Home Search
ఘర్షణ - search results
If you're not happy with the results, please do another search
కుట్రల కేంద్రం
రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛకు సంకెళ్లు
మత పిచ్చి తప్ప మరో చర్చ
రైతులతో పెట్టుకోవద్దన్నా పెడచెవిన పెట్టారు కేంద్రం సహకరించకపోయినా అన్నదాతలను ఆదుకుంటున్నాం
విభజన చట్టంలోని హామీలన్నీ బుట్టదాఖలు
కేంద్రం నయా పైసా ఇవ్వలేదు, బయ్యారం స్టీల్...
కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు బోర్లకు మీటర్లు పెట్టనివ్వను: కెసిఆర్
హైదరాబాద్: రాజీపడి ఉంటే తెలంగాణ రాష్ట్రం సాధించి ఉండేవాళ్లం కాదని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. మృత్యువు నోట్లో తలదూర్చి మరీ తెలంగాణను సాధించుకున్నామన్నారు. సంక్షేమ, అభివృద్ధి ఫలాలను పంచుతున్న తెలంగాణ...
జయహో తెలంగాణ
వెలుగు దుస్తులేసుకొని సూరీడు... తూర్పు తలుపు తోసుకొని వచ్చాడు
పాడు చీకటికెంత భయమేసిందో... పక్కదులుపుకొని ఒకే పరుగు తీసింది
కవి మల్లెమాల రాసిన సినీ గీతంలోని వాక్యాలవి.
ఈ రోజు జూన్ 2న, తెలంగాణకు కూడా సూర్యోదయం...
పాంథర్స్పార్టీ నేత భీంసింగ్ మృతి
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ (జెకెఎన్పిపి) అధ్యక్షులు ప్రొఫెసర్ భీంసింగ్ మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత మృతి చెందారు. ఆయన వయస్సు 81 సంవత్సరాలు. చాలా కాలంగా అనారోగ్యంతో...
ప్రజలను కొల్లగొట్టి..
ప్రధాని మోడీ ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాలనను ముగించుకున్న సందర్భాన్ని బిజెపి పెద్దలు ఘనాతిఘనంగా, ఒక పెద్ద ఉత్సవ సమయంగా చెప్పుకుంటున్నారు. ఏ ప్రభుత్వమైనా ప్రజలకు ఏ పాటి మేలు చేసినా సంతోషంతో దానిని...
రేపటి చరిత్ర నిర్మాత కెసిఆర్
మనం ఒకరిని వేలెత్తి చూపెడితే, మిగతావేళ్ళన్నీ మనవైపే చూపెడతాయనే నానుడిని సుదీర్ఘకాలం పాటు భారతదేశంలో అధికారాన్ని వంతులవారీగా పంచుకున్న జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు మరిచిపోయినట్టున్నాయి. అందుకే ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణలో ఈ...
సిద్ధూ జైలులో గుమస్తా!
పాటియాలా : కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ ప్రస్తుతం పంజాబ్లోని పాటియాలా కేంద్ర కారాగారంలో గుమస్తాగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సుదీర్ఘంగా ఉండే కోర్టు తీర్పులను ఏ విధంగా వివరించాలి? జైలు రికార్డులను ఏ...
200 ఏళ్ల నాటి చట్టంతోనే ఈ పేలుళ్లు
తేలిగ్గా గన్స్ రైఫిల్స్ కొనొచ్చు వాడొచ్చు
న్యూయార్క్ : అమెరికాలో ఎందుకు విచ్చలవిడిగా గన్స్ రైఫిల్స్ ప్రవేశిస్తున్నాయి? ప్రతి ఒక్కరూ వీటిని తేలిగ్గా ఏ విధంగా దక్కించుకోగల్గుతున్నారు? అనే ప్రశ్నలు తిరిగి ఇప్పుడు తలెత్తాయి....
ఢిల్లీ నుంచి సిఎం తిరిగిరాక
మన తెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈ మేర కు ఆయన సోమవారం రాత్రి హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ 20వ తేదీన ఢిల్లీ వెళ్లారు. సమాజ్వాదీ పార్టీ...
మమ్మల్ని తక్కువ అంచనావేయవద్దు
అమెరికాకు చైనా ఘాటు హెచ్చరిక
తైవాన్ అంశంపై రాజీ ప్రసక్తి లేదు
బైడెన్ స్పందన వెంటనే బీజింగ్ ప్రకటన
బీజింగ్ : చైనాను ఏ శక్తి తక్కువ అంచనా వేయరాదని చైనా తాజాగా అమెరికాపై విరుచుకుపడింది....
కలిసి పిడికిలి బిగిస్తే
దేశానికి పెడుతున్న రైతులను నడిబజారుకు ఈడ్చిన దిక్కుమాలిన చరిత్ర కేంద్రంలోని బిజెపి సర్కారుదే కార్పోరేట్ సంస్థలను నెత్తిన పెట్టుకొని
రైతులను అరికాళ్లతో అణగదొక్కేందుకు యత్నిస్తున్న మోడీ ప్రభుత్వానికి తగురీతిలో బుద్ధి చెప్పడానికి ఎంతోకాలం పట్టదు...
నవజ్యోత్ సింగ్ సిద్ధూకు జైలుశిక్ష..
హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్, పంజాబ్ కాంగ్రెస్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూకు జైలుశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 1988 సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో సిద్ధూకు అత్యున్నత...
ఇక్కడా లంక నీడలే ..సంక్షోభమే
ఆరు గ్రాఫ్లతో రాహుల్ స్పందన
న్యూఢిల్లీ : దేశంలో ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకొంటోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇప్పుడు పొరుగు దేశం శ్రీలంకను పోలి ఉందన్నారు....
పొలిటికల్ టూరిస్టులే
వారి మాయ మాటలను రాష్ట్ర ప్రజలు విశ్వసించరు
సంక్రాంతికి గంగిరెద్దులు
వచ్చినట్టు ఊపుకుంటూ వచ్చి
ఊకదంపుడు ఉపన్యాసాలిస్తారు
క్లబ్బులు, పబ్బులు తప్ప ప్రజా
సమస్యలపై అవగాహన లేని
రాహుల్ కూడా ఏవేవో
మాట్లాడి వెళ్లారు
ఏళ్ల...
సాగర్ ఉపఎన్నిక హామీలన్నింటిని నెరవేర్చాం: కెటిఆర్
నల్గొండ: సాగర్ ఉప ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన హామీలను అన్నింటిని నెరవేర్చారని మంత్రి కెటిఆర్ చెప్పారు. జిల్లా పర్యటనలో భాగంగా హాలియలో పలు అభివృద్ధి పనులకు శనివారం మంత్రి కెటిఆర్...
మా కొద్దీగాయాల లోయ… వేరే చోటుకు తరలించండి
నిరసనలతో నినదించిన కశ్మీర్ పండిట్లు ..
అడ్డుకున్న భద్రతాబలగాలు పలుచోట్ల ఉద్రిక్తత
భట్ కాల్చివేతపై ఉద్యోగ పండిట్ల ఆక్రందనలు
శ్రీనగర్ : కశ్మీర్లోయలో పలు ప్రాంతాలలో శుక్రవారం కశ్మీర్ పండిట్ల నిరసనలతో ఉద్రిక్తత చెలరేగింది. తమకు...
లంకకు సైన్యం పంపలేదు : భారత్
కొలంబో : ఘర్షణల నివారణకు శ్రీలంకకు భారత సైనిక దళాలను తరలించారనే వార్తలను భారతదేశ హైకమిషన్ ఖండించింది. శ్రీలంక ఆర్థిక పునరుద్ధరణ, సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు భారతదేశం కట్టుబడి ఉంది. శ్రీలంక ప్రజాస్వామ్యం....
లంకలో ఆగని హింసాకాండ
ప్రభుత్వ వ్యతిరేక, అనుకూల వర్గాల ఘర్షణల్లో 8 మంది మృతి
రాజపక్స పూర్వీకుల నివాసానికి నిప్పు
నేవీ బేస్లో తలదాచుకున్న మహింద రాజపక్స?
దేశవ్యాప్తంగా కర్ఫూ విధింపు
ఎయిర్పోర్టు మార్గంలో చెక్పాయింట్ ఏర్పాటు చేసిన నిరసనకారులు
ప్రతీకార దాడులకు తక్షణం...
దివంగత ఫోటోగ్రాఫర్ దానిశ్ సిద్దిఖీకి పులిట్జర్ అవార్డు
భారత్లో కరోనా మరణ మృదంగ చిత్రాలు తీసినందుకు
న్యూయార్క్ : ఏడాది క్రితం అఫ్గానిస్థాన్ ఘర్షణల సమయంలో తాలిబన్ కాల్పుల్లో దుర్మరణం చెందిన భారత ఫొటోగ్రాఫర్ దానిశ్ సిద్దీఖీకి మరణానంతరం ప్రతిష్ఠాత్మక పురస్కారం...
కల్లోల ‘లంక’
శ్రీలంకలో మరింత క్షీణస్థితి
రణరంగమైన ప్రధాని నివాస ప్రాంతం
జనంపై మహీందా మద్దతుదార్ల దాడి
కాల్పులు జరిపిన ఎంపి శవమయ్యారు
ఘటనల తరువాత పిఎం రాజీనామా
నిరవధిక కర్య్ఫూ... భగ్గుమన్న ఉద్రిక్తత
ఆల్పార్టీ...