి స్థానాల నుంచి తొలగించమని కేంద్ర ఎన్నికల సంఘం (ఇసి) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఇసి...

Latest News