Home Search
కరోనా మరణాలు - search results
If you're not happy with the results, please do another search
కరోనా గుప్పిట్లో చైనా.. రోజుకు 9వేల మంది మృతి?
బీజింగ్: చైనాలో జీరో కొవిడ్ పాలసీ ఎత్తివేసిన దగ్గర నుంచి రోజూ లక్షల సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనప్పటికీ వేల సంఖ్యలో మరణాలు సంభిస్తున్నాయని పలు అధ్యయనాలు...
చైనాలో వంద మిలియన్ల కోవిడ్ కేసులు, మిలియన్ కోవిడ్ మరణాలు?!
బీజింగ్: చైనాలో పెరుగుతున్న కరోనా కేసులు సంక్రమణాలు 100 మిలియన్లకు చేరుకోగలదని, మిలియన్ మరణాలు సంభవించొచ్చని వైద్యులు అంచనా వేస్తున్నారు. ‘లెక్కల ఆధారంగా చైనాలో దాదాపు 100 మిలియన్ కోవిడ్ కేసులు, ఐదు...
దేశంలో కొత్తగా 360 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. గడిచిన 24 గంటల్లో 360 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్...
దేశంలో కొత్తగా 1,604 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు తగ్గుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1604 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,53,266కి చేరింది....
కొత్తగా 2,112 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో తాజాగా 2,112 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,40,748కి చేరింది. నిన్న ఒక్కరోజే 3,102 మంది కరోనా వైరస్...
కొత్తగా 2401 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కొత్తగా 2401 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసులు 4,46,28,828కి చేరాయి. ఇందులో 4,40,73,308 మంది బాధితులు కోలుకోగా, 5,28,895 మంది మృతిచెందారు....
దేశంలో కొత్తగా 1,957 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు అదుపులోకి వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రెండు వేల దిగువనే కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. సోమవారం 2,76,125 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా… 1,957...
భారత్లో కొత్తగా 6,809 కరోనా కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 6,809 మందికి కరోనా వైరస్ సోకిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసులు 4,44,56,535కు చేరింది....
జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాకు కరోనా
టోక్యో : జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడాకు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన తన అధికారిక నివాసంలో చికిత్స పొందుతున్నారు. వారం రోజుల వెకేషన్కు వెళ్లిన ప్రధాని ఇటీవలనే టోక్యో చేరుకున్నారు....
భారత్లో కొత్తగా 15,754 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 15,754 మందికి కరోనా వైరస్ సోకింది. తాజాగా 15,220 మంది బాధితులు కరోనా మహామ్మారి నుంచి...
దేశంలో కొత్తగా 12,751 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 12,751 మందికి కరోనా సోకింది. అదే సమయంలో 16,412 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు....
దేశంలో కొత్తగా 20,551 కరోనా కేసులు
ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో నాలుగు లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా 20,551 కరోనా కొత్త కేసులు నమోదు...
కట్టడి లోనే కరోనా ఉద్ధృతి… పెరుగుతున్న రికవరీలు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి కట్టడి లోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు అదుపు లోనే ఉండటంతోపాటు రికవరీలు కూడా పెరుగుతుండటం కాస్త ఊరట కలిగిస్తోంది. గత 24...
దేశంలో కొత్తగా 19,893 కరోనా కేసులు
ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో నాలుగు లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా 19,893 కరోనా కొత్త కేసులు నమోదు...
21 వేలు దాటిన కరోనా కొత్త కేసులు
లక్షన్నరకు చేరువైన బాధితులు
న్యూఢిల్లీ : దేశంలో తాజాగా 24 గంటల వ్యవధిలో 21 వేలకు పైగా కేసులు రాగా, పాజిటివిటీ రేటు 4.25 శాతంగా ఉంది. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య...
కరోనా ఇక సీజనల్ వ్యాధి
ఇది ఎండమిక్ దశకు చేరుకుంది
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులతో జాగ్రత్తగా ఉండాలి
రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు
మన తెలంగాణ/హైదరాబాద్ : కొవిడ్ నుంచి బయటపడ్డామని.. ఇప్పుడు సీజనల్ వ్యాధులతో పోరాడాలని...
మళ్లీ పెరిగిన కరోనా కొత్త కేసులు… లక్షకు పైగా బాధితులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కొత్త కేసులు తాజాగా 18 వేలు దాటాయి. దాంతో క్రియాశీల కేసులు లక్ష పైకి చేరాయి. బుధవారం 4.52 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా...
కరోనా కేసుల పెరుగుదలపై ఇన్సాకాగ్ అప్రమత్తం
జీనోమ్ సీక్వెన్సింగ్కు భారీ సంఖ్యలో శాంపిల్స్ పంపాలని రాష్ట్రాలకు సూచన
న్యూఢిల్లీ : గత వారం రోజులుగా కరోనా కేసులు ఎక్కువగా బయటపడుతున్న జిల్లాలు, ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో శాంపిల్స్ జీనోమ్...
దేశంలో కొత్తగా 8,582 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఆదివారం ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం ఇండియాలో 8,582 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. మరో నాలుగు...
కరోనా ఉద్ధృతి… మహారాష్ట్రలో మళ్లీ మాస్క్ తప్పనిసరి
ముంబై : మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఉద్ధృతి ఎక్కువవుతోంది. దీంతో అప్రమత్తమైన మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి ఉపక్రమించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ల నిబంధనను మళ్లీ తప్పనిసరి చేసింది. ఈమేరకు...