Home Search
బంగారాన్ని - search results
If you're not happy with the results, please do another search
ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి రూ.3కోట్లు విలువ చేసే బంగారాన్ని ఢిల్లీ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుంది. బంగారాన్ని కార్బన్ పేపర్...
బంగారం కల్తీ చేస్తున్నారని దాడి
=వర్కర్లపై దాడి చేసిన యజమాని
=పశ్బిమబెంగాల్కు చెందిన వర్కర్లు
=పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
=ముగ్గురి అరెస్టు, పరారీలో ప్రధాన నిందితుడు
హైదరాబాద్: బంగారు ఆభరణాల తయారీలో కల్తీ చేస్తున్నారని ఆగ్రహంతో యజమాని వర్కర్లపై దాడి చేసిన సంఘటన...
బంగారం స్మగ్లింగ్ కేసులో ఏడుగురు అరెస్ట్
న్యూఢిల్లీ: ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా బంగారం రవాణ చేస్తున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో నలుగురు ఇండిగో ,స్పైస్ జెట్ సిబ్బంది కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. స్మగ్లింగ్ చేసిన...
చెన్నై ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత
చెన్నై ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేసిన అధికారులు అతని నుంచి రూ.41లక్షలు విలువ చేసే బంగారాన్ని గుర్తించి...
పెరిగిన బంగారం రుణాలు
పసిడి రుణ విభాగంలో 33.8 శాతం పెరుగుదల
తక్షణ అవసరాల కోసం పసిడి రుణాలను ఆశ్రయిస్తున్న ప్రజలు
న్యూఢిల్లీ: గత 15 నెలల్లో కరోనా మహమ్మారి కారణంగా ప్రజల జీవనం, ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తం అయ్యాయి....
చెన్నై ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టివేత..
చెన్నై: తమిళనాడు విమానాశ్రయాల్లో దాదాపు 9 కిలోల దొంగ బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి తిరుచ్చి విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చిన ప్రయాణికుల నుంచి అధికారులు రూ. 4.25 కోట్ల విలువైన 8.5...
నోట్ల రద్దు సమయంలో రూ.130 కోట్ల స్కామ్
నోట్ల రద్దు సమయంలో రూ.130 కోట్ల స్కామ్
25 మంది బంగారం వ్యాపారులు, 16 అకౌంటెంట్లపై ఇడి ఛార్జిషీట్
మనతెలంగాణ/హైదరాబాద్: నోట్ల రద్దు సమయంలో రూ.130 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డ ముసద్దిలాల్ జ్యువెలర్స్తో పాటు...
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బంగారం పట్టివేత
మనతెలంగాణ/హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో మంగళవారం నాడు 700 గ్రాముల బంగారం పట్టుబడింది. కువైట్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడి ప్యాకెట్లో 700 గ్రాముల బంగారాన్ని అధికారులు గుర్తించారు. 34 లక్షల...
శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టివేత
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా విదేశీ బంగారాన్ని సోమవారం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి శంషాబాద్ వచ్చిన పాతబస్తీకి చెందిన ఇద్దరు ప్రయాణికులను పక్కా సమాచారంతో కస్టమ్స్ అధికారులు అదుపులోకి...
భాగ్యనగరంలో దొంగల బీభత్సం…
హైదరాబాద్: కుల్సుంపురా ప్రాంతం జియాగూడలోని వెంకటేశ్వరనగర్ కాలనీలో దొంగతనం జరిగింది. దుండగులు ఐదు ఇండ్లలో దొంగతనం చేశారు. 20 లక్షల రూపాయల నగదు, 45 తులాల బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు...
విమానాశ్రయంలో 2.8 కిలోల బంగారం పట్టివేత
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో గ్రైండర్లో బంగారం తరలిస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగగానే ఓ వ్యక్తిని అధికారులు తనిఖీ చేశారు. అనుమానస్పదంగా కనిపించడంతో అతడి...
అప్పు ఇచ్చినందుకు అమ్మ ప్రాణం తీశాడు…..
భద్రాచలం: అప్పు ఇచ్చి అడిగినందుకు తల్లిని హత్య చేసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... బసవ పార్వతమ్మ (65) అనే వృద్ధురాలు ఇద్దరు కుమారులు...
శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బంగారం పట్టివేత
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం నాడు 381 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. 6 ఇ - 25 విమానంలో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడ్ని హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు తనిఖీ...
చెన్నై విమానాశ్రయంలో బంగారం పట్టివేత
చెన్నై: చెన్నై విమానాశ్రయంలో ఆదివారం బంగారం పట్టబడింది. దుబాయ్ నుంచి వచ్చిన విమానం బాత్రూమ్ లో దాచిన 1.36 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టబడిన బంగారం విలువ రూ. 65.38...
బస్సులో 14.8 కిలోల బంగారం పట్టివేత
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా పంచాలింగాల వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా బస్సులో ఓ ప్రయాణికుడి వద్ద 14.8 కిలోల బంగారం దొరికింది. తెలంగాణ నుంచి కర్నూలు వెళ్తున్న బస్సు ఆపి...
బ్యాంకుకు కన్నం
సినీ ఫక్కీలో 6కేజీల బంగారం, రూ.18లక్షల నగదు చోరీ
పెద్దపల్లి జిల్లా గుంజపడుగు ఎస్బిఐలో అర్ధరాత్రి దోపిడీ
మన తెలంగాణ/మంథని/పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యా...
పంతంగి టోల్గేట్ వద్ద బంగారం సీజ్
యాదాద్రి: హైదరాబాద్ లో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. పంతంగి టోల్ గేట్ వద్ద రూ. 12 కోట్ల విలువైన 25 కిలోల బంగారాన్ని డిఆర్ఐ స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారాన్ని స్మగ్లర్లు...
నోట్లో, చెప్పుల్లో బంగారం తరలింపు..
నోట్లో, చెప్పుల్లో బంగారం తరలింపు
శంషాబాద్లో పట్టుబడ్డ నలుగురు నిందితులు
మనతెలంగాణ/హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్ర వరకు 1.065 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈక్రమంలో ఈ...
మోడీకి చమురు ధరల పీడ కలలు!
సోమవారం నాడు అంతర్జాతీయ మార్కెట్లో పీపా ముడి చమురు ధర 70.82 డాలర్లు (2019 మే తరువాత ఇది గరిష్ఠం) పలికి 68 డాలర్లకు పడిపోయింది. మంగళవారం భారతీయ కాలమానం ప్రకారం ఉదయం...
బోడుప్పల్లో పాతనేరస్థుడు అరెస్ట్
బోడుప్పల్: తాళాలు వేసిన ఇండ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న పాతనేరస్థుడిని అరెస్టు చేసిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మల్కాజ్గిరి డిసిపి రక్షిత మూర్తి మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు...