Home Search
బంగారాన్ని - search results
If you're not happy with the results, please do another search
శంషాబాద్ ఎయిర్ పోర్టులో 2 కేజీల గోల్డ్ పట్టివేత
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో డిఆర్ఐ అధికారులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు.సోమవారం డిఆర్ఐ అధికారులు విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద నుంచి...
కేరళ ‘కరెన్సీ స్మగ్లింగ్’!
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రోద్బలంతో విదేశీ కరెన్సీ స్మగ్లింగ్ జరిగిందని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని కస్టమ్స్ విభాగం ఆ రాష్ట్ర హైకోర్టుకు తెలియజేసిన సమయం గమనించదగినది. అసెంబ్లీ ఎన్నికలు మరి కొద్ది...
కేరళ సిఎం విజయన్కు చిక్కులు
బంగారం స్మగ్లింగ్ కేసులో సిఎం, స్పీకర్, ముగ్గురు మంత్రులకు ప్రమేయం
ఎన్నికలకు ముందు బాంబు పేల్చిన స్వప్న సురేశ్
కొచ్చి: సరిగ్గా ఎన్నికలకు ముందు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చిక్కుల్లో పడ్డారు. 30 కెజిల...
విమానాశ్రయంలో 1.5 కిలోల బంగారం పట్టివేత
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో బంగారాన్ని పట్టుకున్నారు. కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టగా దుబాయ్ నుంచి వచ్చిన మహిళ వద్ద నుంచి 1.593 కిలోల బంగారాన్ని గుర్తించారు. పట్టుబడిన బంగారం విలువ...
శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత…
హైదరాబాద్: శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో గురువారం ఉదయం దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చిన ఇద్దరి వద్ద 1.4 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ప్రయాణీకులపై అక్రమ బంగారం రవాణా...
తల్లి, తనయుడిని చంపి… 17 కిలోల బంగారం ఎత్తుకెళ్లారు….
చెన్నై: తల్లి, తనయుడిని చంపి 17 కిలోల బంగారాన్ని దొంగల ముఠా ఎత్తుకెళ్లిన సంఘటన తమిళనాడులోని మయిలదుతురాయ్ జిల్లాలో జరిగింది. వెంటనే పోలీసులు ముగురిని అరెస్టు చేయగా ఓ వ్యక్తి పోలీస్ కాల్పుల్లో...
చెన్నై ఎయిర్ పోర్టులో భారీగా బంగారం స్వాధీనం
చెన్నై: చెన్నై ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఎయిర్ పోర్టులో తనిఖీలు చేపట్టిన అధికారులు దుబాయ్-షార్జా విమానంలో సుమారు రూ.1.97 కోట్లు విలువచేసే బంగారాన్ని...
భర్తతో కాపురం చేస్తానని భార్య పోరాటం…
హైదరాబాద్: తన భర్తతో కాపురం చేయాలని ఓ భార్య పోరాటం చేస్తున్న సంఘటన వరంగల్ జిల్లా హన్మకొండలో జరిగింది. హన్మకొండ ప్రాంతం యాదవ్నగర్కు చెందిన హేమంత్తో 2015 మార్చి 31న అనూషకు పెళ్లి...
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం స్వాధీనం
మనతెలంగాణ/హైదరాబాద్: శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో శనివారం దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చిన ఓ మహిళ వద్ద 2.021 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.96.04...
సింగరేణి కార్మికులకు ఎంఎల్సి కవిత శుభాకాంక్షలు
హైదరాబాద్: సింగరేణి 131వ ఆవిర్భావదినోత్సవం సందర్భంగా ఎంఎల్సి కల్వకుంట్ల కవిత సింగరేణి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ మకుటుం, నల్ల బంగారం ,సిరిల సింగారం అంటూ కవిత ట్విట్టర్ వేదికగా పోస్టుచేశారు. పుడమిపొరల్లో...
