Home Search
అమిత్ షా - search results
If you're not happy with the results, please do another search
కాంగ్రెస్ శ్రేణుల ప్రాణత్యాగంతోనే దేశానికి స్వాతంత్య్రం: టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
ప్రధానంగా మనం ముగ్గురిని స్మరించుకోవాలి
మణిపుర్ మండుతుంటే మోడీ, అమిత్ షాలు కర్ణాటకలో ఓట్ల వేటకు వెళ్లారు
దేశంలో ఇండియా కూటమి ద్వారానే మంచి రోజులు వస్తాయి
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశ ప్రజలకు సాంతంత్య్ర ఫలాలు అందించాలని...
బిజెపి వంద అబద్దాలు… బుక్ లెట్, సిడిని ఆవిష్కరించిన మంత్రి కెటిఆర్
బిఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్లు చేపట్టిన బిజెపి వంద అబద్దాలు క్యాంపెయిన్ను అభినందించిన మంత్రి
బిజెపి తప్పులను, వైఫల్యాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లి వాస్తవాలను గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు తెలిసేలా చేయాలని సూచన
మనతెలంగాణ/హైదరాబాద్ :...
కేంద్ర ప్రభుత్వ బుల్డోజ్ విధానంపై కాంగ్రెస్ మండిపాటు
న్యూఢిల్లీ : భారత నేర న్యాయ వ్యవస్థను ప్రక్షాళించాలన్న పేరుతో మొత్తం క్రిమినల్ చట్టస్వరూపాన్ని ఎలాంటి చర్చలు లేకుండా కేంద్ర ప్రభుత్వం “బుల్డోజ్” చేస్తోందని కాంగ్రెస్ ఆదివారం మండిపడింది. ఈఉచ్చు నుంచి క్రిమినల్...
అవిశ్వాస తీర్మానం ఓడినా గెలిచిందెవరు?
లోక్సభలో ప్రతిపక్షాల బలం ఎంతో అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు ఏమీ దాచుకోకుండా ముందే చెప్పాయి. అధికార, ప్రతిపక్షాల సంఖ్యాపరమైన బలాబలాల లెక్కలు అందరికీ విస్పష్టమైన అవగాహన ఉంది. ఇందులో కొత్త...
వచ్చే ఎన్నికలలో బిసిలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలి
బీసీల డిమాండ్లకు మద్దతు ఇవ్వని పార్టీలను ఓడిస్తాం: ఆర్ కృష్ణయ్య
హైదరాబాద్: వచ్చే ఎన్నికలలో బిసిలకు 50 శాతం అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని, దేశ జనాభాలో 56 శాతం జనాభా గల బీసీలకు చట్టసభలలో...
విచారణ ప్రక్రియ మొత్తం వీడియో కాన్ఫరెన్స్ లోనే
న్యూఢిల్లీ : కేసుల దర్యాప్తు, విచారణ ప్రక్రియల మొత్తం వేగవంతం చేయడానికి డిజిటలీకరించడానికే కేంద్రం ప్రాధాన్యం కల్పించింది. ఎఫ్ఐఆర్, కేసు డైరీ, అభియోగపత్రం, తీర్పు, ఇలా అన్నింటినీ ఇక డిజిటలీకరించడం వాటిలోని ఓ...
పార్లమెంట్లో సంచలన బిల్లులు.. వాటి స్థానాల్లో కొత్త చట్టాలు
న్యూఢిల్లీ : భారత్లో నేర సంబంధిత న్యాయవ్యవస్థలో కీలక మార్పులకు కేంద్రం సిద్ధమైంది. బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ,సీఆర్పిసీ, ఎవిడెన్స్ చట్టాలను వేరే కొత్త చట్టాలతో భర్తీ చేయనుంది. రాజద్రోహ చట్టాన్ని పూర్తిగా...
ప్రదాని గుప్పిట్లోకి ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గురువారం ఎన్నికల సంఘానికి సంబంధించి రాజ్యసభలో గురువారం కొత్త బిల్లు తీసుకువచ్చింది. దీని మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సిఇసి), ఎన్నికల కమిషనర్ల ఎంపిక ఇకపై ప్రధాని...
