Home Search
భారత రత్న - search results
If you're not happy with the results, please do another search
చమురు వ్యూహానికి భారత్ బలి!
రష్యా నుంచి దిగుమతి చేసుకొనే చమురు, బొగ్గు నిమిత్తం తమ కరెన్సీ యువాన్లలో చెల్లిస్తామని చైనా పేర్కొన్నది. అమెరికా డాలరు ముప్పులో ఉందని చెప్పటమే దీని లక్ష్యం. సౌదీ అరేబియాతో కూడా తన...
దళిత యువరత్న అవార్డుల ప్రదానం…
మనతెలంగాణ/ హైదరాబాద్ : అంబేద్కర్ జయంతి ఉత్సవంలో భాగంగా రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో పెగడ ఆకాశ్కు దళిత యువరత్న అవార్డు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు విజయ్కుమార్, నాగారం బాబు,...
మోడీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది: చాడ
మన తెలంగాణ/హైదరాబాద్: దేశ పౌరులందరికీ న్యాయం, స్వేచ్ఛ, హక్కులు, సమానత్వం అందిస్తున్న భారత రాజ్యాంగాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్...
రెండో టెస్టు భారత్ దే… సిరీస్ కైవసం
బెంగళూరు: చిన్నస్వామి స్టేడియలో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. శ్రీలంకపై భారత జట్టు 238 పరుగుల తేడాతో గెలిచింది. టీమిండియా 2-0 తేడాతో సిరీస్ గెలిచింది. ...
కరుణరత్నె సెంచరీ…. లంక 204/6
బెంగళూరు: చిన్నస్వామి స్టేడియలో శ్రీలంక-భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో మూడు రోజు లంక 56 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 204 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శ్రీలంక...
భారత బౌలర్ల విజృంభన.. ఐదో వికెట్ కోల్పోయిన లంక
బెంగళూరు: టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టు(డే/నైట్) మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సమీలు చెలరేగడంతో శ్రీలంక బ్యాట్స్ మెన్స్ వరుసగా పెవిలియన్...
జడ్డూ రికార్డు సెంచరీ.. భారత్ 574/8 డిక్లెర్డ్
జడ్డూ రికార్డు సెంచరీ
తొలి టెస్టులో భారత్ భారీ స్కోరు
574/8 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లెర్డ్
నాలుగు వికెట్లు కోల్పోయిన శ్రీలంక
మొహలీ: శ్రీలంకతో సొంతగడ్డపై జరుగుతున్న తొలి టెస్టులో భారత అన్ని విభాగాల్లో...
లతా మంగేష్కర్ భారతీయ సంగీతానికి దేవుడిచ్చిన వరం: సిఎం కెసిఆర్
హైదరాబాద్: ప్రఖ్యాత నేపథ్య గాయని, భారతరత్న లతా మంగేష్కర్ మరణం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఎనిమిది దశాబ్దాల పాటు తన పాటతో భారతీయ...
జాతి రత్నం పివి: వాణి దేవి
హైదరాబాద్: జాతి రత్నంగా పివిని పిలుస్తున్నామని ఎమ్మెల్సీ వాణి దేవి తెలిపారు. పివి వర్ధంతి సందర్భంగా పివి జ్ఞాన భూమి వద్ద ఆయన విగ్రహానికి వాణి దేవి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె...
ఖేల్ రత్న పురస్కారాల ప్రదానం
ఖేల్ రత్నలకు పురస్కారాలు
అవార్డులు అందుకున్న నీరజ్, మిథాలీ
న్యూఢిల్లీ: జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. భారత అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డుతో పాటు...
నీరజ్, మిథాలీలకు ఖేల్ రత్న అవార్డులు
ధావన్, అంకితలకు అర్జున పురస్కారాలు
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా, భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్తో సహా మొత్తం 12 మంది క్రీడాకారులకు ప్రతిష్టాత్మకమైన ధ్యాన్చంద్...
ఖేల్ రత్న రేసులో నీరజ్, మిథాలీ, ఛెత్రి
అర్జున అవార్డు కోసం ధావన్, భవీనా పటేల్ నామినేట్
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న 2021 అవార్డు కోసం మొత్తం 11 మంది క్రీడాకారుల పేర్లను జాతీయ క్రీడా అవార్డుల కమిటీ...
రాజీవ్ ఖేల్ రత్న పేరు మార్పు
ఇకపై మేజర్ ధ్యాన్చంద్ పురస్కారంగా నామకరణం
ప్రధాని మోడీ ప్రకటన
న్యూఢిల్లీ: రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం పేరును కేంద్రప్రభుత్వం మార్చింది. ఇకపై దీనినిని మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న పురస్కారం అని పిలుస్తారు. దేశ...
దీపక్ అదరహా.. లంకపై భారత్ ఘన విజయం
దీపక్ అదరహా..
సూర్య మెరుపులు, లంకపై టీమిండియా ఘన విజయం, సిరీస్ సొంతం
కొలంబో: దీపక్ చాహర్ ఆల్రౌండ్షోతో అదరగొట్టడంతో శ్రీలంకతో మంగళవారం జరిగిన రెండో వన్డేలో భారత్ మూడు వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయం...
తొలి వన్డే: భారత్ టార్గెట్ 263
కొలంబో: టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో ఆతిథ్య శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. దీంతో శ్రీలంక జట్టు, టీమిండియాకు 263 పరుగుల లక్ష్యాన్ని...
ఖేల్ రత్న కోసం అశ్విన్, మిథాలీ పేర్లు
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం ప్రతి ఏడాది ఇచ్చే ప్రతిష్టాత్మకమైన క్రీడా పురస్కారాల కోసం ఆయా క్రీడా సంఘాలు తమ తమ క్రీడాకారులు పేర్లను సిఫార్సు చేస్తున్నాయి. ఈసారి రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం...
భారతీయ జనతా పార్టీకి గట్టి చావు దెబ్బ!
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో బిజెపి పార్టీకి చావు దెబ్బ తగిలింది. ఏదో మొహం చూపు కొనేందుకు అసోంలో ఫలితాలు కొద్ది మెరుగ్గా...
అమ్మకానికి ‘ఆత్మనిర్భర్ భారత్’
సంపద అపరిమితంగా పోగు పడుతుంటే అక్కడ అంతే తీవ్రతతో అసమానతలు పెరుగుతాయి. అది సామాజిక ఆశాంతిని సృష్టిస్తుంది ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలు సంక్షేమ రాజ్య స్ఫూర్తిని బలహీనం చేస్తూ సమాజంలో ఉన్న కొద్ది...
రాజీవ్ ఖేల్ రత్నకు రోహిత్ నామినేట్
న్యూఢిల్లీ: క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర అవార్డుకు టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ పేరును క్రీడా మంత్రిత్వ శాఖ కేంద్రానికి సిఫార్సు చేసింది. రోహిత్తోపాటు రెజ్లర్ వినేశ్ ఫొగట్,...
భారత్కు తెచ్చిన నీరవ్ మోడీ ఆభరణాలు
వజ్రాలు, నగల విలువ రూ.1350 కోట్లు : ఇడి
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో హాంకాంగ్ నుంచి నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీకి చెందిన రూ.1350 కోట్ల విలువైన వజ్రాలు,...