Thursday, May 16, 2024
Home Search

పదవ తరగతి పరీక్షలు - search results

If you're not happy with the results, please do another search
A special focus on invigilators' cellphones

ఇన్విజిలేటర్ల సెల్‌ఫోన్లపై ప్రత్యేక దృష్టి

మనతెలంగాణ/హైదరాబాద్ : పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజే లీకేజ్ ఘటన కలకలం రేపిన నేపథ్యంలో మిగతా ఐదు రోజుల పాటు నిర్వహించనున్న పరీక్షలపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఛీఫ్...

వేలాడుతున్న ఒత్తిడి కత్తి

హైదరాబాద్ : ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. మార్కులు, ర్యాంకులే పరమావధిగా సాగుతున్న చదువుల ఒత్తిడిలో ఇంటర్ విద్యార్థులు అర్థాంతరంగా తనువుచాలిస్తున్నారు. ఇంటర్మీడియేట్ విద్యార్థుల ఆత్మహత్యలు ఏటా నమోదవుతున్నా...వాటిని నివారించడంలో కళాశాలల...
Dalit bandhu give to 1.7 Lakh families

1.7 లక్షల కుటుంబాలకు దళిత బంధు: కెసిఆర్

  హైదరాబాద్:  75వ వజ్రోత్సవ సందర్భంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఉత్సాహంగా, ఉత్తేజంగా జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు యావత్ భారత జాతికీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ’ వేడుకల్లో...
Telangana 10th results 2022

పదిలో 90% పాస్

బాలికలదే పైచేయి.. 3007 స్కూళ్లలో 100% ఉత్తీర్ణత ఒక్కరూ పాస్ కాని పాఠశాలలు 15, ఫలితాల్లో సిద్దిపేట ఫస్ట్ ఆగస్టు 1నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ, టెన్త్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి మన : రాష్ట్రంలో...
Tenth class results will be released on June 30th

26న ఇంటర్ ఫలితాలు?

26న ఇంటర్ ఫలితాలు? తప్పులు దొర్లకుండ అధికారుల జాగ్రత్తలు 30లోగా ‘పది’ ఫలితాలు మన ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు ఈ నెల 26న వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి...

ఎపిలో ముగ్గురి విద్యార్థుల ఆత్మహత్య

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పదవతరగతి పరీక్షలు ఫెయిల్ కావడంతో శ్రీసత్యసాయి, అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో ముగ్గురు విద్యార్థులు తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీసత్యసాయి జిల్లా...
Former AP minister Narayana arrested

ఎపి మాజీ మంత్రి నారాయణ అరెస్టు

మనతెలంగాణ/హైదరాబాద్ : ఎపిలో పద వ తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవ హారంలో టిడి పి మాజీ మంత్రి, నారా యణ విద్యాసంస్థల అధినేత నారా యణను హైదారాబాద్‌లో కొండాపూర్‌లో ఐకీయా...
Hijab

హిజాబ్ ధరిస్తే ఎగ్జామ్ హాల్లోకి టీచర్లకూ అనుమతి లేదు!

బెంగళూరు: హిజాబ్ వివాదం ప్రభావం ఇప్పుడు విద్యార్థుల నుంచి టీచర్లపై కూడా పడింది. పరీక్షలకు హాజరయ్యే టీచర్లు హిజాబ్ ధరించకూడదని, ఎవరైనా హిజాబ్ ధరిస్తే పరీక్ష హాలులోకి అనుమతి ఉండదని కర్ణాటక ప్రభుత్వం...

గురుకుల విద్యార్థినీ ఆత్మహత్య…

రంగారెడ్డి: జిల్లాలోని షాద్ నగర్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం పట్టణంలో రైలు పట్టాలపై పడి గాయత్రి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం...
Arrangements for Inter examinations are complete

నేడు ఇంటర్ పరీక్షల కొత్త తేదీలు

ముందుగానే టెన్త్ పరీక్షలపై కసరత్తు మనతెలంగాణ/హైదరాబాద్ : జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జెఇఇ) మెయిన్ పరీక్షల షెడ్యూలు మార్పు ప్రభావం రాష్ట్రంలో ఇంటర్,టెన్త్ పరీక్షలపై పడింది. మారిన...
Holidays for Educational Institutions up to Jan 30

30 దాకా విద్యాసంస్థలకు సెలవులు

  రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ కరోనా నేపథ్యంలో చర్యలు మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఈ నెల 30 వరకు ప్రభుత్వం సెలవులు పొడిగించింది. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ...
Inter exams start from 25th

