Home Search
భారత రత్న - search results
If you're not happy with the results, please do another search
ఖేల్ రత్నకు రాణి పేరు
న్యూఢిల్లీ : క్రీడల్లో అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా ఇచ్చే ప్రతిష్టాత్మకమైన రాజీవ్గాంధీ ఖేల్ రత్న పురస్కారం కోసం భారత మహిళా హాకీ కెప్టెన్ రాణి రాంపాల్ పేరును భారత హాకీ సమాఖ్య ప్రతిపాదించింది....
ఖేల్ రత్న కోసం రోహిత్ పేరు
అర్జున కోసం ఇషాంత్, ధావన్, దీప్తి నామినేట్
ముంబై: ప్రతిష్టాత్మకమైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం కోసం టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మను భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) ప్రతిపాదించింది. క్రీడల్లో...
‘సీతమ్మవారి జన్మస్థలంలో ఆలయం నిర్మిస్తాం’
సీతామఢిలో అమిత్ షా ప్రకటన
సీతామఢి: బీహార్లోని సీతామఢిలో సీతమ్మవారి కోసం ఒక బహ్మాండమైన ఆలయాన్ని బిజెపి నిర్మిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ సా గురువారం ప్రకటించారు. సీతామఢిలో గురువారం ఒక ఎన్నికల...
ప్రధాని మోడీకి ఒడిశా సిఎం కౌంటర్.. ఏవీ ఆ హామీలు!
భువనేశ్వర్ : ఒడిశాలోని జిల్లాల పేర్లు చెప్పాలంటూ ప్రధాని మోడీ చేసిన సవాల్పై బిజు జనతా దళ్ (బీజేడీ ) చీఫ్ , ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్రంగా స్పందించారు. అసలు...
రాజ్యాంగాన్ని రద్దు చేయడం అంబేద్కర్కూ సాధ్యం కాదు
రాజ్యాంగాన్ని మా ప్రభుత్వం గౌరవిస్తుంది
బిజెపిపై కాంగ్రెస్ అసత్య ప్రచారాలు
రాజస్థాన్లో ప్రధాని మోడీ వ్యాఖ్యలు
రాజస్థాన్: భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి బిజెపి ప్రయత్నిస్తోందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రధాని నరేంద్ర మోడీ ఖండించారు. రాజ్యాంగాన్ని...
నన్ను ఓడించేందుకు అవినీతిపరులంతా ఏకమయ్యారు: పిఎం మోడీ
పాకిస్తాన్ నుంచి సీమాంతర ఉగ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కోవడంలో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. భారత్ దుర్బలమైన. పేద దేశమన్న భావన ఏర్పడేందుకు ఇది కారణమైందని ఆయన అన్నారు....
పంజాబ్ లక్ష్యం 200
లక్నో: ఐపిఎల్లో భాగంగా భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయీ ఎక్నా క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో లక్నో 20 ఓవర్లలో 8...
రెండో వికెట్ కోల్పోయిన లక్నో
లక్నో: ఐపిఎల్లో భాగంగా భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయీ ఎక్నా క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో లక్నో ఆరు ఓవర్లలో రెండు...
చర్లపల్లి రైల్వేస్టేషన్కు పి.వి పేరు పెట్టాలి
ప్రస్తుతం దేశంలోని నగరాలకు, విశ్వవిద్యాలయాలకు, రైల్వేస్టేషన్లకు, విమానాశ్రయాలకు స్వాతంత్య్ర సమర యోధులు, జాతీయ నాయకుల పేర్లు పెట్టడం జరుగుతున్నది. ఉత్తరప్రదేశ్లోని నగరాలు అలహాబాద్కు ప్రాచీన నామం ప్రయాగరాజ్ అని, ఇతర నగరాలకు కూడా...
కనీస మద్దతు ధర రైతు హక్కు!
మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత గరీబీ హటావో నినాదాన్ని ముందుకు తీసుకొని హరిత విప్లవం దిశగా దేశాన్ని ముందుకు నడిపి దేశంలో పంటల ఉత్పత్తులను పెంచడంలో...
