Home Search
పరిశోధనలో - search results
If you're not happy with the results, please do another search
నిజామాబాద్ పిఎఫ్ఐ కేసులో 11 మందిపై ఎఐఎ అభియోగపత్రం
న్యూఢిల్లీ: నిషిద్ధ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పిఎఫ్ఐ) ఉగ్రవాద శిక్షణ శిబిరాలు నిర్వహించడం, ఉగ్రవాద కార్యకలాపాల కోసం వ్యక్తులను రిక్రూట్ చేయడం వంటివి చేస్తున్నదని పేర్కొంటూ, ఆ సంస్థకు చెందిన 11 మందిపై...
దెబ్బతిన్న కంటి రెటీనా బాగవుతుందా ?
క్షీరదాలకు పూర్తి భిన్నంగా జీబ్రా చేప తన కంటిలోని రెటీనా గాయపడితే తిరిగి రెటీనాను ప్రత్యుత్పత్తి చేసుకుని దృష్టిని పొందగలుగుతుంది. ఏ ప్రాణికీ లేని ఇటువంటి అద్భుత ప్రక్రియ వెనుక సంకేతాలను, జన్యువుల...
అడవిలో అరుదైన శిల్పసంపద
నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రానికి సుమారు 30 కి.మీ దూరంలో సారంగాపూర్ మండలంలోని వైకుంఠపూర్ గ్రామ అటవీప్రాంతంలో అరుదైన అపురూప శిల్పసంపదను గుర్తించినట్లు ప్రముఖ కవి చరిత్ర పరిశోధకుడు డాక్టర్ తుమ్మల...
మంచినీళ్లే బ్రూస్లీ మరణానికి కారణమా?
మార్షల్ ఆర్ట్ను ప్రపంచానికి పరిచయం చేసిన హాలీవుడ్ హీరోగా బ్రూస్లీ చరిత్రలో నిలిచిపోతాడు. ఎంటర్ ది డ్రాగన్ సినిమాతో ప్రపంచ సినీ ప్రియుల ఆరాధ్య నటుడిగా మారిపోయిన బ్రూస్లీ చాలా చిన్న వయసులోనే...
ఆ నక్షత్రాల జాడ కనుగొనడంలో భారత్ సారస్ టెలిస్కోప్ సాయం
న్యూఢిల్లీ : బిగ్బ్యాంగ్ తరువాత 200 మిలియన్ సంవత్సరాలకు విశ్వంలో ఆవిర్భవించిన మొట్టమొదటి నక్షత్రాలు, పాలపుంతల జాడను కనుగొనడంలో భారత్ సారస్ (ఎస్ఎఆర్ఎఎస్)టెలిస్కోప్ ఎంతో ఉపయోగపడింది. ఈ టెలిస్కోప్ సాయంతో శాస్త్రవేత్తలు మొట్టమొదటి...
తెలంగాణ హైకోర్టు ఆదేశాలు కొట్టేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్) ఎంఎల్ఏలను ప్రలోభపెట్టిన కేసులో తెలంగాణ హైకోర్టు ఇటీవల ప్రత్యేక పరిశోధన బృందం(సిట్)కు ఇచ్చిన వివిధ ఆదేశాలను సుప్రీంకోర్టు పక్కన పెట్టేసింది. రాజకీయ అధికారులు లేక కార్యనిర్వాహక అధికారులు...
బాదం తినడం వల్ల ప్రయోజనాలు..
న్యూఢిల్లీ: శాస్త్ర పరిజ్ఞానం వృద్ది చెందే కొద్దీ మానవ ఉదరంలో మైక్రోబయోమ్ను అర్థం చేసుకోవడంలో న్యూట్రిషన్, గ్యాస్ట్రోఇంటెస్టినియల్ ఆరోగ్య నిపుణులకు మరింత ఆసక్తిని రేక్తిస్తోంది. మనం తీసుకునే ఆహారం మన ప్రేగులలోని సూక్ష్మజీవులు...
నక్సలైట్ అవుతా అనుకోలేదు: కన్నీళ్లు పెట్టుకున్న సీతక్క
మన తెలంగాణ/హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ములుగు ఎంఎల్ఎ సీతక్క డాక్టరేట్ అందుకున్నారు. తన పిహెచ్డి పట్టా సమర్పించి డాక్టరేట్ అందుకున్న క్షణాలను సోషల్ మీడియా వేదికగా ఆమె ప్రజలతో, అభిమానులతో పంచుకున్నారు....
ఆర్థికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి
స్కాట్ లాండ్(స్విట్జర్లాండ్): అమెరికాకు చెందిన బెన్ ఎస్. బెర్నాంకే, డగ్లస్ డబ్ల్యూ. డైమండ్, ఫిలిప్ హెచ్. దిబ్విగ్ బ్యాంకులు, ఆర్థిక సంక్షోభాలపై పరిశోధన చేసినందుకుగాను 2022 ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు....
భూమిపై డైనోసార్లను అంతం చేసిన ఉల్కే చంద్రుడ్ని ఢీకొట్టింది
భూమిపై డైనోసార్లను అంతం చేసిన ఉల్కే చంద్రుడ్ని ఢీకొట్టింది
2020లో చంద్రుని నుంచి వచ్చిన మట్టి నమూనాలపై విశ్లేషణ
కర్టిన్ యూనివర్శిటీ పరిశోధకుల అధ్యయనం వెల్లడి
న్యూఢిల్లీ: 2020లో చంద్రునిపై నుంచి చైనా వ్యోమనౌక (చాంగే...
