Wednesday, May 1, 2024
Home Search

బంగారాన్ని - search results

If you're not happy with the results, please do another search
3.11 kg gold seized in Shamshabad Airport

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు‌లో భారీగా బంగారం పట్టివేత..

మనతెలంగాణ/హైదరాబాద్: అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు గురువారం నాడు స్వాధీనం చేసుకున్నారు. డామన్ నుంచి హైదరాబాద్ వచ్చిన వందే భారత్ మిషన్ ప్రత్యేక విమానంలో ప్రయాణించిన 11 మంది...
Officials suspects links to Hyderabad in Kerala Gold Scam

కేరళ గోల్డ్ స్కామ్ లో హైదారాబాద్‌కి లింక్..

మనతెలంగాణ/హైదరాబాద్: కేరళ గోల్డ్ వ్యవహారంలో నగదు చెల్లింపులు హైదారాబాద్‌లో హవాలా మార్గంలో జరిగినట్లు కష్టమ్స్ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా హవాలా డబ్బును హైదరాబాద్ నుండి దుబాయ్ కి తరలించినట్లుగా కీలక ఆధారాలను సేకరించారు....

2.89లక్షలు ఖరీదైన బంగారు మాస్క్ ధరించిన పుణె వ్యక్తి.. వైరల్

పుణె: ప్రపంచం మొత్తాన్ని వణికిసున్న కరోనా మహమ్మారి వైరస్ సోకకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సమామాజిక దూరం పాటిస్తూ, ముఖానికి మాస్క్ ధరించాలని వైద్యులు చెప్పడంతో తమ ప్రాణాలను రక్షించుకునేందుకు ప్రజలందరూ...
Arrest of accused in cases of In 22 theft cases

22 చోరీల కేసుల్లో నిందితుల అరెస్ట్

చోరీ సొత్తు విక్రయిస్తుండగా అదుపులోకి 22.5తులాల బంగారం, 3సెల్ ఫోన్లు స్వాధీనం వనపర్తి : దొంగతనాలు చేయడమే వృత్తిగా ఎంచుకున్న కేటుగాళ్లు అడ్డంగా పోలీసులకు దొరికిపోయి కటకటాల్లోకి వెళ్లిన సంఘటన వనపర్తి జిల్లాలో వెలుగు చూసింది....

అక్షయ తృతీయకు ‘ఫోన్‌పే’తో బంగారం కొనుగోలు

  న్యూఢిల్లీ: భారతదేశంలో ఒక అగ్రగామి డిజిటల్ పేమెంట్ వేదిక ఫోన్‌పే అక్షయ తృతీయకు బంగారం కొనుగోలు అవకాశాన్ని కల్పిస్తోంది. ఫోన్‌పేతో వినియోగదారులు నగదు పంపడం, స్వీకరించడం, మొబైల్, డిటిహెచ్, డేటా కార్డులను రీఛార్జి...

రియల్‌రంగంపై ‘కరోనా’ దెబ్బ

రూ.25 కోట్ల నుంచి రూ.2 కోట్లకు పడిపోయిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం సోమవారం పలుచోట్ల రిజిస్ట్రేషన్లు నిల్   మనతెలంగాణ/హైదరాబాద్:  రియల్‌రంగంపై కరోనా వైరస్ ప్రభావం చూపింది. ప్రతిరోజు 30 నుంచి 40 డాక్యుమెంట్లు జరిగే...
Rs 41 lakh worth gold seized in Chennai Airport

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత..

  మన తెలంగాణ/శంషాబాద్:శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం థిన్‌వైర్ రూపంలో 1.4కిలోల బంగారం తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. రియాద్ నుంచి వచ్చిన వ్యక్తి కరెంట్ వైర్ బండిల్స్‌లో బంగారం తీసుకువస్తుండగా కస్టమ్స్ అధికారుల...
Rs 41 lakh worth gold seized in Chennai Airport

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత

  రంగారెడ్డి: రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో శనివారం కస్టమ్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో దోహా నుంచి వచ్చిన...
Gold

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

రంగారెడ్డి: శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టుబడింది. సూడాన్‌ దేశస్థురాలి నుంచి బుధవారం ఉదయం కస్టమ్స్‌ అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన మహిళ వద్ద సీజ్ చేసిన 233.2...

విజయవాడలో భారీగా బంగారం పట్టివేత…

అమరావతి: విజయవాడలో భారీగా బంగారం పట్టుబడింది. ముంబై నుంచి కార్గో కొరియన్ ద్వారా గురువారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న 20కేజీల బంగారాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిఎస్‌టి, ఇతర పన్నులు...
Gold seized at panthangi toll plaza

శంషాబాద్‌లో 1725 గ్రాముల బంగారం పట్టివేత

మనతెలంగాణ/హైదరాబాద్:శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణీకులు ఓ మిక్సీలో బంగారం అమర్చుకుని వస్తుండగా బుధవారం డిఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రయాణికుడి దగ్గర 1725 గ్రాముల బంగారాన్ని డిఆర్‌ఐ అధికారులు స్వాధీనం...

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో భారీగా బంగారం స్వాధీనం

  2.5కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు హైదరాబాద్ : శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది. జెడ్డా నుంచి వచ్చిన నలుగురు...

రాష్ట్రాన్ని సల్లంగ సూడాలె

  సమ్మక్క, సారలమ్మలను వేడుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ అమ్మల దీవెనలు రాష్ట్రంలోని ప్రతి బిడ్డపై ఉండాలని కోరుకుంటూ మేడారంలో మొక్కులు చెల్లించిన సిఎం అమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పణ కెసిఆర్‌తో పాటే దేవతలను సందర్శించుకున్న...

కనువిందు చేసిన జనమేడారం

  హైదరాబాద్, వరంగల్  : వరంగల్ జిల్లాలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్త జనసందోహం పోటెత్తింది. ఆదివారం కావడంతో జాతరకు హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ నుంచి భక్తులు మేడారానికి చేరుకొని జంపన్న...

33.29 కిలోల బంగారం స్వాధీనం

  హైదరాబాద్ : గడచిన మూడు రోజుల్లో చెన్నై, విజయవాడ, హైదరాబాద్, వరంగల్ రైల్వేస్టేషన్లలో డిఆర్‌ఐ అధికారులు నిర్వహించిన తనిఖీలలో 33.29 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు డిఆర్‌ఐ అదనపు డైరెక్టర్ ప్రసాద్ తెలిపారు....
Rs 41 lakh worth gold seized in Chennai Airport

శంషాబాద్‌లో 4 కిలోల బంగారం పట్టివేత

మనతెలంగాణ/హైదరాబాద్: శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్ మస్కట్ నుంచి వచ్చిన నలుగురు ప్రయాణికుల నుంచి దాదాపు 4 కిలోల బంగారాన్ని శుక్రవారం డిఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల...

Latest News