Home Search
బంగారాన్ని - search results
If you're not happy with the results, please do another search
రైతు ఆత్మగీతం మట్టి బండి
మనం మూడు పూటలా తింటాం. కానీ అలా తినడానికి మూలమైన వ్యక్తిని మర్చిపోతాం. మట్టిని మర్చిపోతాం. భారతదేశం ప్రధానంగా వ్యవసాయక దేశమని చెప్పుకుంటాం. అన్నపూర్ణ అంటాము. కూటి దేవుణ్ణి మర్చిపోతాం. గుడి దేవుడిని...
బహీరాబాద్లో రెండు కోట్ల విలువైన బంగారం పట్టివేత
బహీరాబాద్: బహీరాబాద్ అంతర్ రాష్ట్ర ఎక్సైజ్ చెక్పోస్టు వద్ద భారీగా బంగారం పట్టుబడింది. చిరాగ్పల్లి ఎక్సైజ్ చెక్పోస్టు వద్ద ఎన్ఫోర్స్మెంట్, ఎక్సైజ్ అధికారులు శుక్రవారం వాహనాలు తనిఖీ చేశారు. దీంతో ఓ వాహనంలో...
అతనొక ‘హై ప్రొఫైల్’ దొంగ.. విమానాల్లో తిరుగుతూ…
తిరువనంతపురం: తాళం వేసి ఉన్న ఇళ్ల నుంచి బంగారం దొంగిలించేందుకు విమానాల్లో ప్రయాణించే 'హై ప్రొఫైల్' దొంగను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ వాసి ఉమాశంకర్ను కేరళ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు....
కేదార్నాథ్ ఆలయం “బంగారు తాపడం” స్కామ్పై దర్యాప్తు
డెహ్రాడూన్: కేదార్నాథ్ ఆలయం బంగారు తాపడం ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, రూ.125 కోట్ల వరకు కుంభకోణం జరిగిందని వచ్చిన ఆరోపణలపై ఉన్నతస్థాయి కమిటీచే దర్యాప్తు చేయించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పర్యాటక,...
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బంగారం పట్టివేత
శంషాబాద్: దుబాయ్ నుంచి వేర్వేరు విమానాల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద 826 గ్రాముల అక్రమ బంగారాన్ని కస్ట మ్స్ అధికారులు గుర్తించారు. అధి కారులు తెలిపిన వివరాల ప్రకా...
ఎయిర్పోర్ట్లో బంగారం పట్టివేత
శంషాబాద్: దుబాయ్ నుంచి వేర్వేరు విమానాల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద 826 గ్రాముల అక్రమ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... 6ఇ1484 విమానంలో...
గ్రేటర్లో బంగారు శుద్ది కేంద్రాల ఏర్పాటు
రూ. 700 కోట్లు పెట్టుబడి
2500 మంది ఉపాధి అవకాశాలు
ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న సంస్థలు
హైదరాబాద్: నగరంలో ప్రతి సంవత్సరం బంగరం కోనుగోళ్ళకు సంబంధించిన లావాదేవీలు సుమారు రూ.2.50 లక్షల కోట్ల నుంచి...
19 నుంచి సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్
న్యూఢిల్లీ: ఆర్బిఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) తక్కువ రేకే బంగారాన్ని కొనుగోలు చేసే సువర్ణావకాశాన్ని తీసుకొచ్చింది. సావరిన్ గోల్డ్ బాండ్(ఎస్జిబి) స్కీమ్ 2023-24 మొదటి సిరీస్ జూన్ 19 నుంచి జూన్ 23...
శంషాబాద్ ఎయిర్పోర్టులో కోటి విలువైన బంగారం పట్టివేత
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి కోటి విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. కస్టమ్స్ అధికారుల కథనం ప్రకారం...
హయత్నగర్ లో వృద్ధురాలు హత్య….
హయత్నగర్: రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం తొర్రూరులో సోమవారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. దుండగులు వృద్ధురాలిని హత్య చేసి బంగారాన్ని దోచుకెళ్లారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు...
ఆపరేషన్ గోల్డ్… నడి సముద్రంలో 32కిలోల బంగారం స్వాధీనం
ఆపరేషన్ గోల్డ్
నడి సముద్రంలో 32 కిలోల బంగారం స్వాధీనం
అధికారులను చూసి 11 కిలోల బంగారాన్ని సముద్రంలో పడేసిన స్మగ్లర్లు
రెండు రోజుల ఆపరేషన్ తర్వాత వెలికి తీసిన వైనం
చెన్నై: తమిళనాడులో భారీగా బంగారం పట్టుబడింది....
