Thursday, May 9, 2024

చెన్నై ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

Gold

చెన్నై ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేసిన అధికారులు అతని నుంచి రూ.41లక్షలు విలువ చేసే బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసిన కస్టమ్స్ అధికారులు విచారిస్తున్నారు.

Rs 41 lakh worth gold seized in Chennai Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News