శంషాబాద్లో 373 గ్రాముల బంగారం పట్టివేత
మనతెలంగాణ/హైదరాబాద్ః శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నగదు లెక్కించే యంత్రంలోని కడ్డీల్లో అక్రమంగా తరలిస్తున్న 373 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి నగరానికి వచ్చిన వ్యక్తి నుంచి శంషాబాద్వి...
వంద కిలోల బంగారం అదృశ్యంపై సిబిఐ అంతర్గత దర్యాప్తు
న్యూఢిల్లీ : ఎనిమిదేళ్ల క్రితం ఓ కంపెనీ నుంచి భారీగా స్వాధీనం చేసుకున్న బంగారంలో 103 కిలోల బంగారం అదృశ్యం కావడంపై సిబిఐ అంతర్గత దర్యాప్తు చేపట్టింది. ఈ బంగారం విలువ రూ.43...
పేరుమోసిన అంతరాష్ట్ర దొంగల అరెస్ట్
హైదరాబాద్: పేరు మోసిన అంతరాష్ట్రదొంగలను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ బాలానగర్ ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు గన్స్, 36 తులాల బంగారు ఆభరణాలు, 36 గ్రాముల వెండి...
అర్మీ అధికారినంటూ మోసం.. సాఫ్ట్వేర్ ఉద్యోగినిని వివాహం చేసుకున్న వైనం
మనతెలంగాణ/హైదరాబాద్ : మాజీ ఆర్మీ అధికారినంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగినిని మోసం చేసిన ఆనందవర్ధన్ అనే వ్యక్తిని నార్సింగి పోలీసులు శుక్రవారం నాడు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మల్కాజి గిరికి చెందిన ఆనందవర్ధన్...
శంషాబాద్ ఎయిర్పోర్టులో 71 గ్రాముల బంగారం పట్టివేత..
రంగారెడ్డి:శంషాబాద్ ఎయిర్పోర్టులో అక్రమంగా తరలిస్తున్న 71.47గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. గురువారం ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీ నిర్వహించారు. ఈ సమయంలో దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి మొత్తం...
తగ్గిన పసిడి ధరలు
ముంబై: భారత్ లో పసిడి ధరలు క్రమక్రమంగా దిగివస్తున్నాయి. గురువారం కూడా పసిడి ధర కాస్త తగ్గింది. పుత్తడికి మనదేశంలో భారీడిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. కాగా, అధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకునే...
రాయదుర్గంలో భారీ చోరీ
హైదరాబాద్: నగరంలోని రాయదుర్గం డిఎన్ఆర్ హిల్స్ లో నేపాల్ ముఠా భారీ చోరీకి పాల్పడింది. బోర్ వెల్ కాంట్రాక్టర్ మధుసూదన్ రెడ్డి ఇంట్లో ఈ చోరీ జరిగింది. రూ.15లక్షలు, 5తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు....
ఆర్థిక వ్యవస్థకు మరో ఉద్దీపన!
ఇది రాస్తున్న సమయానికి వరల్డోమీటర్ ప్రకారం మన దేశ జనాభా 138 కోట్లు దాటింది. కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 47లక్షలను అధిగమించింది. అగ్రస్థానంతో 66 లక్షలున్న అమెరికాను దాటిపోయేందుకు ఎక్కువ...
దిగొస్తున్న బంగారం
దిగొస్తున్న బంగారం
రెండు రోజుల్లో రూ.4500 తగ్గింది..
కరోనా వ్యాక్సీన్ రావడంతో లాభాల స్వీకరణలో ఇన్వెస్టర్లు
ముంబై: కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు రెండు రోజులుగా చూస్తే తగ్గుముఖం పడుతున్నాయి. ఎంసిఎక్స్లో అక్టోబర్ గోల్డ్...
శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టివేత..
మనతెలంగాణ/హైదరాబాద్: అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు గురువారం నాడు స్వాధీనం చేసుకున్నారు. డామన్ నుంచి హైదరాబాద్ వచ్చిన వందే భారత్ మిషన్ ప్రత్యేక విమానంలో ప్రయాణించిన 11 మంది...