Home Search
బంగారాన్ని - search results
If you're not happy with the results, please do another search
శంషాబాద్లో బంగారం పట్టివేత
శంషాబాద్: అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా అక్రమ బంగారం పట్టుబడింది. రియాద్ నుండి హైదరాబాద్- శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిన ముగ్గురు ప్రయాణికుల వద్ద 1818.98 గ్రాముల అక్రమ బంగారాన్ని గుర్తించారు. ప్రయాణికులు అక్రమ బంగారాన్ని...
బంగారం.. వస్తున్నాం
నగల దుకాణాల వద్ద రూ.2వేల నోట్ల సందడి
వ్యాపారులకు వరంగా మారిన పెద్దనోట్ల రద్దు నిర్ణయం, అధిక ధరలకు విక్రయాలు,
కఠిన నిబంధనలతో అమ్మకాలు అంతంతే, అవ్యవస్థిత రంగంలో అధికంగా అమ్మకాలు
ఢిల్లీ, ముంబయి,...
బంగారు దుకాణాల వద్ద రూ.2 వేల నోట్ల సందడి
ముంబయి: రెండు వేల రూపాయల నోటును ఉపసంహరించుకొంటున్నట్లు ఆర్బిఐ శుక్రవారం ప్రకటించిన తర్వాత ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకొంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటుగా ఆర్థిక రాజధాని ముంబయి, గుజరాత్ వాణిజ్య...
గుజరాత్లో తులం బంగారం రూ.70 వేలు!
అహ్మదాబాద్: రిజర్వ్ బ్యాంకు రూ.2000 నోటును చలామణినుంచి ఉపసంహరించుకుందన్న వార్త బైటికి పొక్కగానే దీన్ని సొమ్ము చేసుకోవడానికి గుజరాత్లో జ్యుయలరీ షాపుల యజమానుల్లో సరికొత్త ఆలోచన వచ్చింది. రూ.2000 నోట్లతో బంగారం కొనే...
రాజస్థాన్ సచివాలయంలో కోట్లలో నగదు, బంగారం లభ్యం
జైపూర్: రాజస్థాన్ సచివాలయం పనిచేసే యోజన భవన్లోని బేస్మెంట్లో గల ఒక అలమారలో రూ.2.31 కోట్లకు పైగా నగదు, ఒక కిలో బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్బిఐ రూ.2,000 నోట్లను ఉపసంహరించిన...
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టివేత
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులతో భారీగా బంగారం పట్టుబడింది. గుట్టు చప్పుడు విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు ఓ ప్రయాణికుడు చిక్కాడు. వివరాల ప్రకారం ఆదివారం రియాద్ నుంచి...
శంషాబాద్లో 1.2 కిలోల బంగారం పట్టివేత
రంగారెడ్డి: శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. రియాద్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 1.2 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ సుమారు రూ.68 లక్షలు ఉంటుందని...
విమానాశ్రయంలో బంగారం పట్టివేత
శంషాబాద్: దుబాయ్ నుండి ఇండిగో విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఓ ప్రయాణికుడు 349.9 గ్రా ముల అక్రమ బంగారం తెచ్చినట్టు గుర్తించిన అధికారులు మూడు బంగారు బిస్కెట్లను కవ ర్లు చేసి...
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టివేత
శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మరోసారి భారీ ఎత్తున అక్రమ బంగారం పట్టుబడింది. నిందితుడు ఇంటర్నేషనల్ విమానంలో బంగారాన్ని తరలించి డొమెస్టిక్ ప్రయాణికునికి అప్పగించేందుకు ప్రయత్నించి డిఆర్ఐ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. డైరెక్టర్...
పసిడి కొనుగోలు దారులకు ఊరట..
ముంబయి: అక్షయ తృతియ పండుగకు పసిడి కొనుగోలు దారుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. బంగారం ధరలు భారీగా పెరిగన నేపథ్యంలో ఆభరణాల విక్రయాలు మందగించాయని తెలిపారు. కస్టమర్లు ఎక్కువగా లేదా రెండు...
