Friday, April 26, 2024
Home Search

అమిత్ షా - search results

If you're not happy with the results, please do another search

మణిపూర్ మంటలు ఆరవెందుకు?

మణిపూర్ 60 రోజులుగా మండుతోంది. మణిపుర్ పట్ల ప్రధాని మౌనం వహించారని ప్రతిపక్షాల, సామాజిక ఉద్యమకారుల విమర్శ. మణిపూర్ గురించి ప్రధాని రోజూ చర్చిస్తున్నారని కేంద్ర గృహ మంత్రి అమిత్ షా, మణిపూర్...

ప్రధాని మోడితో సిఎం జగన్ భేటి

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన వివిధ పథకాలు , వాటికి సంబంధించిన నిధులు ఇతర అపరిస్కృత అంశాలను పరిష్కరించాని ప్రధాని నరేంద్రమోడికి ఏపి సిఎం జగన్ విజ్ణప్తి చేశారు....
10 Years Of Jail For 10 Convicts In Tabrez Ansari Mob

తాబ్రేజ్ అన్సారీ హత్యకేసు.. 10 మందికి పదేళ్ల కఠిన కారాగారం

సెరైకెలా (ఝార్ఖండ్ ) : 2019 జూన్ నాటి తాబ్రేజ్ అన్సారీ హత్య కేసులో దోషులు పదిమందికి జిల్లా కోర్టు పదేళ్ల పాటు కఠిన కారాగార శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు చెప్పింది....
CM jagan mohan reddy Delhi Tour

ఢిల్లీ చేరుకున్న సిఎం జగన్

అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. సాయంత్రం ప్రధాని మోడీతో జగన్ సమావేశం కానున్నారు. ఆ తర్వాత అమిత్ షాను జగన్ కలవనున్నారు. గురువారం మరికొందరు కేంద్రమంత్రులతో సమావేశం కానున్నట్టు...
Act Now for Harmony and Democracy

హక్కుల పరిరక్షణకు ‘అన్‌హద్’

‘దేశభక్తి మన చివరి ఆధ్యాత్మిక మజిలీ కాకూడదు. నేను వజ్రాల ధరనిచ్చి గాజు పూసలు కొనుక్కోను. నా జీవిత కాలంలో ఎన్నడూ దేశభక్తి మానవత్వాన్ని అధిగమించనీయను” విశ్వకవి రవీంద్ర నాథ్ టాగూర్ 2002లో...
Kishan Reddy Telangana BJP new president

బండి ఔట్.. కిషన్-2024

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేతికి రాష్ట్ర బిజెపి పగ్గాలు మూడోసారి సారథ్య బాధ్యతలు అనుభవానికి పెద్దపీట రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ఈటల ఎపికి పురంధేశ్వరి, జార్ఖండ్‌కు బాబూలాల్ మరాండీ, పంజాబ్‌కు...
BJP's win... benefit to the people: Etala

బిజెపి గెలుపు.. ప్రజలకు లాభం : ఈటల

మనతెలంగాణ/ హైదరాబాద్ : తనపై విశ్వాసంతో రాష్ట్ర బిజెపి ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగించిన అధిష్టానానికి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం ఈటల మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ...

ఇలాంటివి చాలా చూశా..

ముంబై : మహారాష్ట్రలో జరిగిన ఎన్‌సిపి పరిణామాలపై ఈ పార్టీ నేత శరద్ పవార్ ఆదివారం స్పందించారు. మేనల్లుడు , పార్టీ సీనియర్ నేత అయిన అజిత్ పవార్ మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరడం...

కేంద్ర మంత్రి వర్గంలోకి ప్రపుల్, ఫడ్నవీస్?

న్యూఢిల్లీ : మంత్రివర్గంలో కీలక మార్పులు నేపథ్యంలో నేడు (జులై 3)న ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి కీలక సమావేశం జరుగనుంది. ఇక్కడి ప్రగతి మైదాన్‌లో నూతనంగా నిర్మించిన కన్వెన్షన్ సెంటర్‌లో...

షిండే ఇంజిన్ ఇక పట్టాలు తప్పినట్లే: సంజయ్ రౌత్

ముంబై : ఎన్‌సిపి వెళ్లి ఏకంగా మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరడం ఏక్‌నాథ్ షిండే తన ముఖ్యమంత్రి పదవిని చేజార్చుకోవడానికి దారితీస్తుందని శివసేన ఉద్ధవ్ వర్గం నేత సంజయ్ రౌత్ తెలిపారు. మహారాష్ట్ర రాజకీయాలలో...
25 died in Bus Accident in Maharashtra

మహారాష్ట్ర హైవేపై ఘోర బస్సు ప్రమాదం

మహారాష్ట్ర హైవేపై ఘోర బస్సు ప్రమాదం 25 మంది ప్రయాణికుల సజీవదహనం అర్థరాత్రి దాటిన తరువాత నిద్రల్లోనే మృత్యువు డ్రైవర్ , క్లీనర్ సహా ఎనమండుగురు క్షేమం టైరు పేలిందా? డ్రైవర్ నిద్రమత్తా కారణాల ఆరాలో అధికారులు నాగ్‌పూర్ : మహారాష్ట్రలో...
Narendra modi Mann ki baat

మోడీని తాకిన ఎన్నికలు..

