Saturday, April 27, 2024

బంగారం స్మగ్లింగ్ కేసులో ఏడుగురు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Seven arrested in gold smuggling case in delhi

న్యూఢిల్లీ: ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా బంగారం రవాణ చేస్తున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో నలుగురు ఇండిగో ,స్పైస్ జెట్ సిబ్బంది కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. స్మగ్లింగ్ చేసిన బంగారం విలువ రూ.72.46 లక్షల విలువైనదిగా గుర్తించారు. 517 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్మగ్లింగ్ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Seven arrested in gold smuggling case in delhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News