బంగారం.. బంగారమే!
ముంబై : అక్షయ తృతీయ రోజు ప్రతి ఒక్కరూ తమ బడ్జెట్కు అనుగుణంగా బంగారం కొనడానికి ప్రయత్నిస్తారు. గత కొన్ని నెలలుగా బంగారంపై పెట్టిన పెట్టుబడి మంచి రాబడిని ఇచ్చింది. 2022లో అక్షయ...
రూ. 121 కోట్ల బంగారం కంటెయినర్ ఏమైంది?
న్యూస్ డెస్క్: అభిషేక్ బచ్చన్ నటించిన ప్లేయర్స్ అనే సిఇమా 2012లో విడుదలైంది. ఈ చిత్రంలో ఒక దొంగల ముఠా పటిష్టమైన భద్రతతో రైలులో రవాణా చేస్తున్న కోట్లాది రూపాలయల విలువైన బంగారాన్ని...
విమానాశ్రయంలో బంగారం పట్టివేత
శంషాబాద్: అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్ట మ్స్ అధికారుల తనిఖీలో 480 గ్రాముల అక్రమ బంగా రాన్ని పట్టుకు న్నారు. రెండు వేర్వేరు విమానాలో హైదరాబాద్ వచ్చిన ఇద్దరు ప్రయాణికులు 230 గ్రాముల బంగారాన్ని...
బంగారం కొంటున్నారా?.. హెచ్యుఐడి నిబంధన గురించి తెలుసుకోండి
ముంబై : అక్షయ తృతీయ రోజు(ఏప్రిల్ 22) బంగారం కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతాయి. ఈ పవిత్రమైన రోజు బంగారాన్ని కొంటే శుభప్రదమని వినియోగదారులు భావిస్తారు. అయితే కేంద్ర ప్రభుత్వం బంగారం కొనుగోళ్లకు సంబంధించిన...
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..
హైదరాబాద్: బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూ సామాన్యుడికి అందని ద్రాక్షలాగానే మిగిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వివాహాది శుభకార్యాలలో బంగారాన్ని వారి వారి స్థోమతకు తగ్గట్లుగా కొనుక్కుంటారు. కానీ పెరుగుతున్న బంగారం ధరలు...
రూ.75000 లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన ఎస్ఐ
ముంబయి: మహారాష్ట్రలోని కడిమ్ జల్నా పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఎసిబి వలకు చిక్కారు. ఎస్ఐ 75000 రూపాయల లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు. గణేష్ షిండే (35) అనే పోలీస్ కడిమ్...
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం పట్టివేత
శంషాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. మంగళవారం ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద 373 గ్రాముల అక్రమ బంగారం గుర్తించారు. కస్టమ్స్ అధికారులు వెల్లడించిన వివరాల...
దొంగలనుకుని పోలీసులనే చితకబాదారు
న్యూస్డెస్క్: దొంగలనుకుని పోలీసులనే కర్రలు, బెల్టులతో ప్రజలే చితకబాదిన సంఘటన హైదరాబాద్ పాతబస్తీలోని మొఘల్పురా పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మైలార్దేవ్పల్లి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాజేందర్ గౌడ్ నేతృత్వంలోని పోలీసు...
ముంబై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత
ముంబై :ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అక్రమంగా పెద్ద ఎత్తున తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు తనిఖీలు చేపట్టగా, దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు బంగారం తీసుకెళ్తున్నట్టు గుర్తించారు....
బంగారంతో ఐదేళ్లలో డబ్బు రెట్టింపు
ఏప్రిల్ 1 నుండి హాల్మార్కింగ్ తప్పనిసరి
నాలుగు మార్గాల్లో పెట్టుబడితో మంచి రాబడి
న్యూఢిల్లీ : బంగారం గత ఐదేళ్లలో రెట్టింపు అయింది. 5 సంవత్సరాల క్రితం 10 గ్రాముల బంగారం ధర రూ.31 వేలు...