కొత్త పథంలో వ్యవసాయం
రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం
సహజ సాగు, సిరిధాన్యాలపై దృష్టి కేంద్రీకృతం
ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి భారతీయ ఆహార ఉత్పత్తులు : మోడీ
లక్నో : వ్యవసాయాన్ని కొత్త పథంలో తీసుకువెళ్లడంలో రైతులకు తన ప్రభుత్వం సాయం...
కొత్త పథంలో వ్యవసాయం
రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం
సహజ సాగు, సిరి ధాన్యాలపై దృష్టి కేంద్రీకరింపు
లక్నో కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రకటన
లక్నో : వ్యవసాయాన్ని కొత్త పథంలో తీసుకువెళ్లడంలో రైతులకు తన ప్రభుత్వం సాయం చేస్తోందని ప్రధాని నరేంద్ర...
‘జిహెచ్ఎంసిలో పాతుకొనిపోయి… వందల కోట్లు తింటున్నారు’
హైదరాబాద్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం హైకోర్టు మెట్లు ఎక్కే వరకు కౌన్సిల్ భేటీ జరగడం లేదని బిజెపి కార్పొరేటర్లు మండిపడుతున్నారు. జిహెచ్ఎంసిలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు....
రైతులు దేశ ద్రోహులా?
రైతులు మరోసారి తమ డిమాండ్లకు దేశ రాజధాని పరిసరాల్లో వీధుల్లోకి రావలసి వచ్చింది. వారి డిమాండ్ల మంచిచెడులను అటుంచితే, ఈ సందర్భంగా రైతుల గురించి ముఖ్యంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విషప్రచారం...
రైతు నేస్తం ఆకాశవాణి
బహుజన హితాయా -బహుజన సుతాయ అన్నది ఆకాశవాణి ఆశయం. ఇది నెరవేరడానికి విద్య, వైద్య, విజ్ఞాన, వినోద కార్యక్రమాలతో పాటు, వ్యవసాయ కార్యక్రమాలు శ్రోతలకు అందించేందుకు కృషి చేస్తున్నది. భారత దేశానికి వ్యవసాయం...
ఎంఎస్పికి చట్టబద్ధమైన గ్యారంటీ
అంబికాపూర్ : ఇండియా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పక్షంలో కనీస మద్దతు ధర (ఎంఎస్పి)కి చట్టబద్ధమైన గ్యారంటీలు ఇస్తుందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మంగళవారం ప్రకటించారు. న్యాయమైన డిమాండ్ల...
బిసిలను అవమాన పర్చడం కాంగ్రెస్కు అలవాటుగా మారింది
నెహ్రూ కాలం నుంచి ఏనాడు బిసి సమస్యలను ఆపార్టీ పట్టించుకోలేదు
ముగ్గురు పెద్దలకు భారతరత్న ఇవ్వడంపై హస్తం నేతలు జీర్ణించులేకపోతున్నారు: ఎంపి లక్ష్మణ్
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఓబిసి, బడుగు బలహీన వర్గాలకు అన్యాయం...
కర్పూరీ ఠాకూర్ కుటుంబంతో ప్రధాని మోడీ భేటీ
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకు ఎంపికైన బీహార్ దివంగత మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ కుటుంబ సభ్యులను ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం కలుసుకున్నారు. కర్పూరీ ఠాకూర్ కుమారుడు, జెడియు...
ఇండియా కూటమికి మరో గట్టి షాక్..
న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికలే లక్షంగా ఏర్పాటైన విపక్షాల ఇండియా కూటమికి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నుంచి మరో షాక్ తగిలింది. పంజాబ్ లోని మొత్తం 13 లోకసభ స్థానాలకు, ఛండీగఢ్...
ఈ సంతోష సందర్భాన…
మాన్యశ్రీ పి.వి నరసింహారావు గారికి భారత రత్న ప్రకటించడం ఎంతో హర్షదాయకం. ఎన్నడో రావలసిన ‘భారత రత్న” పురస్కారం ఎన్నెన్నో కారణాల వల్ల రాకపోయినా చిట్టచివరికి ఈ రోజు (9/2/2024) ప్రకటితం కావడం...