Home Search
పార్లమెంట్ - search results
If you're not happy with the results, please do another search
నిర్దోషిని ..పార్లమెంట్కు అనుమతించండి:
న్యూఢిల్లీ : మోడీ ఇంటి పేరుపై తనపై దాఖలు అయిన పరువు నష్టం దావాలో తాను నిర్దోషిని అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. తనపై పెట్టింది రాజకీయ వేధింపుల అసాధారణ...
ఆగస్టు 8న ‘అవిశ్వాసం’ పై పార్లమెంట్లో చర్చ
న్యూఢిల్లీ : విపక్ష ఎంపీలు ఇటీవల పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 8 నుంచి మూడు రోజుల పాటు చర్చ జరగనుంది. ఆగస్టు 10 వ...
ఆగస్టు 8—10న అవిశ్వాస తీర్మానంపై పార్లమెంట్లో చర్చ
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై పార్లమెంట్ ఆగస్టు 8-,9, 10 తేదీలలో చర్చించనున్నది. ప్రధాని నరేంద్ర మోడీ తీర్మానంపై శుక్రవారం మధ్యాహ్నం ప్రసంగించే...
ఆశాజనక భవిష్యత్తుకు చిహ్నం కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనం
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్
హైదరాబాద్ : ఆశాజనక భవిష్యత్తుకు చిహ్నం కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనం అని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ అభివర్ణించారు. అదే విధంగా శాశ్వతమైన పాత...
మణిపూర్ అగడ్త దాటని పార్లమెంట్
న్యూఢిల్లీ : మణిపూర్ అంశం తిరిగి పార్లమెంట్ వాయిదాకు దారితీసింది. సోమవారం కూడా లోక్సభ, రాజ్యసభలలో విపక్షాలు మణిపూర్పై చర్చకు, స్వయంగా ప్రధాని నుంచి ప్రకటనకు పట్టుపట్టాయి. ఇది గందరగోళానికి దారితీసింది. ఈ...
నల్ల దుస్తులతో పార్లమెంట్కు విపక్ష ఎంపీలు
న్యూఢిల్లీ : మణిపూర్ హింసాకాండపై ప్రభుత్వ వైఖరికి నిరసన సూచనగా నల్లదుస్తులు ధరించి ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందినన ఎంపీలు గురువారం రాజజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికారున్ ఖర్గే...
ఇజ్రాయెల్ పార్లమెంట్ వివాదాస్పద బిల్లుకు ఆమోదం
జెరూసలెం: సుప్రీం కోర్టు అధికారాలను నియంత్రిస్తూ ఇజ్రాయెల్ పార్లమెంట్ సోమవారం వివాదాస్పద బిల్లుకు ఆమోదం తెలిపింది. ప్రజల ఆందోళనల మధ్య దీన్ని ఆమోదించింది. కోర్టుల పరిధిని తగ్గిస్తూ ఇజ్రాయెల్ ప్రభుత్వం న్యాయసంస్కరణలు చేపడుతోంది....
మణిపూర్ అంశంపై దద్దరిల్లిన పార్లమెంట్..
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే మణిపుర్ అంశం ఉభయ సభలను కుదిపేసింది. ఆ రాష్ట్రంలో అల్లర్లు, తాజా ఘటనలపై చర్చించాలని విపక్షాలు ఆందోళనకు దిగాయి. రెండు సార్లు స్వల్ప వ్యవధి...
పార్లమెంట్లో చర్చ కీలకం : ప్రధాని
న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తలపెట్టిన బిల్లులపై పార్లమెంటేరియన్లు చిత్తశుద్ధితో కూడిన చర్చ జరపాలని ఉందని ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. ప్రజల బాగుకోసం పలు బిల్లులు తీసుకువస్తున్నామని, ప్రజా సంక్షేమం...
నేటి నుంచి పార్లమెంట్
న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల20 (గురువారం) నుంచి ఆరంభమై ఆగస్టు 11 వ తేదీ వరకూ జరుగుతాయి. ముందు పాత పార్లమెంట్ భవనంలోనే ఆరంభమయ్యే ఈ సెషన్ తరువాతి...
