- Advertisement -
అమరావతి: ఎపిలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 585 మందికి కరోనా సోకగా, మరో నలుగురు మృతి చెందారు. దీంతో ఎపిలో మొత్తం కరోనా కేసులు 8.95లక్షలకు చేరాయి. ఆంధ్రలో ప్రస్తుతం 2,946 యాక్టివ్ కేసులుండగా, 8.84లక్షల మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఎపిలో ఇప్పటివరకు 7,197 కరోనా మరణాలు నమోదయ్యాయని వైద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
585 New Covid-19 Cases Reported in AP
- Advertisement -