Home Search
కరోనా మరణాలు - search results
If you're not happy with the results, please do another search
దేశంలో కొత్తగా 6,566 కరోనా కేసులు.. 194 మరణాలు
న్యూఢిల్లీ: భారత్ లో రోజురోజుకూ కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 6,566 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 194 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ...
దేశంలో కొత్తగా 5,611 కరోనా కేసులు.. 140మరణాలు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దేశంలో గత 24 గంటల్లో 5,611 కోవిడ్-19 కేసులు, 140 మరణాలు నమోదయ్యయయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది....
భారత్లో 78వేలు దాటిన కరోనా కేసులు.. 134 మరణాలు
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఈ మహమ్మారి విస్తరణ మాత్రం ఆగడం లేదు. దేశంలో గడిచిన 24 గంటల్లో 3,722 కొత్త...
ఎపిలో కొత్తగా 43 కరోనా కేసులు.. 3మరణాలు
అమరావతి: ఎపిలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 8,388 శాంపిళ్లను పరీక్షించగా 43 మందికి కొవిడ్-19 పాజిటివ్ వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య...
దేశంలో కొత్తగా 355 కరోనా కేసులు
ఒక్క రోజులో నమోదైన కేసులు అవి
క్రియాశీలక కేసుల సంఖ్య 2331
రెండు మరణాలు నమోదు
న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 355 కొవిడ్ 19 కేసులు నమోదు అయ్యాయి. ఒక్క రోజులో నమోదైన కేసులు అవి....
కరోనా కలవరం
ఒకే రోజు 12 మరణాలు
కేరళలో ఐదుగురు, కర్నాటకలో నలుగురు, మహారాష్ట్రలో ఇద్దరు, యుపిలో ఒకరు మృతి
దేశవ్యాప్తంగా పెరుగుతున్న జెఎన్1 కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మరణాలు ఆందోళనకర స్థాయికి చేరుకుంటున్నాయి. శుక్రవారం ఒక్కరోజే కరోనా...
దేశంలో కొత్తగా 761 కోవిడ్ కేసులు.. 12 మరణాలు
భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 761 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 12 మంది కరోనాతో మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. తాజాగా...
ఆందోళనలో ప్రజలు.. 24 గంటల్లో 692 కరోనా కేసులు
న్యూఢిల్లీః భారత్ లో కోవిడ్-19 కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 692 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,50,10,944కి చేరింది. తాజా...
కోరలు చాస్తున్న కరోనా
తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తున్న కొవిడ్ మరణాలు
తెలంగాణలో రెండు, ఎపిలో ఒక కొవిడ్ మరణం నమోదు
రాష్ట్రంలో కొత్తగా 8 కొవిడ్ కేసులు... అన్నీ హైదరాబాద్లోనే
మనతెలంగాణ/హైదరాబాద్:తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ మరణాలు ఆందోళన...
భారత్లో కొత్తగా 752 కరోనా కేసులు.. నిన్నటి కంటే రెట్టింపు
భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 752 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అధికంగా కేరళలో 266 కేసులు రికార్డు అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో 8, ఆంధ్రప్రదేశ్...
కొవిడ్ అనంతరం ఆకస్మిక మరణాలు
చికిత్స అనంతరం 6.5 శాతం మంది మృతి
ఎన్సిఆర్బి అధ్యయనంలో వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా మహమ్మారి అనంతరం ఆకస్మిక మరణాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారిలో...
కొత్తగా 12,591 మందికి కరోనా.. 65 వేలు దాటిన యాక్టివ్ కేసులు
న్యూఢిల్లీ : తగ్గుముఖం పట్టిందనుకున్న కరోనా మహమ్మారి మళ్లీ చెలరేగుతోంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. మరణాలు కూడా పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 12,591...
కరోనా నిబంధనలు.. పాటించకపోతే తిప్పలు తప్పవు
పెరుగుతున్న కరోనా కేసులు.. పలు రాష్ట్రాల్లో అమల్లోకి నిబంధనలు
న్యూఢిల్లీ : గతకొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కొవిడ్ 19 కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా వ్యాప్తిని...
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. కేంద్రం అలర్ట్
న్యూఢిల్లీ: దేశంలో శుక్రవారం 6.050 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. నిన్నటితో పోలిస్తే దేశంలో కరోనా కేసులు 13 శాతం పెరిగాయి. వైరస్ కారణంగా భారత్...
Corona: మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. 24 గంటల్లో ఐదుగురు మృతి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,43,364 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,994 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య...
మూడువేలు దాటిన కరోనా కొత్త కేసులు: 14 మంది మృతి
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. రోజురోజుకూ కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం 24 గంటల వ్యవధిలో...
మగవాళ్లపైనే ‘కరోనా’ పగ ఎక్కువ ?
ఆడవాళ్లకన్నా మగవాళ్లపైనే ఎందుకు కరోనా మహమ్మారి తీవ్రంగా ఉంటుంది ? మరణాలు కూడా ఎందుకు ఎక్కువగా ఉంటున్నాయి ? దీనికి ఆధారాలను శాస్త్రవేత్తలు కనుగొన గలిగారు. కరోనా మహమ్మారి ప్రభావంతో ఆడవాళ్ల కన్నా...
చైనాలో వారంలో దాదాపు 13వేల కొవిడ్ మరణాలు
బీజింగ్: జనవరి 13 నుంచి 19 మధ్య చైనాలో దాదాపు 13000 మంది కొవిడ్ కారణంగా చనిపోయారని అక్కడి ఆరోగ్య అధికారులు వెల్లడించారు. చైనాలో చాలా మందికి కొవిడ్ వైరస్ విస్తృతంగా సంక్రమించింది....
పాముకాటు మరణాలు తగ్గుతాయా?
కరోనా మహమ్మారిని తరిమి కొట్టే ప్రయత్నంలో ప్రపంచం నిమగ్నమవుతున్నా ఇతర ప్రజారోగ్య ప్రాణాంతక సమస్యలపై అంతగా దృష్టి కేంద్రీకరించడం లేదు. ముఖ్యంగా పాముకాటు ప్రాణాంతక సమస్యగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం మీద పాముకాట్లకు...
దేశంలో కొత్తగా 114 కరోనా కేసులు నమోదు..
దేశంలో గడిచిన 24 గంటల్లో 74,320 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 114 మందికి పాజిటివ్గా తేలిందని సోమవారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా...