Sunday, April 28, 2024

తొలి వన్డే: భారత్ టార్గెట్ 263

- Advertisement -
- Advertisement -

IND vs SL: SL Sets 263 runs target against India 

కొలంబో: టీమిండియాతో జరుగుతున్న తొలి వ‌న్డేలో ఆతిథ్య శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. దీంతో శ్రీలంక జట్టు, టీమిండియాకు 263 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్ లో శ్రీలంక బ్యాట్స్ మెన్లు అవిష్క ఫెర్నాండో(32), మినోద్ భ‌నుక(27), భ‌నుక రాజ‌ప‌క్స(24), ధ‌నుంజ‌య డిసిల్వా (14), సహరంగా(8), షనక(39)లు పెద్దగా రాణించలేదు. అయితే, చివర్లో కరుణరత్నె(43 నాటౌట్) వేగంగా పరుగులు రాబట్టడంతో శ్రీలంక మంచి స్కోరు సాధించగలిగింది. భారత బౌలర్లలో దీపక్ చాహర్, కుల్‌దీప్ యాద‌వ్, చాహ‌ల్‌ లు రెండేసి వికెట్లు పడగొట్టగా.., కృనాల్, హార్దిక్ లు తలో వికెట్ తీశారు.

IND vs SL: SL Sets 263 runs target against India 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News