Monday, May 6, 2024
Home Search

అమిత్ షా - search results

If you're not happy with the results, please do another search
Avoidance.. Glory of Modi's regime!

ఆగస్టు 8న ‘అవిశ్వాసం’ పై పార్లమెంట్‌లో చర్చ

న్యూఢిల్లీ : విపక్ష ఎంపీలు ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 8 నుంచి మూడు రోజుల పాటు చర్చ జరగనుంది. ఆగస్టు 10 వ...
Delhi Administrative Services Regulation Bill

ఢిల్లీ పరిపాలన సేవల నియంత్రణ బిల్లును ప్రవేశ పెట్టిన కేంద్రం

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో రూపొందించిన “ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెర్రిటొరీ ఆఫ్ ఢిల్లీ 2023” బిల్లును...
West Bengal Kolkata

రూ.5 కోసం హత్య… నలుగురు అరెస్టు

కోల్‌కతా: మద్యం బాటిల్‌కు ఐదు రూపాయలు తక్కువగా ఇచ్చారని మద్య ప్రియుడ్ని వైన్ షాప్ సిబ్బంది కొట్టి చంపిన సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలో జరిగింది. పోలీసులు నలుగురిని అరెస్టు చేసి...
Soyam Baburao's MP membership should be cancelled

సోయం బాబురావు ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి

తెలంగాణలో బిజెపి మణిపూర్ లాంటి కుట్రలు తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మూడ్ ధర్మనాయక్ హైదరాబాద్ :  రాష్ట్రంలో లంబాడీలను గిరిజన జాబితా నుండి తొలగించాలని మణిపూర్ మారణహోమం తరహాఆందోళన చేస్తామని ఎంపి సోయం...
Kishan Reddy slams BRS and Congress

వరద బీభత్సంపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం : కిషన్ రెడ్డి

కేంద్ర హోంమంత్రి ఆదేశాలతో రెండు హెలికాప్టర్స్, 5 ఎన్డీఆర్‌ఎఫ్ టీమ్స్ మనతెలంగాణ/ హైదరాబాద్ : భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాల కారణంగా తలెత్తిన వరద బీభత్సంపై కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి స్పందించారు....
Rahul Gandhi Hits Back As PM Modi Remark On INDIA

మోడీజీ… మీకు సాయం కావాలంటే మమ్మల్ని పిలవండి : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : విపక్షకూటమి ఇండియాపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇండియన్ ముజాహిదీన్ పేర్లతో తమ కూటమిని పోల్చడంపై మండిపడ్డారు. “...
Anurag Thakur appeals with folded hands

చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా.. పార్లమెంటులో చర్చకు రండి

న్యూఢిల్లీ : మణిపూర్ హింసాత్మక సంఘటనలపై తక్షణమే పార్లమెంట్‌లో చర్చ జరపాలని విపక్షాలు పట్టుబడుతుండడంతో ప్రతిష్ఠంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ దీనిపై చర్చలో పాల్గొనాలని...
West bengal violence

బెంగాల్‌లోనూ మణిపూర్ తరహా ఘటన!

ఇద్దరు మహిళలను అర్ధనగ్నంగా చేసి తీవ్రంగా కొట్టిన వీడియో వైరల్ మమత సర్కార్‌పై బిజెపి తీవ్ర ఆరోపణలు కొట్టిపారేసిన తృణమూల్ కాంగ్రెస్ కోల్‌కతా: మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనను మరువకముందే పశ్చిమ బెంగాల్‌లోనూ అలాంటి...
Uddhav Thakrey

కశ్మీర్ ఫైల్స్ తీసిన వాళ్లే మణిపూర్ ఫైల్స్ సినిమా తీయాలి: శివసేన

ముంబై: మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండను అడ్డుకోవడంలో కేంద్రం, మణిపూర్‌లోని బిజెపి ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) శనివారం ఆరోపించింది. మణిపూర్ ఫైల్స్ పేరుతో ఒక సినిమా తీయాలని ఆ పార్టీ...

బెంగాల్‌లో మణిపూర్ తరహా ఘటన..మమత ఏం చేశారు: బిజెపి(వీడియో)

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో కొద్ది రోజుల క్రితం ఇద్దరు గిరిజన మహిళలను వివస్త్రలను చేసి చిత్ర హింసలకు గురిచేశారని, తమ కళ్ల ముందే ఇంతటి దారుణం జరుగుతున్నప్పటికీ పోలీసులు మౌన ప్రేక్షక పాత్ర...
Seethakka serious on Manipur violence

మణిపూర్‌లో దారుణం జరుగుతోంది

79 రోజుల తర్వాత ప్రధాని మోడీ మాట్లాడడం బాధాకరం మణిపూర్ ప్రజలకు మోడీ, అమిత్ షా, కిషన్‌రెడ్డిలు బహిరంగ క్షమాపణలు చెప్పాలి కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మనతెలంగాణ/హైదరాబాద్:  మణిపూర్‌లో దారుణం జరుగుతోందని, 79 రోజుల తర్వాత ప్రధాని మోడీ...