మణిపూర్ బిజెపి ఎంపిని మాట్లాడనివ్వరెందుకు: కాంగ్రెస్
న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై కొందరు కేంద్ర మంత్రులు లోక్సభలో మాట్లాడారే కాని మణిపూర్కు చెందిన బిజెపి ఎంపి, కేంద్ర సహాయ మంత్రి రాజ్కుమార్ రంజన్ సింగ్కు...
మణిపూర్లో భరతమాతను చంపేశారు
న్యూఢిల్లీ : మణిపూర్ అంశంపై లోక్సభలో బీజేపీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వంపై విపక్షకూటమి ‘ఇండియా’ లోక్సభలో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంప రెండోరోజు చర్చలో ప్రదాని మోడీనే...
హెగ్డేవార్ కందకుర్తి ప్రస్తావన ఆంతర్యం ఏమిటి?
హైదరాబాద్: పార్లమెంటు వేదికగా టిపిసిసి అధ్యక్షుడు, లోకసభ సభ్యుడు రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ని ఎందుకు స్మరించుకుంటున్నారని బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. హెడ్గేవార్ తెలంగాణలోని...
మీరు భారత మాతను హత్య చేశారు: రాహుల్
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ దృష్టిలో మణిపూర్ అల్లర్లు దేశంలో భాగం కాదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. లోక్ సభలో రాహుల్ ప్రసంగించారు. ప్రధాని మోడీ మణిపూర్ను రెండు...
ఢిల్లీ సర్వీస్ల బిల్లుపై కాంగ్రెస్, ఆప్ మండిపాటు
న్యూఢిల్లీ : ఢిల్లీ సర్వీస్ల బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్షా సోమవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టారు. ఇప్పటికే ఈ బిల్లు మూజువాణి ఓటుతో లోక్సభ ఆమోదం పొందడంతో రాజ్యసభలో బిల్లును ప్రవేశ...
“ఆర్టికల్ 370” రద్దుకు నాలుగేళ్లు.. అమర్నాథ్ యాత్ర నిలిపివేత
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పిస్తోన్న ఆర్టికల్ 370 ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత జమ్ముకశ్మీర్ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు( జమ్ము...
మణిపూర్లో సామూహిక ఖననంపై హైకోర్టు స్టే
ఇంఫాల్ : మణిపూర్లో గత మూడు నెలలుగా జరుగుతున్న ఆందోళనల్లో మృతి చెందిన 35 మంది మృతదేహాలను ఖననం చేసేందుకు గురువారం కుకీజోమి వర్గానికి చెందిన గిరిజన నాయకుల ఫోరం సిద్ధమైంది. అయితే...
8 నుంచి 10 వరకు అవిశ్వాసంపై లోక్సభలో చర్చ
న్యూఢిల్లీ : విపక్ష ఎంపీలు ఇటీవల పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చ ర్చించేందుకు తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 8 నుంచి మూడు రోజుల పాటు చర్చ జరగనుంది. ఆగస్టు 10న...
సమృద్ధి ఎక్ప్ప్రెస్ హైవే నిర్మాణంలో ఘోర ప్రమాదం: 17 మంది మృతి
ముంబై : మహారాష్ట్ర థానే జిల్లా లోని షాపూర్ సమీపంలో జరుగుతున్న సమృద్ధి ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం మూడో దశ పనుల్లో సోమవారం అర్ధరాత్రి దాటాక ఘోర ప్రమాదం జరిగింది. ముంబైకి 80...
ఆగస్టు 8న ‘అవిశ్వాసం’ పై పార్లమెంట్లో చర్చ
న్యూఢిల్లీ : విపక్ష ఎంపీలు ఇటీవల పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 8 నుంచి మూడు రోజుల పాటు చర్చ జరగనుంది. ఆగస్టు 10 వ...
ఢిల్లీ పరిపాలన సేవల నియంత్రణ బిల్లును ప్రవేశ పెట్టిన కేంద్రం
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో రూపొందించిన “ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెర్రిటొరీ ఆఫ్ ఢిల్లీ 2023” బిల్లును...
రూ.5 కోసం హత్య… నలుగురు అరెస్టు
కోల్కతా: మద్యం బాటిల్కు ఐదు రూపాయలు తక్కువగా ఇచ్చారని మద్య ప్రియుడ్ని వైన్ షాప్ సిబ్బంది కొట్టి చంపిన సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతాలో జరిగింది. పోలీసులు నలుగురిని అరెస్టు చేసి...