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జులై 3న జరిగే కేంద్ర మంత్రి మండలి భేటీ పలు అంశాలలో మోడీకి తలెత్తిన సమస్యల నేపథ్యంలో ప్రాధాన్యతను సంతరించుకుంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో...

త్వరలో మంత్రివర్గ విస్తరణ?

న్యూఢిల్లీ : జులై 3వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి భేటీ జరుగుతుంది. దీనిని అధికారికంగా గురువారం ప్రకటించారు. అయితే విదేశీ పర్యట నుంచి వచ్చిన తరువాత ప్రధాని...

బిజెపిలో జితేందర్‌రెడ్డి ట్విట్ కలకలం

హైదరాబాద్ ః తెలంగాణ బిజెపి నాయకత్వానికి ఇలాంటి ట్రీట్‌మెంట్ అవసరమంటూ ఆపార్టీనేత మాజీ ఎంపీ జితేందర్ చేసిన ట్విట్ కలకలం రేపుతోంది. దున్నపోతుల్ని తన్నుకుంటూ ఓవ్యక్తి ట్రాలీలో ఎక్కిన వీడియోను పోస్ట్ చేసిన...
Jithender Reddy controversial tweet on TS BJP Leaders

జితేందర్ రెడ్డి వివాదాస్పద ట్వీట్.. తెలంగాణ బిజెపిలో కలకలం

హైదరాబాద్: తెలంగాణ బిజెపి నేతలపై మాజీ ఎంపి జితేందర్ రెడ్డి వివాదాస్పద ట్వీట్ చేశారు. దున్నపోతును తన్ని ట్రాలీలో ఎక్కిస్తున్న వీడియోను ట్వీట్ లో పోస్ట్ చేస్తూ.. తెలంగాణ బిజెపి నేతలకు ఇలాంటి...

మోడీ మణిపూర్ సిఎంను తొలగించాలి : ఖర్గే

న్యూఢిల్లీ : మణిపూర్ హింస పట్ల ప్రధాని మోడీ మౌనం వహించడాన్ని ప్రశ్నిస్తూ ఆ రాష్ట్రం గురించి మోడీ వాస్తవానికి పట్టించుకున్నట్టయితే మొదట చేయాల్సింది ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌ను పదవి నుంచి తొలగించడమేనని కాంగ్రెస్...

దేశ పరిస్థితిపై ప్రధాని మోడీ సమీక్ష

న్యూఢిల్లీ : అమెరికా, ఈజిప్టు దేశాల్లో ఆరు రోజుల పాటు అధికారిక పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన ప్రధాని మోడీ తన మంత్రి వర్గ సహచరులతో సోమవారం సమావేశమై దేశం లోని...
BJP dissenters fear IT raids

కమలం అసమ్మతి నేతలకు ఐటీ భయం

హైదరాబాద్: రాష్ట్ర భారతీయ జనతా పార్టీలోని అసమ్మతి నాయకులు పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తుండగా వారం రోజుల కితం బిఆర్‌ఎస్‌కు చెందిన ముగ్గురు ప్రజాప్రతినిధుల ఇళ్లలో ఐటీదాడులు, పలువురు నాయకులకు చెందిన మెడికల్...
PM Modi interview to Wall Street Journal

దేశ చరిత్రలో మర్చిపోలేని “ఎమర్జెన్సీ” చీకటి రోజులు : మోడీ

న్యూఢిల్లీ : 1975లో ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీ కాలం భారత దేశ చరిత్రలో మర్చిపోలేని చీకటి రోజులుగా ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు. ఎమర్జెన్సీని వ్యతిరేకించి...
B. Vinod Kumar on Jamili elections

మణిపూర్ ప్రజలకు భరోసా ఇవ్వాలి

మనతెలంగాణ/హైదరాబాద్: మణిపూర్ ప్రజలకు అన్ని రకాలుగా భరోసా కల్పించాలని బోయినపల్లి వినోద్‌కుమార్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉ పాధ్యక్షుడు డిమాండ్ చేశారు. అఖిలపక్షం సమావేశంలో తాము చేసిన సూచనలు, సలహాలను స్వీకరిస్తామని కేంద్రం...

Latest News