Home Search
అమిత్ షా - search results
If you're not happy with the results, please do another search
కెసిఆర్ పై ఇడి, సిబిఐ కాదుకదా ఈగ కూడ వాలదు: రేవంత్
హైదరాబాద్: కాళేశ్వరాన్ని సిఎం కెసిఆర్ ఎటిఎంలా వాడుకున్నారని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం సరిపోలేదని ఢిల్లీ లిక్కర్ స్కామ్కు...
ప్రత్యేక పార్లమెంట్కు నేడు అఖిల పక్ష భేటీ
న్యూఢిల్లీ : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి ఆరంభం అవుతున్న దశలో ఆదివారం సాయంత్రం అఖిలపక్ష సమావేశం జరుగనుంది. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరఫున పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి...
పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
సిటిబ్యూరోః సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న కేంద్ర మంత్రి అమిత్షా బహిరంగ సభ నేపథ్యంలో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్...
23న “ఒకే దేశం ఒకే ఎన్నిక” కమిటీ తొలి సమావేశం
న్యూఢిల్లీ : “ఒకే దేశం, ఒకే ఎన్నిక ” విధానాన్ని పరిశీలించడానికి ఏర్పాటైన కమిటీ తొలి అధికార సమావేశం సెప్టెంబర్ 23న జరగనున్నది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన జరిగే ఈ...
సెప్టెంబర్ 23న ఒకే దేశం, ఒకే ఎన్నికల కమిటీ తొలి సమావేశం: కోవింద్
న్యూఢిల్లీ: ఒకే దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదనను అధ్యయం చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీ తొలి సమావేశం సెప్టెంబర్ 23న జరగనున్నట్లు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శనివారం ప్రకటించారు.
మాజీ రాష్ట్రపతి కోవింద్...
‘జమిలి’ ప్రజాస్వామ్య వ్యతిరేకం
దేశంలో రెండు జాతీయ పార్టీల కన్నా బలంగా ప్రాంతీయ పార్టీల హవా నడుస్తోంది. లోక్సభ ఎన్నికలతో పాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వీలైతే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కలిపి ఒకేసారి నిర్వహించడమే...
భావోద్వేగాలను రెచ్చగొట్టి లబ్ధి!
వాస్తవానికి నిజాం రాజులెప్పుడూ స్వతంత్ర పాలకులుగా ఉండలేదు. వారు బయటి నుండి వచ్చిన వలస పాలకులు కూడా కాదు. అందుకని ‘పరాయి పాలన’ అన్న పదానికి కూడా అవకాశం లేదు. ఈ సువిశాల...
తల్లితో కలిసి ఢిల్లీకి బయలుదేరిన నారా లోకేష్
హైదరాబాద్ : టిడిపి అధినేత, మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్ట్ అక్రమం అనే విషయంపై జాతీయ స్థాయిలో మీడియాకు ప్రజెంటేషన్ ఇవ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది....
ఈ నెల 17న అఖిలపక్ష భేటీకి ప్రభుత్వం పిలుపు
న్యూఢిల్లీ : విపక్షాలకు అజెండా ఉత్కంఠతోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈ నెల 18న ఆరంభమవుతాయి. 17న మధ్యాహ్నం 4.30 గంటలకు ప్రభుత్వం పార్టీల సభా పక్ష నేతలు (ఫ్లోర్ లీడర్స్ )...
జిల్లా నేతల్లో హైటెన్షన్
హైదరాబాద్: సార్వత్రిక సమరంకు సమయం సమీపిస్తున్న సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలకు జనసమీకరణ ఎలా అన్న దానిపై ఆయా పార్టీల నేతల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. రాష్ట్ర...
జనసమీకరణ ఎలా…
16న సభకు గులాబీ శ్రేణులు సిద్ధం
17న సభలపై కాంగ్రెస్, బిజెపి నేతల్లో టెన్షన్
సభలతో జిల్లా నేతల్లో హైటెన్షన్
మన తెలంగాణ/ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సార్వత్రిక సమరంకు సమయం సమీపిస్తున్న సమయంలో అధికార,ప్రతిపక్ష...
‘రాజద్రోహం’పై పిటిషన్లు… రాజ్యాంగ ధర్మాసనానికి సిఫారసు
న్యూఢిల్లీ: వలసపాలన నాటి రాజద్రోహం (ఐపీసీ 124 ఏ సెక్షన్) (సెడిషన్) రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు మంగళవారం రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసింది. కనీసం ఐదుగురు...
బిజెపి-జెడి(ఎస్) పొత్తుపై ఇంకా నిర్ణయం కాలేదు: యడ్డి
బెంగళూరు: 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ, జేడీ(ఎస్) మధ్య పొత్తుపై ఇంకా తుది నిర్ణయం కాలేదని మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప ఆదివారం విలేఖరులకు వెల్లడించారు. ప్రధాని మోడీ,...
నిబంధనల ప్రకారమే చంద్రబాబు ఆరెస్ట్: హోంమంత్రి వనిత
మనతెలంగాణ/హైదరాబాద్: నియమ నిబంధనల ప్రకారమే ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగిందని ఏపి హోశాఖ మంత్రి తానేటి వెల్లడించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై వివరాలను హోం, విపత్తుల నిర్వహణ...
కుష్టు, ఎయిడ్స్వంటిదే సనాతన ధర్మం: డిఎంకె ఎంపి రాజా
చెన్నై : దేశంలో సనాతన ధర్మం కుష్టువ్యాధి వంటిదై, మాయని మచ్చను ఆపాదించిందని డిఎంకె ఎంపి , ఉప ప్రధాన కార్యదర్శి ఎ రాజా వ్యాఖ్యానించారు. కుష్టు వ్యాధి గ్రస్తులను వెలివేయడం జరుగుతుందని...
సనాతన ధర్మం హెచ్ఐవితో సమానం: మాజీ కేంద్ర మంత్రి ఎ రాజా
చెన్నై: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి, డిఎంకె నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై చెలరేగుతున్న దుమారం చల్లారకముందే మరో డిఎంకె నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి ఎ రాజా కొత్త వివాదానికి...
నా కుమారుడిపై ప్రధాని మోడీ వ్యాఖ్యలు బాధాకరం: స్టాలిన్
చెన్నై: సనాతన ధర్మంపై తన కుమారుడు, మంత్రివర్గ సహచరుడు ఉదయధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై వివాదం తలెత్తిన నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ గురువారం స్పందించారు. సనాతన ధర్మంలో బోధించిన అమానవీయ...
వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే నా వ్యాఖ్యల వక్రీకరణ: ఉదయనిధి
చెన్నై: సనాతన ధర్మాంపై తాను చేసిన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలకు తమిళనాడు మంత్రి, ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ గురువారం ఘాటుగా స్పందించారు. తన వ్యాఖ్యలను కాషాయ పార్టీ నాయకులు...
సనాతనధర్మంపై సంచలన వ్యాఖ్యలు
డెంగ్యూ, మలేరియా మహమ్మారులకన్నా ప్రమాదకరమన్న తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్
సమూలంగా నిర్మూలించాలని పిలుపు
ఉదయనిధి వ్యాఖ్యలపై భగ్గుమన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా
ఇండియా కూటమి హిందూ ద్వేషపు జట్టని ఆరోపణ
చెన్నై :...
ఇండియా పోస్ట్తో అమెజాన్ అవగాహన ఒప్పందం
న్యూఢిల్లీ: “భారత మార్కెట్లో వృద్ధి, దీర్ఘకాలిక సంభావ్యత, భారతదేశంలోని మిలియన్ల మంది వినియోగదారులు, విక్రేతలకు సేవ చేసే అవకాశం గురించి మేము సంతోషిస్తున్నాము. 2030 నాటికి మా వ్యాపారాలన్నింటిలో 15 బిలియన్ డాలర్ల...