మణిపూర్ హింసపై పార్లమెంట్లో చర్చకు సిద్ధం: ప్రభుత్వం
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో నిబంధనలు, సభాపతి అనుమతి మేరకు ప్రతి అంశాన్ని చర్చించడానికి ప్రభుత్వం సిద్ధమని బుధవారం అఖిలప పక్ష సమావేశంలో కేంద్రం తెలియచేసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి...
ఆగస్టు 9వ తేదీన పార్లమెంట్ ఎదుట జర్నలిస్టుల నిరసన
సిఎన్పిఎన్ఏఈఓ నాయకుల పిలుపు
ఉద్యోగాల నుంచి తొలగించిన వర్కింగ్ జర్నలిస్టులను,
ఇతర సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్
హైదరాబాద్ : వార్తాపత్రికలు, న్యూస్ ఏజెన్సీలు, టివి ఛానెళ్లలో జర్నలిస్టుల అక్రమ తొలగింపునకు నిరసనగా ఆగస్టు 9వ...
పార్లమెంట్లో బిసి రిజర్వేషన్ బిల్లు పెట్టాల్సిందే..
చట్టసభల్లో బిసిలకు సముచిత న్యాయం కల్పించాలి
తెలంగాణ తరహాలో బిసిలకు ఇతర రాష్ట్రాల్లో బడ్జెట్ను కేటాయించాలి
కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణలో ఆర్. కృష్ణయ్య, పద్మాదేవేందర్రెడ్డి, శేరి సుభాష్రెడ్డి
మెదక్: ఆనాటి స్వాతంత్ర...
పదవీ కాలానికి ముందే పాక్ పార్లమెంట్ రద్దు
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ప్రభుత్వ పదవీకాలం పూర్తయ్యేలోపే పార్లమెంట్ను రద్దు చేయనున్నట్టు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. ఆగస్టు 12 నాటికి తమ ప్రభుత్వ పదవీకాలం పూర్తవుతుందని, కానీ అంతకు ముందే...
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే… ఎస్సి వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టాలి
వర్గీకరణ చేయకపోతే కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తాం
ఆగస్టు రెండోవారంలో చలో హైదరాబాద్కు పిలుపు
ఎంఆర్ఫిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ
హైదరాబాద్ : పార్లమెంటు వర్షాకాల సమావేశారల్లోనే ఎస్సి వర్గీకరణ బిల్లు ప్రవేశ...
పార్లమెంట్ సమావేశాల్లో మణిపూర్ హింసపై చర్చిస్తాం : వామపక్ష ఎంపీలు
ఇంఫాల్ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మణిపూర్ హింసను చర్చకు లేవదీస్తామని వామపక్ష ఎంపీల బృందం శనివారం వెల్లడించింది. ఇదే సమయంలో భారత్ కోరితే మణిపూర్ సంక్షోభం పరిష్కారానికి సహకరిస్తామని అమెరికా రాయబారి...
జులై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
న్యూఢిల్లీ: ఉమ్మడి పౌర స్మృతి అమలుపై వివాదం, మణిపూర్లో కొనసాగుతున్న హింసాకాండ, ఢిల్లీ ఆర్డినెన్సు, ప్రతిపోఆల ఐక్యతా యత్నాల నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ప్రారంభం కానున్నాయి.
జులై 20న...
20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సెషన్
20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సెషన్
ఆగస్టు 11 వరకూ 17 సిట్టింగ్లు
పాత భవనంలో ఆరంభం మధ్యలో కొత్త సదనంలోకి
సజావు సభలకు సహకరించి ఫలితాలు అందించాలి
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి...
జులై మూడోవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు
న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు కేంద్ర సర్కార్ రంగం సిద్ధం చేసింది. జులై మూడో వారం నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే కచ్చితంగా ఏ తేదీ నుంచి ప్రారంభం...
టిడిపి భువనగిరి పార్లమెంట్ కమిటీ ప్రధానకార్యదర్శిగా పాండు
మన తెలంగాణ/మోత్కూరు: టిడిపి భువనగిరి పార్లమెంట్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా మోత్కూరు మండలం పనకబండ గ్రామ మాజీ సర్పంచ్ సూదగాని పాండు నియమితులయ్యారు. పాండు ప్రస్తుతం టిడిపి మోత్కూరు మండల అధ్యక్షునిగా పని...