Tuesday, May 7, 2024

దేశంలో కొత్తగా 42,015 పాజిటీవ్ కేసులు

- Advertisement -
- Advertisement -

India Recorded 42015 New Corona Cases in 24 hrs

న్యూఢిల్లీ: గడిచిన 24 గంటల్లో భారత్ లో 18,52,140 మందికి కరోనా పరీక్షలు చేయగా.. కొత్తగా 42,015 మందికి కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయిందని కేంద్ర వైద్యా, ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనాతో 3,998 మంది చనిపోయారని అధికారులు చెప్పారు. అయితే మ‌హారాష్ర్టలో గతంలో సంభ‌వించిన మ‌ర‌ణాల‌ను సవరించి తాజా మ‌ర‌ణాల‌తో క‌లిపారు. తాజాగా న‌మోదైన మ‌ర‌ణాల సంఖ్య కేవ‌లం 489 మాత్ర‌మేనని తెలిపింది. కొత్త కేసులతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3.50కోట్లకు పైగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో 36,977 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం భారత్ లో 4.07 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. భారత్ లో టీకా డ్రైవ్ ముమ్మరంగా సాగుతుందని,  ఇప్పటి వరకు 41.54మందికి పైగా టీకాలు వేసినట్టు అధికారులు తెలిపారు.

India Recorded 42015 New Corona Cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News