ఆహార ధరల మంటలు!
ఆహార ద్రవ్యోల్బణం హద్దు మీరడంతో దేశంలో అన్నమో రామచంద్రా అరుపులు బిగ్గరగా వినిపిస్తున్నాయి. బతుకు ఖర్చు విపరీతంగా పెరిగిపోడంతో సాధారణ జనం ఆర్తనాదాలు చేస్తున్నారు. ఆగస్టు నెలలో చిల్లర ద్రవ్యోలణం పెరుగుదల రేటు...
పురుషులలో సంతానోత్పత్తికి కొత్త జన్యు కారకాలు
n మొత్తం ఎనిమిది జన్యువులను గుర్తించిన
డాక్టర్ తంగరాజ్ నేతృత్వంలోని పరిశోధన బృందం
n సెంట్రిన్ 1 ఉత్పరివర్తనం వలన కణ విభజన వైఫల్యం,
n తద్వారా శుక్రకణాల ఉత్పత్తిలో లోపాలు
తలెత్తుతాయని పరిశోధనలో...
పెగాసస్ కేసు తేలేదెప్పుడు?
మొండివాడు రాజు కంటే బలమైనవాడు అంటారు. రాజే మొండివాడైతే ఇక చేసేది ఏముంటుంది? దేశాన్ని పరిపాలిస్తున్న బిజెపి పాలకులు రాజ్యాంగానికి గాని, ప్రజాస్వామిక సత్సంప్రదాయాలకు గాని అణుమాత్రం విలువకూడా ఇవ్వరని ఎప్పుడో తేలిపోయింది....
మాది ‘పోగు’బంధం
కొన ఊపిరితో ఉన్న ఈ రంగంపై జిఎస్టి వేయడం ఎందుకు?
కేంద్రం సహకరించకపోయినా...సిఎం కెసిఆర్ ఆ బాధ్యతను తీసుకున్నారు
రాష్ట్ర నేతన్నల సంక్షేమాన్ని ఆహర్నిశలు శ్రమిస్తున్నారు
అందుకే రైతుబీమా తరహాలో నేత కార్మికుల బీమా సౌకర్యం కల్పిస్తున్నాం
పీపుల్స్ప్లాజాలో...
గూగుల్ సెర్చ్లో.. సైబర్ నేరగాళ్ల వల
అనధికారిక వెబ్సైట్లలో మోసాలు
హైదరాబాద్: రాష్ట్రంలో ఆర్థిక నేరాలకు అరికట్టేందుకు సైబర్ క్రైం అధికారులు నిరంతరం శ్రమిస్తున్నా అదే స్థాయిలో నేరగాళ్లు సరికొత్త మార్గాలలో సైలెంట్గా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఆర్థిక నేరాలపై సిసిఎస్,...
నేతన్నకు బీమా
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా 7న ప్రారంభం
80వేల మందికి
ప్రయోజనం
60ఏళ్లలోపు ఉన్న ప్రతి నేత
కార్మికుడికి వర్తింపు
దురదృష్టవశాత్తూ మరణిస్తే
రూ.5లక్షల పరిహారం
ప్రీమియం చెల్లింపు బాధ్యత
ప్రభుత్వానిదే ఇందుకోసం
రూ. 50కోట్ల...
ముచ్చటగా సాగిన ఎలగందుల చరిత్ర
పుట్టి పెరిగిన ఊరి గురించి వ్రాయడమంటే ఎవరికైనా ప్రీతిపాత్రమే. స్వీయ చరిత్ర మాదిరే ఎంతో ఇష్టంగా రాసే అంశాల్లో ఇదొకటి. ’నేను-మా ఊరు’ అనే శీర్షికలు పెట్టి రచయితలతో ఊరి అనుబంధాల్ని రాయించుకున్న...
రిజిస్ట్రేషన్లలో ‘గోల్ మాల్’
ప్లాట్లు, ఇండ్ల రిజిస్ట్రేషన్లలో పాన్, ఆధార్ నెంబర్ల పక్కదారి
2019 సంవత్సరం క్రయ,
విక్రయాల్లో భారీ ఎత్తున
అవకతవకలు ఆదాయ
పన్ను విభాగం పరిశోధనలో
గుర్తింపు కేసు నమోదుకు
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు
లేఖ...
వ్యవసాయంలో భారతీయ సంప్రదాయ విధానం అవసరం: ఆర్ఎస్ఎస్ చీఫ్
నాగపూర్: వ్యవసాయంలో సేంద్రియ, భారతీయ ప్రాచీన సంప్రదాయ విధానం ఎంతో అవసరమని, వాటిని పరిశీలించకుండా ఈ స్థానిక పరిజ్ఞానాన్ని తిరస్కరించడం పొరపాటు అవుతుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సూచించారు. న్యూఢిల్లీకి చెందిన...
భారత్ ఆస్ట్రోసాట్ సాక్షిగా కృష్ణబిలం 500వ పుట్టుక
భారత అంతరిక్ష పరిశోధనలో ఇదో మైలురాయి
న్యూఢిల్లీ : భారత్ ఆస్ట్రోసాట్ అనే అంతరిక్ష టెలిస్కోప్ అంతరిక్షంలో కృష్ణబిలం 500 పుట్టుకలను రికార్డు చేయగలిగింది. కృష్ణబిలం అన్నది ఎంతో బలమైన గురుత్వాకర్షణ శక్తి...