నేడు ఎన్‌డిఎ కీలక విందు సమావేశం

న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలను పరిగణనలోకి తీసుకుని బిజెపి మంగళవారం (నేడు) కీలకమైన ఎన్‌డిఎ సమావేశం ఏర్పాటు చేసుకుంది. ఓ వైపు బెంగళూరులో విపక్షాలు ఐక్యత దిశలో రెండు...

ఎన్‌డిఎలోకి చిరాగ్ ఎల్‌జెపి..

న్యూఢిల్లీ : ఎన్‌డిఎలో చేరాలని లోక్‌జనశక్తి పార్టీ (ఎల్‌జెపి)కి చెందిన కీలక వర్గం నేత చిరాగ్ పాశ్వాన్ నిర్ణయించుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి , దివంగత నేత రామ్‌విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్...

హిమాచల్‌కు మరో రూ. 180 కోట్ల సాయం

హైదరాబాద్: వరదలతో దెబ్బతిన్న హిమాచల్ ప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం రెండో విడత సహాయ నిధిని ముందస్తుగా విడుదల చేసేందుకు కేంద్ర మంత్రి అమిత్‌షా ఆమోదం తెలిపారు. రూ. 180 . 40 కోట్లను...

ఇంకా జలదిగ్బంధంలో ఢిల్లీ

న్యూఢిల్లీ : ఢిల్లీలో యమునా నది వరద నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతున్నా జలదిగ్బంధం నుంచి నగర వాసులు ఇంకా పూర్తిగా బయటపడలేదు. ఐటీవో, శాంతివాన్ ఏరియా, ఇన్‌కం టాక్స్ ఆఫీస్...
RS 180 crore aid for himachal pradesh

హిమాచల్‌కు మరో రూ. 180 కోట్ల సాయం

హిమాచల్ ప్రదేశ్‌: వరదలతో దెబ్బతిన్న హిమాచల్ ప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం రెండో విడత సహాయ నిధిని ముందస్తుగా విడుదల చేసేందుకు కేంద్ర మంత్రి అమిత్‌షా ఆమోదం తెలిపారు. రూ. 180 . 40...
Delhi still underwater blockade

ఇంకా జలదిగ్బంధంలో ఢిల్లీ

న్యూఢిల్లీ : ఢిల్లీలో యమునా నది వరద నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతున్నా జలదిగ్బంధం నుంచి నగర వాసులు ఇంకా పూర్తిగా బయటపడలేదు. ఐటీవో, శాంతివాన్ ఏరియా, ఇన్‌కం టాక్స్ ఆఫీస్...

జలదిగ్బంధంలోనే ఢిల్లీ..

న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ పౌరులను వణికిస్తున్న యమునా నది వరద శు్రక్రవారం కాస్త నెమ్మదించినప్పటికీ నగరంలో వరద ప్రభావం మాత్రం తగ్గలేదు. రాజధానిలోని అనేక ప్రాంతాలు ఇప్పటికీ...
Congress Leaders Satyagraha Deeksha at Gandhi Bhavan

దేశ ప్రజలంతా కాంగ్రెస్ వైపు…..

దేశ ప్రజలంతా కాంగ్రెస్ వైపు..... రాహుల్‌గాంధీపై అనర్హత వేటుతో లబ్ది పొందాలని బిజెపి కుట్రలు దేశం కోసం త్యాగం చేసిన చరిత్ర గాంధీ కుంటుంబానిదే కార్పొరేట్ వ్యవస్థకు అండగా నిలిచే మోడీని సాగనంపే రోజులు దగ్గర పడ్డాయి సత్యాగ్రహ...
Delhi CM seeks Centre intervention as Yamuna swells

కేంద్రం జోక్యం కోరిన కేజ్రీవాల్

న్యూఢిల్లీ: గత రెండు రోజులుగా ఢిల్లీలో వర్షాలు పడక పోయినప్పటికీ యమునా నది జలాలు అసాధారణ స్థాయిలో పెరుగుతున్నాయని, హర్యానా లోని హత్నికుండ్ బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేయడమే దీనికి కారణమని...

Latest News