Saturday, April 27, 2024

పంతంగి టోల్‌గేట్ వద్ద బంగారం సీజ్

- Advertisement -
- Advertisement -

25 kg gold seized at Panthangi toll gate

యాదాద్రి: హైదరాబాద్ లో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. పంతంగి టోల్ గేట్ వద్ద రూ. 12 కోట్ల విలువైన 25 కిలోల బంగారాన్ని డిఆర్ఐ స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారాన్ని స్మగ్లర్లు కోల్ కతా నుంచి చెెన్నైకి తరలిస్తున్నట్టు సమాచారం. బంగారాన్ని చెన్నైలో డెలివరీ చేయాలని ముఠాకు మాఫియా అప్పగించింది. కారులో కింద బాగంలో బంగారం అమర్చి తరలిస్తున్న ముగ్గురుని అధికారులు అరెస్ట్ చేశారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

25 kg gold seized at Panthangi toll gate

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News