పరీక్ష తప్పితే తప్పినట్లే

ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో కనీస మార్కుల కేటాయింపు ఉండదు 70 శాతం సిలబస్‌కే పరీక్షలు.... ప్రశ్నాపత్రంలో ఛాయిస్ పెంపు అమలులో నిమిషం నిబంధన పాజిటివ్ ఉంటే అనుమతి ఉండదు జ్వర లక్షణాలు ఉంటే ప్రత్యేక గది కేటాయింపు పరీక్షల సన్నద్ధతకు బేసిక్ లెర్నింగ్...
Best ranks for Telugu students in JEE Advanced

టాప్ టెన్‌లో ముగ్గురు

జెఇఇ అడ్వాన్స్‌డ్‌లో తెలుగు పిడుగులు అఖిల భారత స్థాయిలో మృదుల్ అగర్వాల్‌కు ఫస్ట్ ర్యాంకు బాలికల విభాగంలో ప్రథమ ర్యాంకు సాధించిన కావ్య చోప్రాకు పోచంపల్లి విద్యార్థికి ఆలిండియా స్థాయిలో 4వ ర్యాంకు ఒంగోలు...
TS SSC exams from tomorrow

‘టెన్త్‌’లో ఆరు పేపర్లే

కరోనా నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం గతంలో ఉన్న 11 పేపర్లకు బదులుగా టెన్త్ పరీక్షల్లో ఈ ఏడాది ఆరు పేపర్లే పరీక్ష సమయం అరగంట పెంపు ప్రశ్నాపత్రాల్లో మరింతగా ఛాయిస్ ఈ నిర్ణయాలు...
TS Education Department announced Academic Calendar

అకడమిక్ క్యాలెండర్

213 పని దినాలతో ప్రకటించిన విద్యాశాఖ, 166 రోజులు ప్రత్యక్ష బోధన, 47 ఆన్‌లైన్ తరగతులు మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం 166 రోజులు ప్రత్యక్ష బోధన జరగనుంది. ఈనెల...
TS Govt Promote all SSC Students

పది విద్యార్థులందరూ పాస్

పది విద్యార్థులందరూ పాస్ ఎఫ్‌ఎ మార్కుల ఆధారంగా గ్రేడ్ల కేటాయింపు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా ఉధృతి నేపథ్యంలో పదవ తరగతి విద్యార్థులందరినీ పాస్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫార్మెటివ్...
SSC Exams 2021 cancelled in Telangana

టెన్త్ ఎగ్జామ్స్ రద్దు

ఇంటర్ ఫస్టియర్ పరీక్షలూ క్యాన్సిల్ సెకండియర్ పరీక్షలు వాయిదా ఆబ్జెక్టివ్ విధానంలో పదో తరగతి ఫలితాలు, ఎస్‌ఎస్‌సి ఇంటర్నల్ మార్కులు తక్షణమే అప్‌లోడ్ చేయాలని విద్యాశాఖ ఉత్తర్వులు ఎంసెట్‌లో 25 శాతం ఇంటర్ మార్కుల వెయిటేజీ రద్దు జూన్...
Schools Re-open in Telangana from February 1

గంట గణగణ

10 నెలల తర్వాత బడిబాట పట్టిన విద్యార్థులు మొదటి రోజు పాఠశాలల్లో 54 శాతం హాజరు పదవ తరగతిలో ఎక్కువగా హాజరు నమోదు రెండు మూడు రోజుల్లో హాజరు పెరుగుతుంది: మంత్రి సబితా ఇంద్రారెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్:...
Schools rusume from July 1 in Telangana

రాష్ట్రంలో 9 ఆపై తరగతుల బడులు ప్రారంభం నేడే

10 నెలల తర్వాత బడిబాట పట్టనున్న విద్యార్థులు పాఠశాలల్లో 9,10 తరగతులకే ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కానున్న ఇంటర్, ఆపై కోర్సుల క్లాసులు హాజరు తప్పనిసరి కాదు.... హాజరయ్యేందుకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి ఈ ఏడాది 89 పనిదినాలలో ప్రత్యక్ష...
Central Govt bring New Education Policy

విద్యావిధానంలో విప్లవాత్మక మార్పులు

  5వ తరగతి వరకు మాతృభాషలోనే బోధన 10+2 స్థానంలో 5+3+3+4 విధానం ప్రాథమిక విద్యకు దేశవ్యాప్తంగా ఒకే కరికులమ్ డిగ్రీలో ఎప్పుడు ఎగ్జిట్ అయినా సర్టిఫికెట్ విద్యార్థులు సాధించిన క్రెడిట్లను ఎప్పుడైనా వినియోగించుకునే వెసులుబాటు కల్పన ఎంఫిల్ రద్దు, సంస్కరణలు...

Latest News