ఆ సినిమాల స్ఫూర్తితో దోపిడీ
గ్యాంగ్, స్పెషల్ 26 సినిమాలు చూసి దోపిడీకి ప్లాన్ వేసిన నిందితులు
జూవెల్లరీస్ దోపిడి కేసులో నలుగురి అరెస్టు
ఏడు బంగారు బిస్కెట్లు స్వాధీనం
వివరాలు వెల్లడించిన సిపి సివి ఆనంద్
సిటీబ్యూరో: సూర్య నటించిన గ్యాంగ్, అక్షయ్...
జూవెల్లరీ షాపు రాబరీలో దర్యాప్తు ముమ్మరం
సిటీబ్యూరో: సికింద్రాబాద్ మోండా మార్కెట్ సమీపంలోని జూవెల్లరీ షాపు దోపిడీ కేసులో పోలీసులు దర్యాప్తు మ్మురం చేశారు. ఐటి అధికారుల పేరుతో బాలాజీ జూవెల్లరీ షాపులోని 1,700 గ్రాముల బంగారాన్ని ఎత్తుకెళ్లిన విషయం...
శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత..
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. బుధవారం ఉదయం ఎయిర్ పోర్టులో తనిఖీలు చపట్టిన పోర్టులో కస్టమ్స్ అధికారులు, అక్రమంగా తరలిస్తున్న మూడు కిలోల బంగారాన్ని పట్టుకున్నారు.
దుబాయ్ నుంచి హైదరాబాద్...
శంషాబాద్లో బంగారం పట్టివేత
శంషాబాద్: అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా అక్రమ బంగారం పట్టుబడింది. రియాద్ నుండి హైదరాబాద్- శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిన ముగ్గురు ప్రయాణికుల వద్ద 1818.98 గ్రాముల అక్రమ బంగారాన్ని గుర్తించారు. ప్రయాణికులు అక్రమ బంగారాన్ని...
బంగారం.. వస్తున్నాం
నగల దుకాణాల వద్ద రూ.2వేల నోట్ల సందడి
వ్యాపారులకు వరంగా మారిన పెద్దనోట్ల రద్దు నిర్ణయం, అధిక ధరలకు విక్రయాలు,
కఠిన నిబంధనలతో అమ్మకాలు అంతంతే, అవ్యవస్థిత రంగంలో అధికంగా అమ్మకాలు
ఢిల్లీ, ముంబయి,...
బంగారు దుకాణాల వద్ద రూ.2 వేల నోట్ల సందడి
ముంబయి: రెండు వేల రూపాయల నోటును ఉపసంహరించుకొంటున్నట్లు ఆర్బిఐ శుక్రవారం ప్రకటించిన తర్వాత ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకొంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటుగా ఆర్థిక రాజధాని ముంబయి, గుజరాత్ వాణిజ్య...
గుజరాత్లో తులం బంగారం రూ.70 వేలు!
అహ్మదాబాద్: రిజర్వ్ బ్యాంకు రూ.2000 నోటును చలామణినుంచి ఉపసంహరించుకుందన్న వార్త బైటికి పొక్కగానే దీన్ని సొమ్ము చేసుకోవడానికి గుజరాత్లో జ్యుయలరీ షాపుల యజమానుల్లో సరికొత్త ఆలోచన వచ్చింది. రూ.2000 నోట్లతో బంగారం కొనే...
రాజస్థాన్ సచివాలయంలో కోట్లలో నగదు, బంగారం లభ్యం
జైపూర్: రాజస్థాన్ సచివాలయం పనిచేసే యోజన భవన్లోని బేస్మెంట్లో గల ఒక అలమారలో రూ.2.31 కోట్లకు పైగా నగదు, ఒక కిలో బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్బిఐ రూ.2,000 నోట్లను ఉపసంహరించిన...
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టివేత
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులతో భారీగా బంగారం పట్టుబడింది. గుట్టు చప్పుడు విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు ఓ ప్రయాణికుడు చిక్కాడు. వివరాల ప్రకారం ఆదివారం రియాద్ నుంచి...